
Team India: భారత ఏ జట్టులో సీనియర్ ఆటగాళ్లు.. ఐపీఎల్ తర్వాత ఏ జట్టుతో ఢీ కొట్టనున్నారంటే?
India A tour of England: ఐపీఎల్ 18వ సీజన్ ప్రయాణం ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఈ సంవత్సరం మెగా టీ20 లీగ్ ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు చాలా ముఖ్యమైన పర్యటనకు వెళ్లనుంది. జూన్లో టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనుంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన ప్రారంభానికి ముందు, భారతదేశపు వర్ధమాన తారలు ఇంగ్లాండ్లో పర్యటిస్తారు. IPL 2025 తర్వాత ఇంగ్లాండ్లో పర్యటించనున్న ఇండియా-ఏ.. ఐపీఎల్ ముగిసిన కొద్ది…