Actor: క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు… కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరో.. స్టార్ హీరోయిన్స్‌తో డేటింగ్

Actor: క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు… కట్ చేస్తే ఇప్పుడు క్రేజీ హీరో.. స్టార్ హీరోయిన్స్‌తో డేటింగ్

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఆదిత్య రాయ్ కపూర్ కూడా ఒకరు. ఆషిఖీ 2 సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైపోయాడీ హ్యాండ్సమ్ హీరో. 2009లో ‘లండన్ డ్రీమ్స్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు ఆదిత్య రాయ్ కపూర్. ఆ తర్వాత ‘ఆషికీ 2’, ‘యే జవానీ హై దీవానీ’, ‘కళంక్’ వంటి సినిమాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అతను నటించిన ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్‌కు…

Read More
Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..

సింగం ఎగైన్ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న క్లారిటీ లేకపోయినా… క్రేజీ కాంబినేషన్స్‌లో బిగ్ ప్రాజెక్ట్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టుగా రివీల్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశారు రోహిత్‌. సింగం ఎగైన్‌ సక్సెస్ బాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోలు అజయ్‌ దేవగన్‌, అక్షయ్‌ కుమార్‌,…

Read More
Mahavatar Narsimha: హోంబలే ఫిల్మ్స్‌ మరో భారీ ప్రాజెక్ట్‌.. ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ రిలీజ్.. హీరో ఎవరంటే?

Mahavatar Narsimha: హోంబలే ఫిల్మ్స్‌ మరో భారీ ప్రాజెక్ట్‌.. ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ రిలీజ్.. హీరో ఎవరంటే?

ఇప్పటికే కొన్ని వందల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు మరో కొత్త సినిమాని ప్రకటించింది. భారతదేశంలోని అతిపెద్ద స్టార్ నటులు, నటీమణులతో పనిచేసిన హోంబలే అధినేతలు ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమా చేయడానికి సిద్ధంగా . అంతే కాదు తొలిసారిగా పౌరాణిక కథా చిత్రానికి హోంబాలే ఫిలింస్ పెట్టుబడి పెడుతోంది. తన తదుపరి చిత్రంగా ‘ మహావతార్ నరసింహ’ను హోంబాలే ప్రకటించింది. ఈ సినిమా 3డిలో రూపొందనుంది. అసలు నటీనటులు లేని యానిమేషన్ సినిమా…

Read More
Champions Trophy 2025: టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..

Champions Trophy 2025: టీమిండియాకు షాక్.. ఆ విషయంలో బీసీసీఐని వివరణ కోరిన ఐసీసీ..

ఇప్పుడు వారు పాకిస్థాన్‌కు ఎందుకు రావడం లేదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని బీసీసీఐని ఐసీసీ కోరింది. నివేదికల ప్రకారం, ఈ నిర్ణయం తర్వాత, BCCI భారతదేశంక్క ప్రత్యుత్తర కాపీని అందించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ICCని అభ్యర్థించింది. బీసీసీఐ చెప్పిన కారణాలను పరిశీలించిన తర్వాత పాకిస్థాన్ తదుపరి చర్యలకు సిద్ధమైంది. Source link

Read More
Yoga Benefits: ఈ సీజన్ లో నడుము, వెన్ను, మెడ నొప్పులు పెరిగాయా.. ఈ యోగా ఆసనాలు బెస్ట్ మెడిసిన్..

Yoga Benefits: ఈ సీజన్ లో నడుము, వెన్ను, మెడ నొప్పులు పెరిగాయా.. ఈ యోగా ఆసనాలు బెస్ట్ మెడిసిన్..

రోజూ మత్స్యాసనం చేయడం వల్ల వెన్ను పైభాగంలోని కండరాలకు ఉపశమనం లభిస్తుంది, ఇది నొప్పి నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది. అంతేకాదు ఈ యోగా ఆసనం మెడ, భుజాలు, మోకాలు, నడుము కండరాల ఒత్తిడి, నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. Pic: Pexels Source link

Read More
Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Vaibhav Suryavanshi: ఐపీఎల్ మెగా వేలంలోకి 13 ఏళ్ల కుర్రాడు.. ట్రాక్ రికార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Vaibhav Suryavanshi 13 Years Old In The Players List For The Ipl 2025 Mega Auction IPL 2025కి ముందు జరిగే మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈసారి మొత్తం 1,574 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 1,165 మంది భారతీయులు, 409 మంది విదేశీయులు ఉన్నారు. ఇప్పుడు వేలంలో కనిపించనున్న 574 మంది ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ గవర్నింగ్…

Read More
Castor Oil: ఆముదాన్ని ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే!

Castor Oil: ఆముదాన్ని ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే!

ఆముదం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయుదం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడంటే అనేక రక రకాల ఆయిల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం చర్మానికి, జుట్టుకు ఆముదాన్ని మాత్రమే వాడేవారు. ఆముదం ఆరోగ్యాన్ని, అందాన్ని పెండచంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆముదాన్ని ఎక్కువగా జుట్టుకే ఉపయోగిస్తారు. కానీ చర్మానికి ఉపయోగించడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆముదాన్ని చర్మానికి రాయడం వల్ల…

Read More
AP News: సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంత.. తీరా చూస్తే.. మూగజీవులకు నరకంగా మారింది

AP News: సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంత.. తీరా చూస్తే.. మూగజీవులకు నరకంగా మారింది

జనావాసాల మధ్య తిరిగే పశువులకు ఓ గుంత నరకాన్ని చూపిస్తోంది. ఆహారం కోసం సంచరించే ఆవులు, దూడలు ఆ గుంతలో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నాయి. ప్రతిసారి ఎవరో ఒకరు చూసి వాటిని ఆ గుంత నుంచి సురక్షితంగా బయటకు తీయాల్సి వస్తోంది. ఓ ఇంటి నిర్మాణంలో భాగంగా తవ్విన సెప్టిక్‌ ట్యాంక్‌ రోడ్డుపక్కనే ఉంది. దాని పక్కనే చెట్లు మొలిచి ఉండటంతో ఆ చెట్ల ఆకులను తినేందుకు వస్తున్న మూగజీవాలు ప్రమాదవశాత్తూ ఆ సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిపోతున్నాయి….

Read More
Babu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ

Babu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతమైందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకి ఎంపీలు స్వాగతం పలికారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న 15వేల కోట్ల…

Read More
మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి!

మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిల్డ్రన్స్ వార్డు (ఎన్‌ఐసియు)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు కాలిపోయినట్లు సమాచారం. లోపల నుంచి 10 మంది చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని ఎన్‌ఐసియు (శిశువు) వార్డులో శుక్రవారం(నవంబర్‌…

Read More