
Sridhar Babu: డిజిటల్ ఆర్థిక సమగ్రతే లక్ష్యంగా గ్రామ్పే.. అధికారికంగా సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
గ్రామీణ ప్రాంతాల్లో 65%కు పైగా జనాభా నివసిస్తున్న నేపథ్యంలో, ఆర్థిక సేవలు, డిజిటల్ వాణిజ్యం ఇంకా సరైన స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామ్పే ఈ సమస్యను పరిష్కరించేందుకు రక్షితమైన, వేగవంతమైన, బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణమైన డిజిటల్ చెల్లింపులను అందిస్తోంది. చిన్న వ్యాపారులు, రైతులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు డిజిటల్ వాణిజ్యంలో పాల్గొనేలా చేయడం, నగదు పై ఆధారాన్ని తగ్గించడం, ఆర్థిక భద్రత పెంచడం ఈ ప్లాట్ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు…