Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ ‘వందే’.. అసలు మ్యాటరేంటంటే?

Virat Kohli: 1063 రోజుల తర్వాత కోహ్లీని గుర్తించిన డీడీసీఏ.. కారణం ఆ ‘వందే’.. అసలు మ్యాటరేంటంటే?

Virat Kohli Felicitate: విరాట్ కోహ్లీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. తొలిరోజు ఆటలో బ్యాటింగ్ చేయకపోయినా రెండో రోజు బ్యాటింగ్ చేయడం ఖాయం. అయితే, విరాట్ బ్యాటింగ్ తర్వాత పెద్ద గౌరవం పొందబోతున్నాడు. ఎందుకంటే, 1063 రోజుల తర్వాత డీడీసీఏ భారీ సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసింది. DDCA జనవరి 31న విరాట్ కోహ్లీని సన్మానించబోతోంది. 100 టెస్టులు ఆడినందుకుగాను విరాట్‌కు ఈ గౌరవం దక్కనుంది. ఆసక్తికరంగా, విరాట్ కోహ్లి 2022లో తన 100వ…

Read More
Kitchen Hacks: బిజీ లైఫ్‌లోనూ కిచెన్ పనులని సులభంగా పూర్తి చేయండిలా..!

Kitchen Hacks: బిజీ లైఫ్‌లోనూ కిచెన్ పనులని సులభంగా పూర్తి చేయండిలా..!

ప్రస్తుతం అందరి జీవితాలు బిజీ బిజీగా గడిచిపోతున్నాయి. రోజువారీ పనుల విషయంలో బాగా గందరగోళంగా ఉంటుంది. ఈ పనులను త్వరగా పూర్తి చేసేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే.. కిచెన్‌లో మీ పనులు చాలా ఈజీగా అయిపోతాయి. టమాటాలను స్టోర్ చేయడం టమాటాలను ఫ్రిజ్‌లో ఉంచితే గట్టిపడి వాసన కూడా మారిపోతుంది. దీని బదులుగా వాటిని గాలి తగిలే డబ్బాలో బయటే ఉంచడం మంచిది. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచాల్సి వస్తే.. వండే ముందు కనీసం గంటకు…

Read More
శొంఠి వాడకంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

శొంఠి వాడకంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

శొంఠి.. అల్లానికి ప్రతిరూపమే ఇది..అల్లాన్ని ఎండబెడితే తయారయ్యేదే శొంఠి. శొంటితో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుందని చెబుతున్నారు.. ముఖ్యంగా బరుగు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇందుకోసం గోరువెచ్చటి నీళ్లలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్, అర చెంచా శొంఠిపొడి కలిపి తాగితే మీ శరీరంలో ఉన్న అదనపు కొవ్వు…

Read More
Tamil Nadu: ఇంతకీ జయలలిత దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది..? అది ఎవరికి చెందుతుంది..?

Tamil Nadu: ఇంతకీ జయలలిత దగ్గర ఎన్ని కేజీల బంగారం ఉంది..? అది ఎవరికి చెందుతుంది..?

తమిళనాడుకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అవినీతి కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో స్వాధీనం చేసుకున్న కిలోల కొద్దీ బంగారం ఇన్నాళ్లు కర్ణాటక సీబీఐ కోర్టు వద్దే ఉండగా, తాజా ఆ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. ఇంతకీ ఆ బంగారం ఎంత.. దాన్ని ఏం చేస్తారు.. దానిపై ఎవరెవరు ఆశలు పెట్టుకున్నారో తెలుసుకుందాం..! ఎడిఎంకె పార్టీలో కీలకంగా ఉన్న దివంగత జయలలిత 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ…

Read More
ముత్యాలాంటి దంతాల కోసం అరటి తొక్క.. ఇలా వాడారంటే.. పళ్ళపై పాచి దెబ్బకి మటాష్..!

ముత్యాలాంటి దంతాల కోసం అరటి తొక్క.. ఇలా వాడారంటే.. పళ్ళపై పాచి దెబ్బకి మటాష్..!

అయితే, అరటి తొక్కలో బోలేడు లాభాలు నిండివున్నాయి.. అరటి తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి దంతాలు తెల్ల రంగులో మెరిసేలా చేయడంలో సాయపడతాయి. అరటి తొక్కతో పాటు బేకింగ్ సోడా కలిపితే.. ఈ రెమిడీ అద్భుతంగా పనిచేస్తుంది. Source link

Read More
TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ |  పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్

TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్

ఆ తర్వాత ఫ్రీగా స్ట్రీమింగ్ చేయాలని థింక్ చేస్తోందట. హిట్ 4లో రవితేజ హీరోగా చేయడంలేదనే న్యూస్ బయటికి వచ్చింది. దాంతో పాటే.. ఇదే మూవీలో బాలయ్య హీరోగా కన్ఫర్మ్ అయిపోయారనే టాక్ కూడా ఫిల్మ్ టౌన్‌ నుంచి లీకైంది. ఎస్ ! నాని ప్రొడక్షన్లో.. అదే నాని హీరోగా చేస్తున్న హిట్ 3లో బాలయ్య పోలీస్‌ ఆఫీసర్ గా ఎండింగ్‌లో క్యామియో ఇవ్వనున్నారట. ఇక దానికి కంటిన్యూగా.. హిట్ 4లో లీడ్ తీసుకోబోతున్నారట. ఇదే న్యూస్…

Read More
‘ప్లీజ్.. ఒక్కసారి నా కూతురిని కలవండి’.. ఎన్టీఆర్‌ను వేడుకుంటోన్న క్యాన్సర్ పేషెంట్ తల్లి.. మంత్రికి లేఖ

‘ప్లీజ్.. ఒక్కసారి నా కూతురిని కలవండి’.. ఎన్టీఆర్‌ను వేడుకుంటోన్న క్యాన్సర్ పేషెంట్ తల్లి.. మంత్రికి లేఖ

ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. ఇక ఎన్టీఆర్ కూడా తన అభిమానులను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తగిన గౌరవమిస్తాడు. సినిమా ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరైన తన అభిమానులందరినీ జాగ్రత్తగా ఇంటికెళ్లాలని ఒకటికి పది సార్లు చెప్పడం మనం చూసే ఉంటాం. ఇక ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయంగా నిలుస్తుంటాడు ఎన్టీఆర్. ఈ కారణంగానే ఎన్టీఆర్ ను స్వయంగా…

Read More
AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

AP News: బండికి పెట్రోల్ కొట్టించి ముందుకు నడిచారు.. తీరా కిక్ కొడదామని చూడగా

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద పెను ప్రమాదం తప్పింది. బంకులో పెట్రోల్ కొట్టించి కాస్త ముందుకు వెళ్లి కిక్ కొట్టగానే బైకు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరుబుజ్జిలి మండలం కొండవలసకి చెందిన అల్లాడ రాజు అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్‌పై ఆమదాలవలస వచ్చారు. అక్కడ పని పూర్తి చేసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరే క్రమంలో ఆమదాలవలస గేటు పెట్రోల్ బంకు వద్ద వంద రూపాయిలు పెట్రోల్ కొట్టించాడు….

Read More
నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్స్ అన్నీ.. భారీ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. దిల్ రాజునే తీసుకోండి.. మొన్న సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఓ సేఫ్ గేమ్ ఆడారు. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలాగే నాగవంశీ కూడా సార్, లక్కీ భాస్కర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మీడియం…

Read More
JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్‌ పరీక్షలు

JEE Main 2025 Session 2: రేపట్నుంచి జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ సెషన్‌ దరఖాస్తులు ప్రారంభం.. నేటితో ముగుస్తున్న జనవరి సెషన్‌ పరీక్షలు

హైదరాబాద్‌, జనవరి 30: జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. జనవరి 22వ తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో పేపర్‌ 1 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇక చివరి పరీక్షను జనవరి 30వ తేదీన బీఆర్క్, బీ ప్లానింగ్‌ సీట్ల…

Read More