Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత.. ఆ రూమర్స్ నిజం కాదట..

Prabhas : ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మాత.. ఆ రూమర్స్ నిజం కాదట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఈ మూవీతోపాటు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‏లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటీ ? అనేదానిపై…

Read More
GT vs SRH: హైదరాబాద్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. గుజరాత్‌పై ప్లాన్ బీతో బరిలోకి?

GT vs SRH: హైదరాబాద్‌కు డూ ఆర్ డై మ్యాచ్.. గుజరాత్‌పై ప్లాన్ బీతో బరిలోకి?

GT vs SRH Preview: ఐపీఎల్ (IPL) 2025 లో, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ మే 2, శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. గత మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్స్‌కు తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. హైదరాబాద్ జట్టు ఒక్క ఓటమి కూడా టాప్ నాలుగు స్థానాల్లోకి చేరుకోవాలనే ఆశలను దెబ్బతీస్తుంది. ఇటువంటి పరిస్థితిలో SRH కూడా…

Read More
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తులం రేట్ ఇదే..

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు.. తులం రేట్ ఇదే..

బంగారం కొనాలకుంటున్నారా.. ? అయితే మీకోసమే ఈ శుభవార్త. కొన్ని రోజుల క్రితం లక్షకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. గత కొంతకాలంగా పరుగులు పెట్టిన పసిడి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతుంది. ముఖ్యంగా గత వారం రోజులుగా బంగారం ధరలలో అంతగా పెరుగుదల కనిపించడం లేదు. దీంతో పసిడి కొనుగోలుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు సామాన్యులు. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న అంటే గురువారం 22 క్యారెట్ల పసిడి…

Read More
Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 2, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశముంది.మిథున రాశి వారికి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు…

Read More
ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్ష్‌ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పర్యాటక శాఖ డీఈ రమణను అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజంశాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు….

Read More
Hyderabad: ఏప్రిల్‌ నెలలో ఏసీబీ దూకుడు.. 30 రోజుల్లో 21 కేసులు నమోదు

Hyderabad: ఏప్రిల్‌ నెలలో ఏసీబీ దూకుడు.. 30 రోజుల్లో 21 కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదులో సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఏప్రిల్ నెలలో అంటే కేవలం 30 రోజుల్లో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి. 13 ఏసీబీ ట్రాప్ కేసులు, 2 అక్రమాస్తుల కేసులు, 2 క్రిమినల్ కేసులు, 2 తనిఖీ కేసులు, 2 సాధారణ కేసులు ఫైల్ చేసింది. మొత్తంగా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్, రిమాండ్ చేయబడ్డారు. ఇక సుమారు 5లక్షల…

Read More
Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు అమిత్‌షా . 27 మంది అమాయకులను హత్య చేసిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా అంతం చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు ఉందన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే వరకు పోరాటం ఆగదన్నారు అమిత్‌షా. భారత్‌ గడ్డ మీద ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. ‘మా 27 మంది పౌరుల ప్రాణాలు తీసి యుద్దం గెలిచామని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నా.. దాడికి ప్రతీకారం తప్పదు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఈశాన్యంలో…

Read More
Airlines: పాక్‌ గగనతలం మూసివేస్తే విమాన సంస్థలకు ఎంత నష్టమో తెలుసా?

Airlines: పాక్‌ గగనతలం మూసివేస్తే విమాన సంస్థలకు ఎంత నష్టమో తెలుసా?

భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు భారత కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ షేర్లు పతనం గురించి చర్చ జరిగింది. ఇప్పుడు రతన్ టాటాకు ఇష్టమైన కంపెనీలలో ఒకటైన ఎయిర్ ఇండియా గురించి కూడా చర్చ జరుగుతోంది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలం ఒక సంవత్సరం పాటు మూసివేస్తే ఎయిర్ ఇండియాకు ఏటా రూ. 50,000 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ వాదన రాయిటర్స్ నివేదికలో చేయబడింది. ఎయిర్ ఇండియా భారత…

Read More
యూట్యూబ్‌ నుంచి భారతీయ క్రియేటర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారా తెలుసా? మతిపొగొట్టే విషయం..

యూట్యూబ్‌ నుంచి భారతీయ క్రియేటర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారా తెలుసా? మతిపొగొట్టే విషయం..

యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం చాలా మందికి తెలుసు. అయితే భారతీయ కంటెంట్‌ క్రియేటర్లు, యూబ్యూబర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. ముంబైలో జరిగిన వేవ్‌ 2025 సమ్మిట్‌లో యూట్యూబ్‌ CEO నీల్ మోహన్ ఈ విషయం వెల్లడించారు. భారతదేశంలోని కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ ఇప్పటివరకు రూ.21,000 కోట్లు చెల్లించిందని, స్థానిక ప్రతిభను ప్రొత్సహించడం, సమర్ధించడంలో యూట్యూబ్‌ పాత్రను మోహన్ పేర్కొన్నారు. భారతీయ క్రియేటర్ల వృద్ధిని,…

Read More
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే ఇవి తినాల్సిందే

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే ఇవి తినాల్సిందే

వేరుశనగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరం. వేరుశనగలో విటమిన్ E ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తక్కువవుతుంది. అలాంటి సమయంలో వేరుశనగ తినడం వల్ల మెదడులో సమస్యలు తక్కువగా ఉంటాయి. అలసట, మతిమరుపు వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఉడికించిన వేరుశనగను సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తినడం మంచిది. ఇవి ఆకలిని తీర్చడంతో పాటు శరీరానికి…

Read More