Sleeping Tips: ఇలా చేస్తే త్వరగా నిద్ర పడుతుంది.. బెస్ట్ రిజల్ట్!

Sleeping Tips: ఇలా చేస్తే త్వరగా నిద్ర పడుతుంది.. బెస్ట్ రిజల్ట్!

మీ బెడ్ రూమ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. గది ప్రశాంతంగా ఉంటేనే నిద్ర అనేది చక్కగా పడుతుంది. బెడ్ షీట్, దిండు కూడా మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే గంట ముందు నవ్వు తెప్పించే వీడియోలు చూడండి. టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి. Source link

Read More
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం.. చిన్నబోయిన తాజ్‌మహల్‌..!!

రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం.. చిన్నబోయిన తాజ్‌మహల్‌..!!

అయోధ్య రామమందిరం.. ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా ఆలయం ప్రారంభమైంది. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ఆలయాన్ని ప్రారంభించారు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, సందర్శకులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్న భక్తులతో అయోధ్య ప్రతినిత్యం రద్దీగా మారింది. అయోధ్య రామమందిరం ఇప్పుడు మరో సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. ఆ అందాల బాలరాముడి ముందు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్‌మహల్‌ కూడా చిన్నబోయిందా అనిపించేలా అందిరి…

Read More
ఖాళీ కడుపుతో పెరుగు, తులసి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?

ఖాళీ కడుపుతో పెరుగు, తులసి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?

పెరుగు, తులసి రసాన్ని కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారు. పెరుగులో ప్రోబయోటిక్స్, క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, అదనపు కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. పెరుగు మాదిరిగానే, తులసి రసం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. కాబట్టి పెరుగు, తులసి రసాన్ని కలిపి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల బరువు తగ్గుతారు. పెరుగు, తులసి మిశ్రమాన్ని…

Read More
Vitamin-D: భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?

Vitamin-D: భారతీయుల్లో అధికంగా విటమిన్-డి లోపం.. కారణం ఏంటి?

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎందుకంటే మారుతున్న జీవనశైలి కారణంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా భారతీయుల్లో విటమిన్‌ లోపాలు ఎక్కువగా ఉంటాయి. ఇక భారతీయ యువతలో విటమిన్‌ డి లోపం ఏర్పడుతోంది. ఉత్తర భారతదేశంలో నిర్వహించిన మునుపటి అధ్యయనంలో ఇలాంటి ఫలితాలు కనుగొన్నారు. ఇక్కడ 50 ఏళ్లు పైబడిన ఆరోగ్యకరమైన పెద్దలలో విటమిన్ డి లోపం (91.2 శాతం) గణనీయంగా ఉంది. భారతదేశంలో విటమిన్…

Read More
CNG: మీరు సీఎన్‌జీ వాహనాలను నడుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి!

CNG: మీరు సీఎన్‌జీ వాహనాలను నడుపుతున్నారా? ఇవి గుర్తించుకోండి!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పీజీ ట్యాంకర్‌ను సీఎన్‌జీ ట్రక్కు ఢీకొట్టింది. దీని తర్వాత అనేక వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పెట్రోల్‌బంకు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురి మరణించారు. 35 మందికి పైగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించని విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం…..

Read More
Credit Card Late Fee: క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు బిగ్‌ షాక్‌.. భారీగా ఆలస్య రుసుము!

Credit Card Late Fee: క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు బిగ్‌ షాక్‌.. భారీగా ఆలస్య రుసుము!

బ్యాంకులు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కస్టమర్ల నుండి మరింత ఆలస్య రుసుములను వసూలు చేయగలవు. డిసెంబర్ 20న నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) 2008 నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీని కారణంగా చివరి చెల్లింపు వరకు మొత్తం బిల్లును చెల్లించని క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఇప్పుడు మరింత ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: PAN Card: కేవలం రూ.50 చెల్లిస్తే చాలు మీ ఇంటికే కొత్త…

Read More
Viral: లచ్చిందేవి తలుపు తట్టింది.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు జిగేల్.. కానీ చివరికి.!

Viral: లచ్చిందేవి తలుపు తట్టింది.. బ్యాలెన్స్ చెక్ చేయగా కళ్లు జిగేల్.. కానీ చివరికి.!

ఆ అబ్బాయ్ ఓ నిరుపేద కుటుంబానికి చెందినవాడు. తల్లి ఓ రూ. 500 విత్‌డ్రా చేసుకుని రమ్మని ఏటీఎంకు పంపించింది. దీంతో బాలుడు సరాసరి రయ్యిమని ఏటీఎంకి వెళ్లాడు. ఇతరుల సాయంతో డబ్బులు డ్రా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అనంతరం ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేయించగా.. ఆ విద్యార్ధితో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తి కూడా దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వింత సంఘటన…

Read More
Mutual funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త.. పాత ఖాతాల పరిశీలనకు కొత్త పోర్టల్

Mutual funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త.. పాత ఖాతాల పరిశీలనకు కొత్త పోర్టల్

మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంది. నిద్రాణ స్థితిలో ఉన్న, క్లెయిమ్ చేసుకోని ఖాతాలను గుర్తించడానికి ఓ కొత్త ప్లాట్ ఫాంను డెవలప్ చేయనుంది. దీని ద్వారా అలాంటి ఖాతాలను చాాలా సులభంగా గుర్తించే వీలుంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (ఎంఐటీఆర్) పేరుతో త్వరలో కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. కొత్త ప్లాట్ ఫాంను రిజిస్టర్ అండ్…

Read More
Andhra News: అరెరె కోడిపుంజు తొడ కొడదామనుకుంటే.. కథ అడ్డం తిరిగిందే.!

Andhra News: అరెరె కోడిపుంజు తొడ కొడదామనుకుంటే.. కథ అడ్డం తిరిగిందే.!

సంక్రాంతి వస్తుందంటే చాలు పందెం రాయుళ్ళు రెడీగా ఉంటారు. అందులో కోడిపందాలు వేసేవారు మరీ జోరు మీద ఉంటారు. అయితే కోడిపందాలు ఆడకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యం దొంగచాటుగా కోడిపందాలను పందెం రాయుళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు.  పోలీసుల దాడులలో పందెం నిర్వహించే వాళ్ళను పట్టుకుంటారు వారికి తగిన శిక్షలు వేసి వదిలేస్తారు. అయితే ఇక్కడ పందెం నిర్వహించే వాళ్లకి నోటీసులు ఇచ్చి పంపారు. పందెంలో పాల్గొన్న కోడిని మాత్రం ఖైదీ చేశారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం…

Read More
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చౌకైన ప్లాన్‌.. 6 నెలల వ్యాలిడిటీ.. 3600జీబీ డేటా

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నిరంతరం Jio, Airtel, Viతో పోటీ పడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్‌లతో ప్రైవేట్ కంపెనీల కస్టమర్లను ఆకర్షిస్తోంది. బీఎస్‌ఎన్ఎల్‌ కొన్ని నెలల్లో మిలియన్ల కొద్దీ Jio, Airtel, Vi కస్టమర్లను చేర్చుకుంది. ఇప్పుడు ప్రయివేట్ కంపెనీలకు కొత్త టెన్షన్ క్రియేట్ చేసింది బీఎస్ఎన్ఎల్. Source link

Read More