
Viral: లచ్చిందేవి తలుపు తట్టింది.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు జిగేల్.. కానీ చివరికి.!
ఆ అబ్బాయ్ ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లి ఓ రూ. 500 విత్డ్రా చేసుకుని రమ్మని ఏటీఎంకు పంపించింది. దీంతో బాలుడు సరాసరి రయ్యిమని ఏటీఎంకి వెళ్లాడు. ఇతరుల సాయంతో డబ్బులు డ్రా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అనంతరం ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేయించగా.. ఆ విద్యార్ధితో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తి కూడా దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళ్తే.. బీహార్లోని ముజఫర్పూర్లో ఓ వింత సంఘటన…