Telangana: ఉద్యోగాలన్నారు.. నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా..

Telangana: ఉద్యోగాలన్నారు.. నియామక పత్రాలు ఇచ్చారు.. తీరా ఆఫీసుకి వెళ్లగా..

ఈజీ మనీ కోసం కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలకు తెర తీస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచేస్తున్నారు. ఉద్యోగాలను ఎరగా వేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ మోసమే మిర్యాలగూడలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రాళ్లపల్లి శ్రీధర్‌ స్థానిక విద్యానగర్‌లో రెండేండ్ల కింద గ్రామీణ ఉద్యోగ సేవా కేంద్రం ఏర్పాటు చేశాడు. హైదరాబాద్ కు చెందిన ఖాసీంకు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే ఏపీ…

Read More
Apple Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం యాపిల్ అస్సలు తినకూడదు..

Apple Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం యాపిల్ అస్సలు తినకూడదు..

ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యాపిల్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తుంది. యాపిల్ తింటే రోగాలు దూరంగా ఉంటాయని వైద్యులు చెబుతారు. ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు యాపిల్ తినకూడదు. ఎందుకంటే యాపిల్‌లో ఫ్రక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. దీని వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు…

Read More
Republic Day 2025: సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు.. లైవ్ వీడియో

Republic Day 2025: సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలు.. లైవ్ వీడియో

దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయజెండాను గవర్నర్‌ జిష్ణుదేవ్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి.. రిపబ్లిక్ వేడుకల నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసరాల్లో 11 గంటల 30 నిమిషాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రిక కట్టడాలను మూడు రంగుల…

Read More
TGPSC AE 2024 Selection List: టీజీపీఎస్సీ ఏఈ తుది జాబితా వెల్లడి.. మొత్తం ఎంత మందిని సెలక్ట్ చేశారంటే?

TGPSC AE 2024 Selection List: టీజీపీఎస్సీ ఏఈ తుది జాబితా వెల్లడి.. మొత్తం ఎంత మందిని సెలక్ట్ చేశారంటే?

హైదరాబాద్‌, జనవరి 26: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో సివిల్‌ కేటగిరీ కింద అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్‌ ఆఫీసర్, సూపర్‌వైజర్‌ పోస్టులకు మొత్తం 650 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన 650 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను టీజీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ఈ పోస్టులకు రాత పరీక్షలు అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి…

Read More
Weekly Horoscope: వారికి ఈ వారం ధన యోగం..12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారికి ఈ వారం ధన యోగం..12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు): మేష రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో కొద్దిగా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిచ్చే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)…

Read More
India vs England 2nd T20 Result: రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

India vs England 2nd T20 Result: రెండో టీ20లో ఇంగ్లండ్‌పై భారత్‌ విజయం

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్కోర్‌ 165/9 కాగా, భారత్‌ స్కోర్‌ 166/8. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 భారత్‌ ఆధిక్యం. తిలక్‌ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు చేశారు. ఇక ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌లో బట్లర్‌ 45, కార్సే 31 పరుగులు చేశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం జరుగుతోన్న మ్యాచ్‌లో…

Read More
చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఉంచడం శుభమా..? అశుభమా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఉంచడం శుభమా..? అశుభమా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..?

తల్లిదండ్రులు మన జీవితంలో దేవతలతో సమానం. వారు మనకు జీవితాన్ని ఇచ్చిన వారు కాబట్టి, వారి ఫోటోలను ఇంట్లో ఉంచుకోవడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో, ముఖ్యంగా అశుభ సమయాల్లో చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఉంచడం అనేది మంచిది కాదు. ఈ విషయంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేక సమయాల్లో చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఉంచడం అనేది మంచిది కాదు. ఉదాహరణకు, ఆదివారం…

Read More
PM Modi: వారి విజయాల పట్ల దేశం గర్విస్తోంది.. పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

PM Modi: వారి విజయాల పట్ల దేశం గర్విస్తోంది.. పద్మ అవార్డు గ్రహీతలకు మోదీ అభినందనలు

కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. వారి అసాధారణ విజయాలను గౌరవించడం, వారికి అవార్డులను ప్రకటించడంపై భారతదేశం గర్విస్తోందన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన మోడీ. వారి అంకితభావం, పట్టుదల నిజంగా స్ఫూర్తిదాయకం. ప్రతి అవార్డు గ్రహీత కృషికి అభినందనీయమన్నారు. వారు శ్రేష్ఠతను సాధించడానికి మాకు స్ఫూర్తినిస్తారు.. సమాజం కోసం నిస్వార్థంగా కృషి చేయడం, వారి సేవలను విలువలను…

Read More
AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

AP News: రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళ.. ఆమెను చూడగా

అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా రైతు బజార్లో ప్రతీ షాపూ తిరుగుతూ నచ్చిన కూరగాయలు కొనుక్కున్నారు. అమలాపురంలో రైతు బజార్ ను స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, హార్టికల్చర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయిపోయిన తర్వాత జాయింట్ కలెక్టర్ నిషాంతి రైతులు ఏర్పాటుచేసిన కూరగాయల స్టాల్స్ వద్దకు వెళ్లి స్వయంగా కూరగాయలను కొనుక్కున్నారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా షాపు షాప్ కు వెళ్లి తనకు…

Read More
Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

Electric Vehicles 2025: ఈ ఏడాదిలో ఎలక్ట్రిక్ వాహనాలు ఆధిపత్యం.. 28 కొత్త వాహనాల్లో 18 EVలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ చాలా వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజుల క్రితం 2024లో EV విక్రయాలకు సంబంధించి ఒక నివేదిక కూడా విడుదలైంది. దీని ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు సుమారు 27 శాతం పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఆటోమొబైల్ రంగంలోని కంపెనీలు కూడా వేగంగా తమ పోర్ట్‌ఫోలియోకు EVలను జోడిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపిస్తుంది. ఎక్స్‌పోలో చాలా కంపెనీలు EV…

Read More