TGPSC Group 1 Mains: ‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి

TGPSC Group 1 Mains: ‘టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ రాసిన వారిలో 57.11% మంది బీసీ అభ్యర్థులున్నారు..’ సీఎం రేవంత్‌ వెల్లడి

హైదరాబాద్‌, నవంబర్‌ 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి కుల గణన ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీసీసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో జరిగిన కులగణన సంప్రదింపుల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గాన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్‌ అధినేత రాహుల్ గాంధీతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌1 మెయిన్స్‌ నిర్వహించిందని, మొత్తం 563 పోస్టులకు…

Read More
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 7, 2024): మేష రాశి వారు స్వల్ప అనారోగ్యానికి గురైయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొన్ని కీలక…

Read More
Telangana: థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి..

Telangana: థాంక్యూ సీఎం సార్‌..గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటి..

హైదరాబాద్‌లోని ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశమైయ్యారు. డైట్ ఛార్జీలు పెంచినందుకు విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.  గురుకులాల్లో పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అందరికి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు చెప్పారు. 21వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు….

Read More
Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?

Usha Vance: అమెరికా ఉపాధ్యక్షుడు ఆంధ్రా అల్లుడే.. సెకండ్‌ లేడీ మన తెలుగమ్మాయి ఉషా గురించి మీకు తెలుసా..?

డొనాల్డ్ ట్రంప్ చరిత్ర లిఖించారు.. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. హోరాహోరీగా జరిగిన అధ్యక్షుడి ఎన్నికల పోరులో కమలా హారిస్‌పై ట్రంప్‌ విజయం సాధించారు.. మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోలయ్యాయి….

Read More
PKL 2024: హోరాహోరీ పోరులో టైటాన్స్‌దే పైచేయి.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం

PKL 2024: హోరాహోరీ పోరులో టైటాన్స్‌దే పైచేయి.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం

హైదరాబాద్‌, నవంబర్‌ 6: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 35-34 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్‌-8వ సీజన్‌ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్‌ నార్వల్‌(9), విజయ్‌ మాలిక్‌(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్‌ జట్టులో సచిన్‌ 17 పాయింట్లతో…

Read More
Watch: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు.. బండి మొత్తం విప్పిపెట్టినా బయటకు రానంటూ..!

Watch: బైక్‌లోకి దూరిన పాము ముప్పుతిప్పలు.. బండి మొత్తం విప్పిపెట్టినా బయటకు రానంటూ..!

సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో పొలం గట్టులపైనో కనిపిస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్‌ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో దూరిన పాము కలకలం రేపింది. ప్రకాశం జిల్లా దోర్నాలలో ఓ పాము అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తికి చెందిన బైకులోకి పాము దూరింది. మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లగా పాము మరో బైకులోకి దూరి హల్చల్ చేసింది. ఇక్కడ క్లిక్ చేయండి.. ఆ పామును బయటికి రప్పించేందుకు వారు…

Read More
Watch: అయ్యోపాపం.. కారు ఢీకొని పెద్దపులికి తీవ్రగాయాలు.. నొప్పి భరించలేక అవస్థలు

Watch: అయ్యోపాపం.. కారు ఢీకొని పెద్దపులికి తీవ్రగాయాలు.. నొప్పి భరించలేక అవస్థలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం దారుణ ఘటన చోటు చేసుకుంది. అహోబిలం అటవీ ప్రాంతంలో హై స్పీడ్‌తో వెళ్తున్న ఓ కారు పెద్దపులిని ఢీకొంది. అహోబిలం వెళ్లే దారిలో పెద్దపులిని కారు ఢీకొనడంతో పెద్దపులి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అడవిలో పెద్దపులి కోతుల్ని తరుముకుంటూ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారుకు గుద్దుకున్న పెద్దపులి తీవ్రంగా గాయపడిందని, అలాగే, పొదల్లోకి వెళ్లినట్లు సాక్షులు తెలిపారు. ఇక్కడ క్లిక్ చేయండి.. పెద్దపులిని ఢీకొన్న కారు ముందు భాగం…

Read More
Kaveri Meets Ganga: కావేరీ మీట్స్ గంగా ఉత్సవం..అత్యుత్తమ ప్రదర్శనలతో అదరహా..

Kaveri Meets Ganga: కావేరీ మీట్స్ గంగా ఉత్సవం..అత్యుత్తమ ప్రదర్శనలతో అదరహా..

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమృత్ పరంపర శ్రేణిలో సాంస్కృతిక వేడుకలు నేటితో ముగిశాయి. కావేరీ మీట్స్ గంగా ఉత్సవం, కర్తవ్య మార్గం CCRT ద్వారక వద్ద శక్తివంతమైన ప్రదర్శనలతో చివరి రోజు వేడుకను ముగించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. 2024 నవంబర్ 2 వ తేదీ నుండి 5 వ తేదీ వరకు ఈ కార్యక్రమం…

Read More
Stock Market: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారు కావడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. సెన్సెక్స్ మరోసారి 80 వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 723 పాయింట్ల లాభంతో 80,211 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 209 పాయింట్లు పుంజుకుని 24,422కి చేరుకుంది. ఐటీ, టెక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి….

Read More
Travel India: మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది..

Travel India: మనదేశంలో సరస్సుల నగరాలు ఇక్కడ యాత్ర చిరస్మరణీయంగా మారుతుంది..

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చాలా అందమైన సరస్సులు ఉన్నాయి. దీనిని సరస్సుల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మోతియా తలాబ్, మున్షీ హుస్సేన్ ఖాన్ సరస్సు, ఛోటా తలాబ్, బడా తలాబ్, ఎగువ సరస్సు, దిగువ సరస్సు, షాపురా సరస్సు, భోజ్తాల్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాదు భోపాల్‌లోని భీంబేట్కా గుహలు, వాన్ విహార్ నేషనల్ పార్క్, సాంచి స్థూపం, రాణి కమలాపతి ప్యాలెస్ మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు. Source link

Read More