Paul Stirling: చరిత్ర తిరగ రాసిన డేంజరస్ ఓపెనర్! ఆ దేశ క్రికెటర్‌ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా

Paul Stirling: చరిత్ర తిరగ రాసిన డేంజరస్ ఓపెనర్! ఆ దేశ క్రికెటర్‌ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా

ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఐర్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న పాల్ స్టిర్లింగ్, క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని అధిగమించాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన తొలి ఐర్లాండ్ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ అరుదైన ఘనతను అతను వెస్టిండీస్‌పై జరిగిన తొలి వన్డేలో తన 37వ పరుగుతో సాధించాడు. కుడిచేతి ఓపెనర్ అయిన స్టిర్లింగ్ ఆ మ్యాచ్‌లో 54 పరుగులు చేసి నిష్క్రమించాడు, ఇది అతని 57వ అంతర్జాతీయ అర్ధ సెంచరీ…

Read More
నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్

నా భర్త గే.. అందరికీ షాకిచ్చు న్యూస్ చెప్పిన స్టార్

ఫరా ఖాన్!బాలీవుడ్ లో ఆమె ఓ స్టార్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కొరియోగ్రాఫర్, దర్శకురాలు, నిర్మాత బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 100కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసింది. అలాగే ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. అయితే ఈ స్టార్, షిరీష్ కుందేర్‌ను 2004లో వివాహం చేసుకుంది.వీరు “మైన్ హూన్ నా” చిత్రం సెట్స్‌పై కలుసుకున్నారు,ఆ సినిమాకు షిరీష్ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి 2008లో IVF ద్వారా ముగ్గురు పిల్లలు.. ఒక కుమారుడు సిజార్,…

Read More
Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 103 రైల్వేస్టేషన్లలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద రూ 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట స్టేషన్‌‌ను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. రూ.25.41 కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ…

Read More
Cardamom Plant: కుండీ ఉంటే చాలు.. ఈ ఖరీదైన ఇలాచీలను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు..

Cardamom Plant: కుండీ ఉంటే చాలు.. ఈ ఖరీదైన ఇలాచీలను మీ బాల్కనీలోనే పెంచుకోవచ్చు..

యాలకుల మొక్కను నాటడానికి పెద్దగా స్థలం లేదా శ్రమపడాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతి, క్రమం తప్పకుండా చూసుకుంటే మీ ఇంటి బాల్కనీలో లేదా డాబా పైన కూడా పెంచుకోవచ్చు. మార్కెట్లో దొరికే వాటిలో చాలా మట్టుకు నకిలీవి, సువాసన, రుచి లేనివి ఉంటున్నాయి. ఇలా ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇందులో ఉండే ఔషధ గుణాలు పూర్తిగా పొందవచ్చు. దీని కోసం ముందుగా ఒక చిన్న కుండ లేదా కంటైనర్‌ను తీసుకోవాలి. తోట నుండి లభించే సారవంతమైన…

Read More
సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!

సాగర తీరంలో అయోధ్య రాముడు..! అచ్చం అయోధ్య రామ మందిరంలా.. చూపు తిప్పుకోలేనంతగా..!

అయోధ్య వెళ్లి ఆ శ్రీరాముని దర్శించుకోవాలని అందరూ భావిస్తారు.. కానీ ఆ భాగ్యం కొందరికే దక్కుతుంది. ఆర్థిక సమస్యలు కావచ్చు మరే ఇతర కారణాలు ఏమైనా.. అయోధ్య దర్శనం భాగ్యం చాలామందికి కలగలేదు. అటువంటి వారి కోసమే ఇప్పుడు విశాఖ సాగర తీరంలో కొలువైంది అయోధ్య రామ మందిర నమూనా. అచ్చం అయోధ్య రామ మందిరమే కళ్ళ ముందు సాక్షాత్కరించేలా రూపుదిద్దుకుంది. నెల రోజులపాటు ఇది భక్తులకు అందుబాటులో ఉంటుంది. విశాఖ సాగరతీరం జైశ్రీరామ్ నినాదంతో మారుమోగుతుంది….

Read More
Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?

Hyderabad: పాతబస్తీకి మానని గాయం చేసిన మంటల వెనుక మిస్టరీ ఏంటి?

17 మందిని అందులో 8మంది చిన్నారులను మాయదారి మంటలు పొట్టనపెట్టుకున్నాయి. విషాద ఘటన అందర్నీ కలిచి వేసింది. ప్రమాదానికి కొన్ని గంటల ముందు చార్మినార్‌ను..గుల్జార్‌ హౌస్‌ను సందర్శించిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్లు  ఫైర్‌ యాక్సిడెంట్‌పై తీవ్ర దిగ్బాంత్రి వ్యక్తం చేశారు. మిస్‌ కెనడా తన ఆవేదనను వ్యక్తంచేస్తూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ అగ్నిప్రమాదానికి కారణాలేంటి? హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్ హౌస్ ఘోర అగ్నిప్రమాద ఘటనకు కారణాలపై దర్యాప్తు బృందాలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఇరుకైన ప్రదేశంలో ఏడు…

Read More
Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 22, 2025): మేష రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) రోజంతా చాలావరకు ఉత్సాహంగా,…

Read More
Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన.. నిమిషాల్లో తడిసిముద్దైన భాగ్యనగరం!

Hyderabad Rains: నగరంలో దంచికొడుతున్న వాన.. నిమిషాల్లో తడిసిముద్దైన భాగ్యనగరం!

రానున్న రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనుండడంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ నగరంలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భాగ్యనగరం తడిసిముద్దైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌,షేక్‌పేట్‌, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, బేగంపేట అమీర్‌పేట, ఉప్పల్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్ సహ ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన…

Read More
భర్తను హత్య చేసి పక్కింటి వారిపై నెట్టిన భార్య.. కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!

భర్తను హత్య చేసి పక్కింటి వారిపై నెట్టిన భార్య.. కట్‌చేస్తే.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు!

రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపూ లేకుండా పోతుంది. మనుషులు వావీ వరుసలు లేకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకొని కట్టుకున్న వాళ్లనే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తూనే ఉన్నాం.  అయితే తాజాగా ఇలాంటి ఘటనే యూపీలోని మరోకటి వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ భార్య. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌లో నివాసం ఉంటున్న ధర్మేంద్ర అనే వ్యక్తి ఇటీవల…

Read More
పంటి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? వీటిని అస్సలు తినకండి.. నొప్పి ఇంకా ఎక్కువైతుంది..!

పంటి నొప్పితో ఇబ్బందిగా ఉందా..? వీటిని అస్సలు తినకండి.. నొప్పి ఇంకా ఎక్కువైతుంది..!

మీ దంతాలలో నొప్పి ఉంటే.. ముందుగా తీపి పదార్థాల నుండి దూరంగా ఉండటం అవసరం. చాక్లెట్లు, స్వీట్లు, బిస్కెట్లు వంటి వాటిలో ఉండే చక్కెరలు బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. ఇవి పళ్ళపై దాడి చేసి క్యావిటీ ఏర్పడేలా చేస్తాయి. దీంతో నొప్పి ఇంకా ఎక్కువవుతుంది. ముఖ్యంగా నిద్రకు ముందు ఈ పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఐస్ వాటర్, సోడా, కోల్డ్ డ్రింక్స్, ఐస్‌ క్రీమ్ లాంటివి తాగడం వల్ల మీ పళ్ళలోని నరాలపై దెబ్బ పడుతుంది. ఇది…

Read More