Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

Wallet in Back Pocket: మీరు ఫ్యాంటు వెనుక పాకెట్‌లో పర్స్ పెడుతున్నారా? బీ కేర్‌ ఫుల్ బ్రో..

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ఆఫీసులో లేదా ఇంట్లో కూర్చునే విధానంలో మార్పులు వల్ల ఇలా జరుగుతుంది. అలాగే రాత్రి నిద్రపోయే విధానం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి మందులు తీసుకోవడం తీసుకోవడం వంటివి చేస్తుంటారు.ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. కొంత కాలం తరువాత తిరిగి సమస్య వస్తుంది. కానీ మీకు తెలుసా? తప్పుడు యాంగిల్‌లో కూర్చోవడం మాత్రమే…

Read More
Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

Breast Cancer: అలర్ట్.. మహిళలకే కాదు.. మగవారికీ ముప్పేనట.. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..

మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి.. దీంతో ఏటా లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడం ద్వారా, మహిళలు ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించవచ్చు. చాలా సార్లు మహిళలు ప్రాథమిక లక్షణాలను అర్థం చేసుకోలేరు.. అటువంటి పరిస్థితిలో ప్రమాదకర క్యాన్సర్‌కు సరైన సమయంలో చికిత్స జరగదు. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు.. అయితే.. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తరచూ వింటుంటాం.. కానీ ఇది పురుషులకు కూడా…

Read More
శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

శునకాలకూ పగా ప్రతీకారాలు ఉంటాయా?ఈ వీడియో చూస్తే షాకవుతారు

ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడుకున్న కుక్కకు కారు తగిలింది. అయితే ఈ ఘటనలో కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినా కారు తనకు తగలడంతో ఆ శునకానికి కోపం వచ్చింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు చేసి లోపలికి వెళ్లారు. ఉదయం లేచి తన కారును చూసుకున్న…

Read More
Indian Railways: ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!

Indian Railways: ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!

భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువవచ్చింది. రైలు ప్రయాణాన్ని సాఫీగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు రైల్వేశాఖ రోజురోజుకూ అడుగులు వేస్తోంది. రైల్వేశాఖ తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రయాణికులు సులభతరంగా ప్రయాణించవచ్చు. ఈ కొత్త పథకం గురించి తెలుసుకుందాం. మీరు రైలులో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నా, మీ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో తగినంత డబ్బు లేకపోతే, ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే ‘బుక్ నౌ, పే…

Read More
నితీష్ తనయుడు రాజకీయ అరంగేట్రం..! ముహుర్తం ఎప్పుడంటే..?

నితీష్ తనయుడు రాజకీయ అరంగేట్రం..! ముహుర్తం ఎప్పుడంటే..?

Bihar Politics: బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? త్వరలోనే ఆయన జేడీయులో చేరనున్నారా? బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నితీష్ కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిశాంత్ కుమార్…

Read More
Pawan Kalyan: జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి

Pawan Kalyan: జన సైనికులకు పవన్ బహిరంగ లేఖ.. అలా చేయొద్దంటూ వినతి

జనసైనికులకు, వీరమహిళలకు, జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  బహిరంగ లేఖ రాశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి జనసేన వారు ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లిబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయొద్దని పవన్ కోరారు. ప్రతీ…

Read More
Andhra Pradesh: రాజమండ్రి కంబాల చెరువు వద్ద గణతంత్ర వేడుకలు.. కళ్లు చెదిరిపోయేలా కంబాల చెరువు వద్ద ఏర్పాట్లు..

Andhra Pradesh: రాజమండ్రి కంబాల చెరువు వద్ద గణతంత్ర వేడుకలు.. కళ్లు చెదిరిపోయేలా కంబాల చెరువు వద్ద ఏర్పాట్లు..

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కంబాల చెరువు వద్ద 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రాజమండ్రి కంబాల చెరువు వద్ద వినూత్న రీతిలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. స్థానిక సర్పం గాంధీ బొమ్మ వద్ద 76 జాతీయ జెండాలను చిన్నారులతో ఎగురవేయించారు. దీనికోసం ప్రత్యేకంగా ఐరన్ రూపులతో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మహా సందేశ్ సంస్థ ట్రస్ట్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులు దేశభక్తిని పెంపొంది, వారిలో స్ఫూర్తి…

Read More
T20 Cricket: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. ఏకంగా స్పిన్‌తోనే ప్రపంచ రికార్డ్ సృష్టించారుగా..

T20 Cricket: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. ఏకంగా స్పిన్‌తోనే ప్రపంచ రికార్డ్ సృష్టించారుగా..

Paarl Royals vs Pretoria Capitals: టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రపంచ రికార్డును పెరల్ రాయల్స్ జట్టు రాసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న SAT20 లీగ్‌లో 5 స్పిన్నర్లు 20 ఓవర్లు బౌలింగ్ చేయడం ద్వారా పార్ల్ రాయల్స్ ఈ ప్రత్యేక ప్రపంచ రికార్డును సృష్టించారు. బోలాండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ తలపడ్డాయి. ప్రిటోరియా క్యాపిటల్స్ కెప్టెన్ రిలే రోసోవ్ టాస్ గెలిచి బౌలింగ్…

Read More
Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం

Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం

సాధారణంగా మేక రెండు, లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ ఇదేం చిత్రం గురూ…!  ఈ మేక ఒక కాన్పులో ఐదు పిల్లలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేక .. ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా, ఒకటి మగ పిల్ల…

Read More
Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏయే పార్టీ ఏమేమి హామీలు ఇచ్చారు?

Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏయే పార్టీ ఏమేమి హామీలు ఇచ్చారు?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి బలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. వరుసగా మూడు పర్యాయాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరోసారి గెలుపొందాలని చూస్తుండగా.. ఈ విజయ పరంపరకు బ్రేకులు వేసి ఢిల్లీ పీఠంలో జెండా ఎగరేయాలని…

Read More