
Apple CEO Salary: వామ్మో.. ఇవి డబ్బులా..? కాగితాలా? ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన ఆపిల్ CEO అయిన టిమ్ కుక్ తన పనితోనే కాకుండా తన భారీ…
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన ఆపిల్ CEO అయిన టిమ్ కుక్ తన పనితోనే కాకుండా తన భారీ సంపాదనతో కూడా వార్తల్లో నిలిచారు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆపిల్ కంపెనీ అధిపతి నెలవారీ జీతం ఎంత? వారి మొత్తం సంపద ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. టిమ్ కుక్ మొత్తం జీతం $74.6 మిలియన్లు: మీడియా నివేదికల ప్రకారం.. 2024లో టిమ్ కుక్ మొత్తం జీతం $74.6…
నిజానికి ఓట్స్ ఒక సంపూర్ణమైన పౌష్టికాహారం. కానీ, ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. ఓట్స్ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అతిగా ఓట్స్ తింటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటగా జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఓట్స్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. కానీ, ఒక్కసారిగా…
ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కోనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సులభంగా చార్జింగ్ చేసుకోవడం, లేటెస్టు ఫీచర్లు, టెక్నాలజీతో ఇవి ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వివిధ కంపెనీలు ఈ విభాగంలో అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. డిజైన్, పనితీరులో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మార్కెట్ లోకి రానున్న, కొత్తగా విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం. సుజుకి ఇ-యాక్సెస్ సుజుకీ ఇ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ…
ఎంత బరితెగింపు.. ఎంత లెక్కలేనితనం. అవును.. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్లోనే గంజాయి అమ్మేందుకు యత్నించాడు ఈ కేటుగాడు. బస్టాండ్లో అనుమానాస్పదంగా ఓ బస్తా సంచితో కనిపించడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకుని చెక్ చేయగా బ్యాగులో లోపల గంజాయి కనిపించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్లో ఈ ఘటన వెలుగుచూసింది. అతని వద్ద నుంచి 1కిలో 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి ఆ గంజాయిని విక్రయించడానికి తెచ్చినట్లు…
టెంపుల్ సిటీకి గంజాయి చేర్చుతున్న ముఠాలపై తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. గంజాయి స్మగ్లింగ్పై మరింత ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు.. రేణిగుంటలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై పలు ప్రైవేటు లాడ్జిలో సోదాలు నిర్వహించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు లేడీ కిలాడీలను గుర్తించారు. రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలో రూమ్ నెంబర్ 207 లో ఉన్న ఇద్దరు మహిళలను…
అంతర్జాతీయ మార్కెట్ పరిస్తితులను బట్టి దేశీయంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, 90 రోజుల పాటు సుంకాలను తగ్గించడానికి అమెరికా, చైనా మధ్య కుదిరిన ఒప్పందం వాణిజ్య యుద్ధ భయాలను తగ్గించింది. అదే సమయంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల రిస్క్ ఉన్న ఈక్విటీలకు పెట్టుబడిదారుల డిమాండ్ కూడా పెరిగింది. దీని కారణంగా బంగారం డిమాండ్ తగ్గింది. వారం రోజుల్లో బంగారం ధర 3 శాతం తగ్గింది….
దిన ఫలాలు (మే 16, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మీ పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు….
అహ్మదాబాద్లోని అదానీ విద్యా మందిర్ అద్భుతంగా రాణించి దేశంలోని అగ్రశ్రేణి పాఠశాలల్లో ఒకటిగా నిలిచింది. CBSE విడుదల చేసిన 12వ తరగతి ఫలితాల్లో అదానీ విద్యా మందిర్ అహ్మదాబాద్ (AVMA) విద్యార్థులు 100% ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 95 మంది విద్యార్థులు మొదటి తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఈ నేపథ్యంలో గౌతమ్ ఆదానీ విద్యార్థుల వంద శాతం ఉత్తీర్ణతపై ట్వీట్ చేశారు. మా అదానీ విద్యా మందిర్ అహ్మదాబాద్ 100% CBSE ఫలితాలతో భారతదేశంలోని అగ్రశ్రేణి పాఠశాలల్లో ఒకటిగా నిలిచిందని,…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా వర్షం. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ మూవీ ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇందులో ప్రభాస్ సరసన త్రిష కథానాయికగా నటించింది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుని కలెక్షన్ సునామీ సృష్టించిన…
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈహీరోపై తాజాగా కేసు నమోదైంది. ఈనెల 13న రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటికి వెళ్లే సమయంలో జర్నలిస్ట్ కాలనీలోని చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వెళ్లేందుకు ట్రై చేశాడు. అదే సమయంలో అక్కడే…