టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడబోతున్న దుబాయ్‌ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించిన టాప్‌ 5 ఓపెనర్లు వీళ్లే!

టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడబోతున్న దుబాయ్‌ గ్రౌండ్‌లో పరుగుల వరద పారించిన టాప్‌ 5 ఓపెనర్లు వీళ్లే!


ఆసియా కప్‌ 2018 లోనే ఆఫ్ఘనిస్థాన్‌ ప్లేయర్‌ మహ్మద్‌ షెహజాద్‌ కూడా సెంచరీతో కదం తొక్కాడు. టీమిండియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో షెహజాద్‌ 116 బంతుల్లో 124 పరుగులు సాధించి, టీమిండియాను దాదాపు ఓడించినంత పనిచేశాడు. అతని బ్యాటింగ్‌తో ఆఫ్గాన్‌ 252 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కానీ, టీమిండియా సైతం 252 పరుగులే చేయడంతో చివరికి మ్యాచ్‌ టైగా ముగిసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *