Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి 14 రోజులు రిమాండ్! ఆ జైలుకు తరలించే అవకాశం

Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి 14 రోజులు రిమాండ్! ఆ జైలుకు తరలించే అవకాశం

సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వేకోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. గురువారం అర్థరాత్రి 2.30 గంటల వరకు ఈ కేసుపై ఇరు పక్షాలు కోర్టుకు తమ వాదనలు వినిపించారు. నిన్న రాత్రి 9.30కి రైల్వేకోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోసానిని ఓబులవారిపల్లి పోలీసులు హాజరుపర్చారు. ఐదు గంటల పాటు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. పోలీసుల తరపున…

Read More
బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!

బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు..నష్టాలను కూడా తెలుసుకోండి.. లేదంటే కష్టాలు తప్పవు..!

భారతదేశంలోని ప్రజలు వివిధ రకాల ఆహారాలను ఇష్టపడతారు. సీజన్‌ను బట్టి ఇక్కడ అనేక రకాల ఆహార ఉత్పత్తులు లభిస్తాయి. భోజన ప్రియులకు ఇక్కడ తినడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. అదే సమయంలో కరోనా మహమ్మారి నుండి ప్రజలు తమ ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ప్రజలు వారి ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకుంటారు. భారతదేశ సాంప్రదాయ ఆహారం పప్పు, బియ్యం, రోటీ, కూరగాయలు. దాదాపు అందరూ ఈ…

Read More
PM Modi: జహాన్-ఎ-ఖుస్రౌ.. సూఫీ సంగీత ఉత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..

PM Modi: జహాన్-ఎ-ఖుస్రౌ.. సూఫీ సంగీత ఉత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఫిబ్రవరి 28న) న్యూఢిల్లీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం.. జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారు. ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగే గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రౌ 2025లో పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ గురువారం ప్రకటనలో తెలిపింది. దేశంలోని విభిన్న కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి బలమైన ప్రతిపాదకుడిగా ఉన్నారు. దీనికి అనుగుణంగా, సూఫీ సంగీతం, కవిత్వం, నృత్యాలకు అంకితమైన అంతర్జాతీయ…

Read More
Hari Hara Veera Mallu: పవన్‌ కళ్యాణ్‌ను కావాలనే కార్నర్ చేస్తున్నారా..?

Hari Hara Veera Mallu: పవన్‌ కళ్యాణ్‌ను కావాలనే కార్నర్ చేస్తున్నారా..?

పైన మన యాంకర్ పార్ట్‌లో మాట్లాడుకున్న స్టోరీ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించే. దర్శక నిర్మాతలమే మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తామని కంకణం కట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్ అయితే నమ్మట్లేదు ఈ మ్యాటర్. మరోవైపు పవన్ కూడా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు.. అయినా కూడా వాళ్ళైతే తగ్గేదే లే అంటున్నారు. మార్చి 28కి ఇంకా ఎన్నో రోజులు లేదు.. ఇంకా పవన్ డేట్స్ కావాల్సి ఉంది. ఎన్ని అడ్డంకులున్నా…..

Read More
Airport: ఈ విమానాశ్రయంలో కేవలం 20 రూపాయలకే ఆహారం.. రానున్న రోజుల్లో మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లకు..

Airport: ఈ విమానాశ్రయంలో కేవలం 20 రూపాయలకే ఆహారం.. రానున్న రోజుల్లో మరిన్ని ఎయిర్‌పోర్ట్‌లకు..

చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ ప్యాసింజర్ కేఫ్‌ను కేంద్ర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్‌లో కోల్‌కతా విమానాశ్రయంలో మొదటి ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ప్రారంభమైంది. ప్రయాణికుల నుండి భారీ డిమాండ్ రావడంతో ఈ చొరవ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఉడాన్ ప్యాసింజర్ కేఫ్ ప్రారంభమైంది. ఉడానా ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణీకుల కేఫ్‌ను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. చెన్నై విమానాశ్రయంలో ఈ కేఫ్ దేశీయ టెర్మినల్…

Read More
VIdeo: హార్దిక్ పాండ్య ప్లేలిస్ట్ అడిగి షాక్ తిన్న యాంకర్! ఇంతకీ ఏంవింటున్నాడో మీరు కూడా చూసేయండి

VIdeo: హార్దిక్ పాండ్య ప్లేలిస్ట్ అడిగి షాక్ తిన్న యాంకర్! ఇంతకీ ఏంవింటున్నాడో మీరు కూడా చూసేయండి

భారత క్రికెట్ జట్టులో అత్యంత ఉత్తేజకరమైన, ఆకర్షణీయమైన ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా ఒకరు. 31 ఏళ్ల ఈ స్టార్ ఆల్‌రౌండర్ తన దూకుడైన ఆటతీరుతో పేరు తెచ్చుకున్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో, ముఖ్యంగా ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు కీలకంగా నిలిచాడు. అయితే, తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అతని ఆధ్యాత్మిక ప్రస్తావన అభిమానులను ఆశ్చర్యపరిచింది. పాండ్యా ఎప్పుడూ తన స్టైలిష్ లైఫ్‌స్టైల్, స్ఫూర్తిదాయకమైన ఆటతో గుర్తింపు పొందాడు. కానీ,…

Read More
Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..

Hyderabad: ఎదుటి వారి అత్యశే.. అతనికి క్యాష్ అయింది.. పుల్లయ్య టోకరా మామూలుగా లేదుగా..

అంత వడ్డీ వస్తుంది.. ఇంత వడ్డీ వస్తుంది.. ఇక మీరు లక్షాధికారులే.. నన్ను నమ్మండి.. అంటూ అందరినీ నమ్మించాడు.. కోట్లకు కోట్లు వసూలు చేశాడు.. కట్ చేస్తే, ఆ డబ్బులన్నీ జమ చేసుకుని పరారయ్యాడు.. చిట్టీలు, అధిక వడ్డీ పేరుతో ఓ వ్యక్తి అందరినీ నట్టేట ముంచిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం నుంచి బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చి అడ్డా కూలీగా పని చేసిన వ్యక్తి కొద్ది కాలంలోనే కోటీశ్వరుడు…

Read More
Income tax: వార్షికాదాయం రూ.12 లక్షలు దాటిందా..? ఈ టిప్స్‌ పాటిస్తే నో ట్యాక్స్

Income tax: వార్షికాదాయం రూ.12 లక్షలు దాటిందా..? ఈ టిప్స్‌ పాటిస్తే నో ట్యాక్స్

కేంద్రప్రభుత్వం 2025-26 యూనియన్ బడ్జెట్ లో రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇతర ఆదాయపు పన్ను నిబంధనలు సరిగ్గా వినియోగించుకుంటే రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఏడాదికి రూ.14.65 లక్షల కాస్ట్ టు కాస్ట్ కంపెనీ (సీటీసీ) సంపాదిస్తుంటే, ఎన్పీఎస్, ఈపీఎఫ్ చందాలు కడుతూ ఉంటే ఈ అవకాశం ఉంటుంది. కొత్త…

Read More
EPFO: PF ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌! ఇక నుంచి..

EPFO: PF ఖాతాదారులకు బ్యాడ్‌ న్యూస్‌! ఇక నుంచి..

ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా కలిగిన వారికి త్వరలోనే ఒక చేదు వార్త అందనుంది. అదేంటంటే.. 2025 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు తగ్గించున్నారు. ప్రస్తుత వడ్డీ రేటు 8.25 శాతం ఉండగా.. 2025 ఆర్థిక ఏడాది గాను 8.25 కంటే కాస్త తగ్గనుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి 28న సమావేశమై రేటును నిర్ణయించనున్నారు. మార్కెట్లు పడిపోవడం, బాండ్ దిగుబడి ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నట్లు…

Read More
Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..

Maha Shivaratri 2025: శివ.. శివా.. ఎంత ఘోరం! పండుగపూట పుణ్యస్నానానికెళ్లి 8 మంది మృతి..

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అయితే ఈ పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వివరాల్లకెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో బుధవారం నాడు కొందరు విద్యార్ధులు పుణ్యస్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతై చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11 మంది…

Read More