kalyan chakravarthy

Horoscope Today: వారికి వ్యక్తిగత, ఆర్థిక స‍మస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి వ్యక్తిగత, ఆర్థిక స‍మస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 23, 2025): మేష రాశి వారికి ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరగడానికి అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది….

Read More
Saif Alikhan : ఆ ఆటోడ్రైవర్‏ను ఎలా కంటాక్ట్ అవ్వాలో చెప్పండి.. సైఫ్ ఘటనపై సింగర్ సంచలన పోస్ట్..

Saif Alikhan : ఆ ఆటోడ్రైవర్‏ను ఎలా కంటాక్ట్ అవ్వాలో చెప్పండి.. సైఫ్ ఘటనపై సింగర్ సంచలన పోస్ట్..

బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్.. ఇప్పుడు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే సైఫ్ ఎపిసోడ్ మొత్తంలో రియల్ హీరో అయ్యాడు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా. ఇప్పుడు అతడి పేరు మారుమోగుతుంది. జనవరి 16న కత్తిపోట్లకు గురైన సైఫ్ ను అతడు తన ఆటోలో ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పుడు నటుడి శరీరమంతా రక్తం కారుతోందని.. అతడు ఎవరు అనేది ఆలోచించకుండా సాయం…

Read More
Amaravathi: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ సర్కార్ స్పెషల్‌ ఫోకస్‌

Amaravathi: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ సర్కార్ స్పెషల్‌ ఫోకస్‌

ఏపీ రాజధాని అమరావతిలో కీలక పనులకు ముందడుగు పడింది. రుణం విషయంలో హడ్కో సానుకూలంగా స్పందిండంతో అమరావతి పనులు వేగవంతం అవుతాయన్నారు మంత్రి నారాయణ. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిపై ఏపీ సర్కార్ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి ప్రపంచ బ్యాంక్‌తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు, మరికొన్ని సంస్థలు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని అమరావతికి…

Read More
Hyderabad: భార్యను అతికిరాతకంగా చంపేసిన భర్త.. ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టి..!

Hyderabad: భార్యను అతికిరాతకంగా చంపేసిన భర్త.. ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టి..!

భార్యను అతికిరాతకంగా చంపేశాడో భర్త. శవం ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. కథ స్క్రీన్‌ ప్లే పకడ్బందీగా అల్లేసి.. బంధువులందరి కళ్లుగప్పాడు. బట్.. మ్యాటర్‌ ఖాకీల చెవిన పడటంతో మర్డర్ వెనుక మిస్టరీ మొత్తం బయటపడింది. ఇంతకీ భార్యను చంపిన ఆ భర్త ఎవరు? ఎందుకు అంత దారుణంగా మట్టుబెట్టాడు? అనుమానంతో చాలాసార్లు గొడవలు ఈమె పేరు వెంకట మాధవి. భర్త గురుమూర్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి జిల్లెలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్‌ కాలనీలో ఉండేది. గురుమూర్తి…

Read More
Janhvi Kapoor: ప్లాన్‌ బీ ఫాలో అవుతున్న జాన్వీ కపూర్‌

Janhvi Kapoor: ప్లాన్‌ బీ ఫాలో అవుతున్న జాన్వీ కపూర్‌

ఔట్‌ డోర్స్ లో అల్ట్రా గ్లామరస్‌ కాస్ట్యూమ్స్ లో కనిపించే జాన్వీ కపూర్‌, నార్త్ లో ఇప్పటిదాకా చేసినవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ సినిమాలే. నాకు వెస్టర్న్ ఔట్‌ఫిట్స్ కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి, రియల్‌ లైఫ్‌లో నాకు నచ్చినట్టే ఉంటాను. స్క్రీన్‌ మీద డైరక్టర్‌ నా కేరక్టర్‌ని ఎలా డిజైన్‌ చేసుకున్నారో దానికి తగ్గట్టు కనిపిస్తానని అంటుంటారు ఈ బ్యూటీ. నార్త్ లోనే కాదు, సౌత్‌లో కూడా పద్ధతిగా లంగా ఓణీలోనే కనిపించారు జాన్వీ కపూర్‌. తారక్‌…

Read More
Ind vs Eng: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్: ప్లేయింగ్ XIలో గాయాల స్టార్ పేసర్ మాయం

Ind vs Eng: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్: ప్లేయింగ్ XIలో గాయాల స్టార్ పేసర్ మాయం

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరంగా ఉండడం గమనార్హం. షమీ ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వచ్చే రెండో టీ20 మ్యాచ్‌కు షమీ జట్టులో…

Read More
సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!

సృజనాత్మకతకు అరుదైన గౌరవం.. గణతంత్ర వేడుకలకు నెల్లూరుకు చెందిన సాధారణ మహిళకు ఆహ్వానం!

మనలో చాలా మందికి దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను కళ్లార చూడాలని ఉంటుంది కానీ వెళ్లలేం..! అక్కడికి వెళ్ళాలన్న, అక్కడ జరిగే వేడుకలు ప్రత్యక్షంగా చూడాలన్న అందరికి అయ్యే పని కాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఒక మహిళకు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. ప్రత్యక్షంగా ఢిల్లీలోని ఎర్ర కోటలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. అయితే ఆహ్వానం అందుకున్న మహిళ గొప్ప సెలబ్రిటీ కాదు. సాధారణ మహిళ….

Read More
Be Alert: మీ బ్లడ్ గ్రూప్ ఏంటి..? చికెన్, మటన్ విషయంలో జాగ్రత్త..!

Be Alert: మీ బ్లడ్ గ్రూప్ ఏంటి..? చికెన్, మటన్ విషయంలో జాగ్రత్త..!

చికెన్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అసలు చికెన్ వండుతుంటే వచ్చే స్మెల్ కి నోరూరిపోతుంది అంతే. దీనితో చేసే రకరకాల వంటకాలకి తినకుండ అస్సలు ఉండలేము. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. తరచుగా చికెన్ తినడం ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయట. కొన్ని బ్లడ్ గ్రూప్‌ల వారికి చికెన్ తరచుగా తినడం తగ్గించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మిగతా వివరాలు తెలుసుకునే ముందు మీ బ్లడ్ గ్రూప్‌కు సరిపోయే ఆహారం…

Read More
సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్..

సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  సుకుమార్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇటీవలే సుకుమార్ పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్నాడు. పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు నిర్ధారణ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ పై కూడా ఐటీ అధికారులు దాడులు చేశారు . Source link

Read More
Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

Kurnool: వేద పాఠశాల విద్యార్థులను కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు డ్రైవర్ కూడా మృత్యువు వారిన పడ్డాడు. వీరు ప్రయాణిస్తున్న కారు కర్ణాటక లోని రాయచూరు జిల్లా సిందనూరు సమీపంలో టైరు పేలి పల్టీలు కొట్టింది. దీంతో సుజయింద్ర, అభిలాష, హైవదన, డ్రైవర్ శివ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్నాటక లోని కొప్పళ జిల్లా…

Read More