
Side effects of Air Conditioning: ఏసీ గదుల్లో గంటల తరబడి గడిపే వారికి షాకింగ్ న్యూస్.. త్వరలోనే మీ ఒళ్లు గుల్ల!
వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా.. వాతావరణం ఎలా ఉన్నా సరే కొంతమందికి ఏసీ అవసరం. ఆఫీసుకు వెళ్తున్నా,…
వేడిగా ఉన్నా, వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా.. వాతావరణం ఎలా ఉన్నా సరే కొంతమందికి ఏసీ అవసరం. ఆఫీసుకు వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా, ఏసీ లేకుండా వీళ్లు ఉండలేరు. అయితే ఇలా గంటల తరబడి ఎయిర్ కండిషనర్ (ఏసీ) కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఫ్యాన్లను ఉపయోగించడం కంటే ఏసీని ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి…
India vs England Headingley Test: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 టెస్ట్ల సిరీస్లో మొదటి మ్యాచ్ శుక్రవారం (జూన్ 20) నుంచి ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లీలో జరుగుతుంది. 2007 తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ను గెలవాలని భారత్ చూస్తోంది. చివరిసారి రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో విజయం సాధించింది. సిరీస్ విజయాల కరువును అంతం చేయడం శుభ్మాన్ గిల్ ముందున్న సవాలు. ఈసారి టీమ్ ఇండియాకు…
నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శుక్రవారం, శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఈ…
మనం రాత్రి పడుకున్నప్పుడు శరీరంలో జరిగే ప్రక్రియల కారణంగా ఆమ్లాలు పేరుకుపోయి మనం ఉదయం లేవగానే చికాకుగా, ఎసిడిటీగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్పెట్టేందుకు పరిగడుపున పుచ్చకాయను తినడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే క్షార గుణాలు మన శరీరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపసమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ఈ పండులో ఉండే సిట్రులిన్' అనే పదార్థం రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా…
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఈ సిరీస్కు కొత్త పేరు పెట్టారు. ఈ సిరీస్ను గతంలో పటౌడి ట్రోఫీ అని పిలిచేవారు, కానీ ఇప్పుడు దీనిని ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అని పిలుస్తారు. Source link
ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అతి కారతకంగా హత్య చేసి భూమిలో పూడ్చిపెట్టిన ఘటన రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో వెలుగు చూసింది. పర్సోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆద్ గ్రామానికి చెందిన భూలా మీనా (19), పాట్ల బావ్ది గామానికి చెందిన లఖ్మా అలియాస్ కన్హయ్య కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే జూన్ 12వ తేదీని భర్కుండిలోని తన సోదరి ఇంటికి వెళ్లిన మీనా.. రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అనుకున్న…
లవంగం శక్తివంతమైన యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని శ్వాసనాళాల సమస్యలకు సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో వచ్చే దగ్గు, ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యలను తగ్గించడంలో లవంగాల నీరు ఉపయోగపడుతుంది. ఉదయం ఈ నీరు తీసుకుంటే గొంతులో ఉన్న కఫం కరిగి ఊపిరి తీసుకోవడం తేలికపడుతుంది. లవంగం వాడటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ బలంగా మారుతుంది. రోజూ ఉదయం తీసుకునే లవంగాల నీరు పుల్లటి త్రేన్పులు తగ్గించి గ్యాస్, ఉబ్బసం లాంటి సమస్యలను…
ఈ మధ్యన సస్పెన్స్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్మురేపుతుంటాయి. అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు కూడా ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సుమారు 2 గంటల 16 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.5/10 రేటింగ్ ఉండడం గమనార్హం. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి…
AP RERA చైర్మన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా కొన్ని ప్రాజెక్టులు ‘ప్రీ-లాంచ్’ పేరుతో పబ్లిసిటీ చేస్తూ, కస్టమర్ల నుండి ముందస్తు డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం, 2016కు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. RERA అనేది ఒక ప్రతిష్టాత్మకమైన రెగ్యులేటరీ వ్యవస్థ. ఇది వినియోగదారులను రక్షించడమే…
‘కేజీఎఫ్ 2’ తర్వాత నటుడు కన్నడ నటుడు యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే పాన్ ఇండియా హీరో అయినా యశ్ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటాడు. అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ప్రస్తుతం యష్ ‘ టాక్సిక్ ‘ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. గీతు మోహన్దాస్ ఈ సినిమాకు దర్శకురాలు. ఇందులో యశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ,…