Jawaharlal Nehru University : టర్కీకి షాక్‌ ఇచ్చిన జేఎన్‌యూ.. కీలక ఒప్పందం నిలిపివేత!

Jawaharlal Nehru University : టర్కీకి షాక్‌ ఇచ్చిన జేఎన్‌యూ.. కీలక ఒప్పందం నిలిపివేత!

జాతీయ భద్రతా పరిగణనల కారణంగా టర్కిష్ విశ్వవిద్యాలయంతో తమ అవగాహన ఒప్పందాన్ని నిలిపివేసినట్లు జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. జేఎన్‌యూ వెబ్‌సైట్‌ ప్రకారం.. టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయం, జేయోన్‌యూ మధ్య 2025 ఫిబ్రవరి 3వ తేదీన అవగాహన ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం 2028 ఫిబ్రవరి 2 వరకు మూడేళ్ల పాటు  అమల్లో ఉండాలని షెడ్యూల్‌ చేయబడింది. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు…

Read More
Atmanirbhar Bharat: ఆపరేషన్ సింధూర్.. భారత్ శక్తికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి..

Atmanirbhar Bharat: ఆపరేషన్ సింధూర్.. భారత్ శక్తికి ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి..

ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం అపారమైన శక్తి, సామర్థ్యం ప్రదర్శించబడ్డాయి. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను పెద్ద సంఖ్యలో అడ్డగించడం.. అక్కడి ఉగ్రవాదులను, సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం వంటి వాటితో సహా భారతదేశం తన పరాక్రమాన్ని ప్రదర్శించింది. అయితే, గమనించదగ్గ విషయం ఏమిటంటే, భారతదేశం తన ఆయుధాల కోసం ఇతర దేశాలపై చాలా తక్కువగా ఆధారపడుతుంది. భారతదేశం ఉపయోగించే ఆయుధాలలో ఎక్కువ భాగం దేశీయంగా అభివృద్ధి చేయబడినవే. ఆ మేరకు, ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వావలంబన భారతదేశం దిశగా…

Read More
Curd Benefits: ఎప్పుడు పడితే అప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుంది..? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే..

Curd Benefits: ఎప్పుడు పడితే అప్పుడు పెరుగు తింటే ఏం జరుగుతుంది..? ఈ విషయం తెలియకపోతే ప్రమాదమే..

పెరుగును ఎప్పుడు పడితే అప్పుడు తింటే జలుబు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. పెరుగు చల్లని గుణం కలిగి ఉండటం వల్ల, దానిని ఉదయం లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం భోజనంలో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుది. ముఖ్యంగా శరీరంలో వేడి ప్రభావం తగ్గుతుంది. మధ్యాహ్నం పెరుగు తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి వేడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి పెరుగు…

Read More
Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే

Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ పండ్లు తినాల్సిందే

మామిడి పండ్లలో ఉండే బీటా కెరోటిన్ వల్ల అది శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీని వల్ల కంటి వెలుగు మెరుగుపడుతుంది. మామిడి పండ్లు తింటే రేచీకటి సమస్యలు, కంటి కురులు తగ్గిపోతాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంచేందుకు సహాయపడతాయి. బొప్పాయిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లు కంటి కీళ్లను కాపాడే ప్రక్రియలను ప్రోత్సహిస్తాయి….

Read More
వామ్మో.. సైలెంట్ కిల్లర్.. బీపీ అకస్మాత్తుగా పెరిగితే ఎందుకు ప్రాణాంతకంగా మారుతుంది..?

వామ్మో.. సైలెంట్ కిల్లర్.. బీపీ అకస్మాత్తుగా పెరిగితే ఎందుకు ప్రాణాంతకంగా మారుతుంది..?

రక్తపోటు ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండాలి.. బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరుగుదల లేదా తగ్గుదల కారణంగా అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది.. ఇది వైద్య అత్యవసర పరిస్థితిగా కూడా మారుతుంది. రక్తపోటు అకస్మాత్తుగా పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్, కొలెస్ట్రాల్, కొన్ని రకాల మందులు, కొన్ని తీవ్రమైన వ్యాధులు కూడా బిపి అకస్మాత్తుగా పెరగడానికి కారణం కావచ్చు. మీ రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే అది మీకు చాలా ప్రమాదకరమని…..

Read More
Tollywood: మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో..

Tollywood: మహేష్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరో..

తెలుగు సినీరంగంలో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు హీరోగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నాడు. యాక్టింగ్, కామెడీ టైమింగ్‏తో ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు మహేష్ బాబు సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆ కుర్రాడు.. ఇప్పుడు వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నాడు. అతడు మరెవరో కాదు.. యంగ్ హీరో సంగీత్ శోభన్. మ్యాడ్ సినిమాలో ముగ్గురు…

Read More
ఇవేం పనులు సార్‌.. స్కూల్‌ను బార్‌ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు! ఏకంగా క్లాస్‌ రూమ్‌లోనే సిట్టింగ్‌

ఇవేం పనులు సార్‌.. స్కూల్‌ను బార్‌ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు! ఏకంగా క్లాస్‌ రూమ్‌లోనే సిట్టింగ్‌

పిల్లలకు విద్యాబుద్ధలు నేర్పించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులు అది పక్కనపెట్టి ఏకంగా క్లాస్‌ రూమ్‌లోనే సిట్టింగ్‌ వేశారు. దర్జాగా బార్‌లో కూర్చోని తాగుతున్నట్లు క్లాస్‌ రూమ్‌లో మందు పార్టీ చేసుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు చేసిన ఈ ఘన కార్యం ఏకంగా వీడియో రూపంలో బయటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు తరగతి గదిలోనే మద్యం సేవిస్తున్న వీడియో…

Read More
మరోసారి వక్రబుద్ది చాటుకున్న డ్రాగన్.. కంత్రీ కంట్రీ చైనా తీరుపై భారత్ ఫైర్

మరోసారి వక్రబుద్ది చాటుకున్న డ్రాగన్.. కంత్రీ కంట్రీ చైనా తీరుపై భారత్ ఫైర్

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల పేర్లను చైనా మార్చింది. డ్రాగన్ కంత్రీ బుద్దిపై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగంగా ఉందని పునరుద్ఘాటించింది. భారతదేశం అటువంటి ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌దేశంలో భాగమేనని తేల్చి చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారిపోవని తెలిపింది….

Read More
Astro Tips: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. ఈ పరిహారాలు చేసి చూడండి..

Astro Tips: జాతకంలో గురు స్థానం బలహీనంగా ఉందా.. ఈ పరిహారాలు చేసి చూడండి..

హిందూ మతంలో ఆవును పవిత్రంగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఆవు బృహస్పతి గ్రహానికి చిహ్నం. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గురువు ప్రభావం బలపడుతుంది. ఆవులకు ఆహారం పెట్టడం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, సామాజికంగా, పర్యావరణపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతను, కుటుంబంలో ఆనందాన్ని, జీవితంలో శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఆవును దేవతగా పూజిస్తారు. ఆవులకు ఆహారం పెట్టడం కేవలం ఒక సంప్రదాయం కాదు. దీని వెనుక లోతైన మతపరమైన, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి….

Read More
AP Mega DSC 2025 Last Date: బిగ్‌ అలర్ట్‌.. రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు! మొత్తం ఎంత మంది అప్లై చేశారంటే?

AP Mega DSC 2025 Last Date: బిగ్‌ అలర్ట్‌.. రేపటితో ముగుస్తున్న మెగా డీఎస్సీ దరఖాస్తు గడువు! మొత్తం ఎంత మంది అప్లై చేశారంటే?

అమరావతి, మే 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు మొత్తం 3,03,527 దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తు గడువు రేపటితో (మే 15తో) ముగియనుందని, అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసిన తొలి నియామక నోటిఫికేషన్‌ ఇదే. కాగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏప్రిల్ 20న…

Read More