Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..

Gold Reserves: పసిడి కొనుగోలులో RBI దూకుడు.. 876 టన్నులకు చేరిన నిల్వలు.. చైనా దగ్గర..

Gold Reserves: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక మేరకు గతేడాది నవంబర్‌లో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఏకంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆ నెలలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) 8 టన్నుల పసిడి కొనుగోలు చేసినట్లు డబ్ల్యూజీసీ తన నివేదికలో వెల్లడించింది. తద్వారా నవంబర్‌ నెలలో అత్యధిక బంగారు నిల్వలు కొనుగోలు చేసిన…

Read More
జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్‌.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్‌!

జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మైనర్ మహిళా హాకీ ప్లేయర్‌.. అఘాయిత్యానికి పాల్పడ్డ కోచ్‌!

ఉత్తరాఖండ్‌లో జరగనున్న 38వ జాతీయ క్రీడలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హరిద్వార్‌లో మైనర్ మహిళా హాకీ క్రీడాకారిణిపై అత్యాచారం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాధితురాలు తన కోచ్‌పై ఆరోపణలు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చంపావత్ జిల్లాలో నివసిస్తున్న కోచ్ భాను అగర్వాల్‌ను అరెస్టు చేశారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు విచారణ నివేదికను సీఓ సిటీకి అందజేశారు. పోలీసులు తెలిపిన…

Read More
Dry Fruits Payasam: డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ పాయసం.. చాలా ఈజీగా అయిపోతుంది..

Dry Fruits Payasam: డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ పాయసం.. చాలా ఈజీగా అయిపోతుంది..

స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ పాయసం అంటే మరీ ఇష్టం. ఇంట్లో ఎవరి బర్త్ డే ఉన్నా పాయసం చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. ఇలాంటి రెసిపీని మనం మరింత హెల్దీగా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకు ఇస్తే మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ డ్రై ఫ్రూట్స్ పాయసం…

Read More
Game Changer: అప్పన్న, పార్వతీల ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

Game Changer: అప్పన్న, పార్వతీల ప్రేమ మిమ్మల్ని కట్టిపడేస్తుంది.. అంజలి కామెంట్స్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.ఈ క్రమంలో…

Read More
అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్‌..!

అసెంబ్లీ సమావేశాల చరిత్రలో సంచలనం.. ప్రసంగం చదవకుండానే గవర్నర్ వాకౌట్‌..!

తమిళనాడు లో డీఎంకే ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ మధ్య వివాదం ఇప్పట్లో సర్దుమణిగేలా లేదు. ఎవరికి వారు అస్సలు తగ్గేదెలే.. అన్నట్లు తయారైంది వివాదం. తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన ఆర్.ఎన్. రవి మొదటి నుంచి ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. అలాగే డీఎంకే ప్రభుత్వం కూడా గవర్నర్‌ను అస్సలు లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రభుత్వం కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తీర్మానాలు గవర్నర్‌ దగ్గరే నెలలు తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇలా అనేక…

Read More
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పేరిట ఖాతాలను నిర్వహిస్తుంది. ఈ ఖాతాల్లోని ఉద్యోగుల నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని మినహాయించి జమ చేస్తారు. పీఎఫ్ ఖాతాలో జమ అయిన డబ్బును ఉద్యోగులు తమ పెళ్లి, చదువు, ఇంటి నిర్మాణం తదితర అవసరాలకు వినియోగించుకోవచ్చు. EPFO వినియోగదారులు తమ పీఎఫ్‌ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, వారు ఈపీఎఫ్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసి డబ్బు వచ్చే వరకు…

Read More
R Ashwin: అశ్విన్‌కు బిగ్ షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే ఇలా..

R Ashwin: అశ్విన్‌కు బిగ్ షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే ఇలా..

బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలర్లు పాట్ కమిన్స్, నాథన్ లియాన్ తొలి రెండు స్థానాలను ఆక్రమించారు. బ్రిస్బేన్‌లో 3వ టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన అశ్విన్ రికార్డును బద్దలు కొట్టడంలో…

Read More
Virat Kohli: రిటైర్మెంట్ గాసిప్స్ మధ్య ఫ్యాన్స్‌కి ఊహించని షాక్.. ఆ సిరీస్ కోసం ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న కోహ్లీ?

Virat Kohli: రిటైర్మెంట్ గాసిప్స్ మధ్య ఫ్యాన్స్‌కి ఊహించని షాక్.. ఆ సిరీస్ కోసం ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న కోహ్లీ?

విరాట్ కోహ్లి, భారత క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా ఆకర్షణీయమైన ఆటగాడు, రిటైర్మెంట్ గాసిప్స్ మధ్య తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లలో అతని ప్రదర్శన కొంతదూరం దిగజారినట్లుగా కనిపించినా, పెర్త్‌లో సాధించిన సెంచరీ అతని అసమాన ప్రతిభను మరోసారి చాటింది. అయితే, అతని ఇన్నింగ్స్‌లలో ఉన్న అసమానత్వం అతనిపై ఆత్మవిశ్వాసం తగ్గనిచ్చింది. విరాట్ పునరుద్ధరించలేనిదిగా భావించిన తన టెక్నికల్ సమస్యలను అధిగమించేందుకు తన మానసిక బలాన్ని మరింత పెంచుకోవాలని కోరుకుంటున్నాడు….

Read More
టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చో రచ్చ

టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చో రచ్చ

Mayank Agarwal, Vijay Hazare Trophy: భారత క్రికెట్ జట్టుకు దూరమైన ఓ స్టార్ ఆటగాడు వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో చేరడానికి బలమైన ప్రయత్నం చేశాడు. కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 613 పరుగులు చేశాడు. అతను గత ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగింటిలో సెంచరీలు…

Read More
Hyderabad: పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు.. వారందరికీ పరిహారం చెక్కులు

Hyderabad: పాతబస్తీ మెట్రో ప్రాజెక్టులో కీలక ముందడుగు.. వారందరికీ పరిహారం చెక్కులు

హైదరాబాద్‌ పాతబస్తీలో మెట్రో ట్రైన్‌… కూ చుక్‌చుక్‌ అని వెళ్లడానికి లైన్‌ క్లియర్‌ అవుతోంది. ఇన్నాళ్లు రెండడుగులు ముందుకి, మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగిన వ్యవహారంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాంతంలో మెట్రో విస్తరణలో ఆస్తులు కోల్పోతున్నవారికి చెక్కులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో.. ఆ ఆస్తులు ఇకపై.. హైదరాబాద్ మెట్రోకు సొంతం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భాగ్యనగరంలో మెట్రో మూడో దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా.. ఎంజీబీఎస్…

Read More