
Mutual funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త.. పాత ఖాతాల పరిశీలనకు కొత్త పోర్టల్
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంది. నిద్రాణ స్థితిలో ఉన్న, క్లెయిమ్ చేసుకోని ఖాతాలను గుర్తించడానికి ఓ కొత్త ప్లాట్ ఫాంను డెవలప్ చేయనుంది. దీని ద్వారా అలాంటి ఖాతాలను చాాలా సులభంగా గుర్తించే వీలుంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (ఎంఐటీఆర్) పేరుతో త్వరలో కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. కొత్త ప్లాట్ ఫాంను రిజిస్టర్ అండ్…