Inter Exam Pattern Chenged: ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పా?

Inter Exam Pattern Chenged: ఇంటర్ బోర్డు పైత్యం.. పరీక్షలకు ముందు ఇంటర్‌ ప్రశ్నపత్రంలో మార్పా?

హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి 15 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విద్యార్ధులు ముమ్మరంగా పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యా సంవత్సరం దాదాపు ముగింపుకు వచ్చిన తర్వాత ఇంటర్‌ బోర్డు వింత ప్రకటన చేసింది. పరీక్ష ప్రశ్నపత్రాలకు సంబంధించి కీలక మార్పు చేయనున్నట్లు వెల్లడించింది. సాధారణంగా ఇంటర్‌ సిలబస్‌, పరీక్ష విధానం లాంటి విషయాల్లో ఎలాంటి మార్పు చేసినా.. అది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చేయాలి. దానిపై…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 29, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు అందే అవకాశముంది. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితం బాగా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ…

Read More
మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..

మహా కుంభమేళా.. మౌని అమావాస్యలో భారీ జనసంద్రం.. ఈ లెక్కలు ఎలా తెలుస్తారంటే..

మౌని అమవాస్య వేళ జనమహాసంద్రంగా మారింది. మంగళవారం మధ్యాహ్నానానికే 2.39కోట్లమంది ప్రయాగ్‌రాజ్‌కు రీచ్‌ అయ్యారు. మామూలుగా రోజుకు కోటిమంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కరోజే 2కోట్ల 39లక్షలమంది రావడంతో..ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే అన్నిదారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూకట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్‌,..ఇలా పలుమార్గాల్లోనుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10నుంచి 12కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి… జనవరి 13న ప్రారంభమైన ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్..మొదటి రోజునుంచే…

Read More
Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

Super Food : రాగులతో సర్వరోగాలు పరార్.. ! లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెబుతారు. వీటిని ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. రాగులలో కాల్షియం, ఐరన్ తో పాటూ బోలెడు పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. ఫైబర్​ సమృద్ధిగా ఉండి,…

Read More
IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..

IND vs ENG 3rd T20I: రాజ్‌కోట్‌లో ఓడిన భారత్.. 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం..

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో మూడో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ చాలా పేలవంగా మారింది. దీని కారణంగా ఇంగ్లండ్ జట్టు సిరీస్‌లో పునరాగమనం చేయడంలో విజయవంతమైంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, రాజ్‌కోట్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-2కు చేర్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చాలా పొదుపుగా బౌలింగ్ కనిపించింది. భారత బ్యాట్స్‌మెన్స్ పరుగుల…

Read More
Curd Vs Buttermilk: మజ్జిగే కదా అని చీప్‌గా చూడకండి.. గుట్టలాంటి పొట్టకు ఛూమంత్రం

Curd Vs Buttermilk: మజ్జిగే కదా అని చీప్‌గా చూడకండి.. గుట్టలాంటి పొట్టకు ఛూమంత్రం

పెరుగు, మజ్జిగ రెండూ పాల ఉత్పత్తులే. పెరుగు నుంచే మజ్జిగ వస్తుంది. అయితే పెరుగు, మజ్జిగలలో ఏది బెటర్ అనే సందేహం చాలామందిలో ఉంది. పెరుగు నుంచి కాల్షియం, విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా లభిస్తాయి. మజ్జిగలో పెద్ద మొత్తంలో కాల్షియం, విటమిన్ బీ12, జింక్, రిబోఫ్లావిన్, ప్రోటీన్లు ఉంటాయి. పెరుగుతో పోలిస్తే మజ్జిగలో తక్కువ కొవ్వు పదార్ధాలు, కేలరీలు ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ గొప్ప…

Read More
విక్రమార్కుడు చిన్నారి ఈమేనా..! ఎంత మారిపోయింది..!! చూస్తే అవాక్ అవ్వాల్సిందే

విక్రమార్కుడు చిన్నారి ఈమేనా..! ఎంత మారిపోయింది..!! చూస్తే అవాక్ అవ్వాల్సిందే

మాస్ మహారాజ రవితేజ సినిమాల్లో బెస్ట్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు విక్రమార్కుడు. ఈ సినిమా రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ క్రేజ్ విపరీతంగా పెరిగింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్…

Read More
సీఎం మనవరాలు.. అందంలో అప్సరస.. కానీ హిట్స్ కోసం అవస్థలు.. ఎవరో తెలుసా.?

సీఎం మనవరాలు.. అందంలో అప్సరస.. కానీ హిట్స్ కోసం అవస్థలు.. ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు అవకాశాలు అయితే అందుకుంటున్నారు కానీ సక్సెస్ లు మాత్రం అంత ఈజీగా దక్కించుకోలేకపోతున్నారు. కొంతమంది మాత్రం తమ ప్రతిభతో, నటనతో ప్రేక్షకులను అలరిస్తూ.. తమకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటున్నారు. అయితే సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. కానీ రాజకీయ నాయకుల ఫ్యామిలీస్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా…

Read More
Kitchen Hacks: నల్లగా మారిన టీ చిక్కాన్ని ఇలా క్లీన్ చేస్తే తెల్లగా మెరిసిపోతుంది..

Kitchen Hacks: నల్లగా మారిన టీ చిక్కాన్ని ఇలా క్లీన్ చేస్తే తెల్లగా మెరిసిపోతుంది..

మనం నిత్యం ప్రతి రోజూ ఉపయోగించే వాటిల్లో టీ చిక్కం కూడా ఒకటి. దీన్నే టీ జాలీ అని కూడా పిలుస్తారు. ఉదయం లేవగానే టీ తాగపోతే.. ఏ పనీ మొదలు కాదు. రోజూ ఉపయోగించడం వల్ల టీ జాలి నల్లగా మారిపోతుంది. దీంతో పాతవి పడేసి కొత్తవి కొంటూ ఉంటారు. అలా కాకుండా ఇలా క్లీన్ చేస్తే.. మళ్లీ కొత్తదానిలా మెరిసిపోతుంది. టీ చిక్కాన్ని రోజూ క్లీన్ చేసే విధంగా కాకుండా.. ఈ సారి ఇలా…

Read More
Rajamouli: విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా?

Rajamouli: విజయేంద్రప్రసాద్‌ కలం నుంచి మరో భారీ సినిమా! రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా?

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 (వర్కింగ్‌ టైటిల్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాపై ఓ వీడియోను అప్‌లోడ్ చేసిన రాజమౌళి.. సింహాన్ని బోనులో పెట్టి పాస్‌పోర్ట్ లాక్కున్నట్లు పరోక్షంగా చెప్పాడు. తద్వారా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని హింట్…

Read More