
బీ అలెర్ట్.. భవిష్యత్తులో నీళ్లు కావాలంటే వాటర్ బంక్స్కి వెళ్లాల్సిందే..!
దేశంలో 90 శాతం చెరువులు మాయం అయ్యాయి. చెరువుల సంఖ్య 25 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయింది. 1950లో…
దేశంలో 90 శాతం చెరువులు మాయం అయ్యాయి. చెరువుల సంఖ్య 25 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయింది. 1950లో తలసరి నీటి లభ్యత 5,000 క్యూబిక్ మీటర్లు కాగా.. అది ఇప్పుడు 1,200 క్యూబిక్ మీటర్లుగా ఉంది. సహజ నీటివనరుల అసమర్థ నిర్వహణ, వాతావరణ మార్పులు, పట్టణీకరణ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వాటర్ బంకుల్లో నీళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వాన నీటిని ఒడిసిపట్టలేకపోతుండడంతోనే డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటున్నారు పర్యావరణ నిపుణులు….
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి.. అందం, అభినయంతో మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లుగా విమర్శలు, వివాదాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా…..
శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు…
కుప్పిలి, మార్చి 23: గతంలో విద్యార్థులు చూసిరాతలు రాస్తే చూసి చూడనట్టు వదిలేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. దానికి కొన్నేళ్ల ముందు పేపర్ చాలా టఫ్ గా ఉందని 20 బిట్లు హెల్ప్ చేస్తే 35 మార్కులతో పాసవుతాడని కొన్ని చోట్ల సాయం చేసే ఇన్విజిలేటర్లు ఉండేవారు. కానీ ఇపుడు వారి వ్యవహార శైలి IIIT(ట్రిపుల్ ఐటి)లో సీట్లు కోసం 10th క్లాస్ పరీక్షల్లో విద్యార్థి ఏకంగా మెరిట్ మార్కులు సాధించేలా చూసిరాతకు సహకరించే స్థాయికి చేరుకుంది. శుక్రవారం…
మహారాష్ట్రలోని నాగ్పూర్లో మార్చి 17న రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ హింసాత్మక ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి పలువురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ్పూర్ అల్లర్ల సూత్రధారి ఫయీంఖాన్ను కూడా కొద్దిరోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లలో ప్రమేయం ఉన్న మరో 100 మందిని గుర్తించారు. ఔరంగజేబ్ వివాదంలో ఆందోళనకారులను ఫయీంఖాన్ రెచ్చగొట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్టు తేల్చారు. అదే సమయంలో.. నాగ్పూర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తంపై అధికారులు…
‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్ అలియాస్ రాఖీ భాయ్. అయితే ఈ కేజీఎఫ్ 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు రాఖీ భాయ్. దీంతో అతని తర్వాతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ అనే మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు యశ్. ఈ సినిమా విడుదల కోసం భారతదేశంలోనే కాదు, విదేశీ…
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకుంటారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేస్తారు….
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేశాడు. శనివారం ఈడెన్ గార్డెన్స్లో జరిగిన 2025 సీజన్ ప్రారంభ మ్యాచ్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఇది కోల్కతాపై భారత బ్యాట్స్మన్ కోహ్లీకి 33వ ఇన్నింగ్స్ కావడం గమనార్హం. ఐపీఎల్లో కోహ్లీ 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ జట్టు నైట్ రైడర్స్. చెన్నై సూపర్…
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే.. సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 30న ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ స్కీమ్ ప్రారంభిస్తున్నారు. సూర్యాపేటలోని మట్టపల్లి టెంపుల్ నుంచి ఈ పథకం ఆరంభం అవ్వనుంది. అక్కడ పూజలు చేసి, దైనానుగ్రహంతో ముఖ్యమంత్రి పథకాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రేషన్కార్డుల్లో…
ఐపీఎల్-18 తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత ఆర్సీబీ కేకేఆర్ను 3 సంవత్సరాల తర్వాత ఓడించింది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 175 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్గా తిరిగి వచ్చాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 34…