Headlines
IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు

IPL వేలంలో 13 ఏళ్లకే కోటీశ్వరుడు..కట్ చేస్తే.. సరికొత్త రికార్డు స్పష్టించిన చిచ్చరపిడుగు

విజయ్ హజారే ట్రోఫీ 2024లో 38 జట్లు పాల్గొంటున్నాయి. కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఇప్పటి వరకు వారిద్దరూ చెప్పుకొద్దగా ఇన్నింగ్స్ ఏమి ఆడలేదు.  ఐపిఎల్ వేలంలో సంచలనం సృష్టించిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా అందరి దృష్టి ఉంది. బీహార్‌కు చెందిన ఈ టీనేజ్ బ్యాట్స్‌మెన్ ఎట్టకేలకు తన బ్యాట్‌తో సత్తా చూపించి టోర్నీలో సంచలనం సృష్టించాడు. బరోడా, బీహార్ మధ్య…

Read More
Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

New Year Gift Chandrababu Government Has Given Green Signal To 340 More Liquor Shops In Ap గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు 10 శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసం అయినా…

Read More
Monthly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి జనవరి మాసఫలాలు

Monthly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి జనవరి మాసఫలాలు

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో శుక్ర, శనుల సంచారం వల్ల రాజయోగాలు కలిగాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి….

Read More
New Year 2025: నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి..! మీ నిర్లక్ష్యం ఖరీదు..

New Year 2025: నూతన సంవత్సరంలో ఇలాంటి మోసాలపట్ల అప్రమత్తంగా ఉండండి..! మీ నిర్లక్ష్యం ఖరీదు..

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి… ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ద్వారానే ఒకరికొకరు అభినందనలు పంపుకుంటారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. న్యూఇయర్‌ విషేస్‌ని తమ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. న్యూ ఇయర్ కోసం ఎదురుచూస్తున్న సైబర్ నేరగాళ్లు పాపులిస్ట్ ఆఫర్‌ల ద్వారా ప్రజలను తమ బాధితులుగా మార్చుకుంటారు. అందుకు అలాంటి బహుమతి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ బృందాలు సూచిస్తున్నాయి. న్యూ ఇయర్‌లో…

Read More
BBL 2024: ఆశ్విన్‌లా మన్కడింగ్‌ చేశాడు.. కట్ చేస్తే.. అప్పిల్ చేయకుండా

BBL 2024: ఆశ్విన్‌లా మన్కడింగ్‌ చేశాడు.. కట్ చేస్తే.. అప్పిల్ చేయకుండా

ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుండగా, మరోవైపు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) కూడా జరుగుతోంది. ఇందులో ఆస్ట్రేలియాతోపాటు ప్రపంచంలోని పలువురు ప్రముఖ ఆటగాళ్లు పాల్గొన్నారు. BBL నుండి క్రికెట్ అభిమానులు చాలా వినోదాన్ని పొందుతున్నారు. అయితే ఈ లీగ్‌లో చాలా సందర్భాలలో ప్రత్యక్ష మ్యాచ్‌లలో ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పెర్త్ స్కార్చర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది. నాన్‌స్ట్రైక్‌లో నిలబడిన బ్యాట్స్‌మన్‌ను…

Read More
Watch: ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

Watch: ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

విన్నపాలు వినవలె అంటూ ఇష్ట దైవానికి అర్జీలు పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈ హుండీలో కానుకల్లో విదేశీ కరెన్సీ, బంగారు బిస్కెట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. తమ పేర్లు బయటకు రాకుండా అజ్ఞాత భక్తులు ఇలా చేస్తుంటారు. మరికొన్నిసార్లు.. కరెన్సీ నోట్లపై లేదా చీటీల్లో తమ కోరికలు రాసి హుండీల్లో వేస్తుంటారు. కానుకల లెక్కింపు సందర్భంగా వాటిని చదివి ఆలయ సిబ్బంది నోరెళ్లబెడుతూ ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కర్నాటకలో వెలుగుచూసింది. తాజాగా కలబురగి జిల్లా…

Read More
Team India: టీమిండియా వద్దంది.. ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన భారత క్రికెటర్

Team India: టీమిండియా వద్దంది.. ఐపీఎల్ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. హ్యాట్రిక్ సెంచరీలతో చెలరేగిన భారత క్రికెటర్

Vijay Hazare Trophy: విజయ్ హజారే టోర్నీలో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ జోరు కొనసాగుతోంది. పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన మయాంక్ ఇప్పుడు మూడో సెంచరీని నమోదు చేశాడు. హైదరాబాద్‌తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక ఓపెనర్‌గా మైదానంలోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ అద్భుత బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆరంభం నుంచే తన భీకర బ్యాటింగ్‌తో దృష్టిని ఆకర్షించిన వెటరన్ ఆటగాడు 112 బంతుల్లో 2…

Read More
IPL 2025: కొత్త టెక్నాలజీతో IPL.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండదు!

IPL 2025: కొత్త టెక్నాలజీతో IPL.. ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండదు!

సాంకేతికత IPL అభిమాన అనుభవాన్ని పూర్తిగా మారుస్తోంది. స్మార్ట్ స్టేడియాలు ఇప్పుడు ప్రేక్షకులకు మరింత అనుభూతిని అందిస్తున్నాయి. స్టేడియాల్లో ఉన్న ఆధునిక Wi-Fi నెట్‌వర్క్‌లు, ఇంటరాక్టివ్ స్క్రీన్‌లు అభిమానులను ప్రత్యక్ష ప్రసారాలకు మరింత దగ్గరగా తీసుకువస్తున్నాయి. ప్రతి బంతికి నిమిషనిమిషం విశ్లేషణ అందించడమే కాకుండా, పెద్ద స్క్రీన్‌లపై రియల్ టైం పోలింగ్ వంటి ఫీచర్‌లు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాయి. వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) వంటి కొత్త పద్ధతుల్లో క్రీడా ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి….

Read More
Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

‘పుష్ప 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 17వేలకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. అయితే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ కు ‘పుష్ప 2’ సినిమా…

Read More
ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించారు. ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర…

Read More