Vikram Misri: కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!

Vikram Misri: కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!

భారతదేశం-పాకిస్తాన్ కాల్పుల విరమణలో ఏడుసార్లు మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ బహిరంగంగా ప్రకటించుకున్నారని.. ఈ విషయంపై భారతదేశం ఎందుకు మౌనంగా ఉందని ప్యానెల్ సభ్యులు ప్రశ్నించారు. అయితే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ వాదనలను తోసిపుచ్చారు, కాల్పుల విరమణ భారతదేశం-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక నిర్ణయమేనని.. ఇందులో అమెరికాతో సహా మరే ఇతర దేశం ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేసినట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపారు. భారత్-పాక్ మధ్య చర్చలకు అమెరికాను ఎవరూ పిలవలేదని.. ట్రంప్‌ తనంతట తాను…

Read More
PM-KISAN: రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే?

PM-KISAN: రైతుల‌కు శుభ‌వార్త‌.. పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడంటే?

భారతదేశంలో నివసించే పేద, మధ్య తరగతి ప్రజలు ముఖ్య జీవనాధారం వ్యవసాయం. వీరందూ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు వర్షాలు, కరువు వల్ల నష్టాలు వచ్చినా రైతులు వ్యవసాయాన్ని మాత్రం వదులుకోకుండా దేశంలోని ప్రజలకు ధాన్యం అందిస్తున్నారు. అలాంటి అన్నదాతలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న(PM-KISAN ) ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రైతులకు పెట్టుబడి సాయంగా రూ.6వేల…

Read More
Covid Cases: వామ్మో మహమ్మారి మళ్లీ వచ్చేసింది.. భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే!

Covid Cases: వామ్మో మహమ్మారి మళ్లీ వచ్చేసింది.. భారత్‌లో కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే!

2020లో భారత్‌లోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మాయ రోగం కారణంగా ఎంతో మంది ప్రాణాలు వదిలారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత దేశంలో కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి వచ్చాయి. ఇక ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడి తేరుకుంటున్న తరుణంలో మరోసారి దేశంలో ఈ కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 257 కోవిడ్…

Read More
Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

Telangana: పొలాలకు వెళ్తున్న రైతులు బీ కేర్‌ఫుల్.. వాటాని గమనిస్తే వెంటనే అధికారులు సమాచారం ఇవ్వండి!

విద్యుత్‌వైర్‌ తగిలి ముళీధర్ రెడ్డి అనే రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళితే.. ఆదివారం సత్తుపల్లి ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెట్లు విరిగి 11 కేవీ లైన్ విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తూరు గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధర్ రెడ్డి అనే రైతు రోజులాగే బైకు పై పొలానికి బయల్దేరాడు. అయితే విద్యుత్‌ తీగలు రోడ్డుపై…

Read More
ఆ రోడ్డు పేరును బ్రహ్మోస్ మార్గ్‌గా మార్చండి.. ప్రధాని మోదీకి వాణిజ్య సంఘం లేఖ!

ఆ రోడ్డు పేరును బ్రహ్మోస్ మార్గ్‌గా మార్చండి.. ప్రధాని మోదీకి వాణిజ్య సంఘం లేఖ!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ దానికి ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ దాడి సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. ఆ తర్వాత భారత్‌ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి. ఈనేపథ్యంలో ఉగ్రచర్యకు పాల్పడిన పాకిస్తాన్‌ను టర్కీ మద్దతు ఇస్తూ వచ్చింది. దీంతో టర్కీ బహిష్కరణకు భారత్ పిలుపునిచ్చింది. ఇదే…

Read More
వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

వైద్యరంగంలో ఏఐ విప్లవం.. డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే వీడియో

ఏఐ హాస్పిటల్ లో డాక్టర్లు, సిబ్బంది మొత్తం వర్చువల్ గానే ఉంటారు. 42 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు వర్చువల్ నర్సులు ఈ ఏఐ హాస్పిటల్ లోని సేవలు అందిస్తారు. చాట్ జిపిటి 3.5 టెక్నాలజీని ఉపయోగించుకొని ఏఐ రోబోలు ఈ ఏఐ హాస్పిటల్ లోని డాక్టర్ల పనిని నిర్వర్తిస్తున్నాయి. ఈ ఏఐ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, శ్వాసకోశ వ్యాధులు, పిల్లల వైద్యం, కార్డియాలజీతో సహా మొత్తంగా 21 విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఇక ట్రీట్మెంట్…

Read More
Hindu Belief: ఈ సమయంలో గోళ్లు కత్తిరిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

Hindu Belief: ఈ సమయంలో గోళ్లు కత్తిరిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

పురాతన నమ్మకాల ప్రకారం రాత్రిపూట కొన్ని చెడు శక్తులు ఎక్కువగా తిరుగుతాయట. ఆ సమయంలో గోళ్లు కత్తిరిస్తే ఆ శక్తులు మనకు కష్టాలు కలిగిస్తాయని అనుకునేవారు. కొందరు రాత్రిపూట చంద్రుడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. గోళ్లు తీసేస్తే ఆ శక్తి తగ్గిపోతుందని కూడా భావించేవారు. శాస్త్రంలో కూడా రాత్రిపూట గోళ్లు కత్తిరించడం వల్ల శరీరం సమతుల్యత దెబ్బతింటుందని చెబుతారు. విద్యుత్ అందుబాటులో లేని రోజులలో రాత్రిపూట వెలుతురు చాలా తక్కువగా ఉండేది. అప్పుడు దీపాల…

Read More
Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు టాలీవుడ్ హీరోయిన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇలా మారిపోయిందేంటి?

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు టాలీవుడ్ హీరోయిన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఇలా మారిపోయిందేంటి?

పై ఫొటోలో సీఎం చంద్రబాబు నాయుడితో ఉన్నదెవరో గుర్తు పట్టారా? తెలుగు సినిమాలు, రాజకీయాలు ఫాలో అయ్యేవారికి ఆమె బాగానే తెలిసి ఉంటుంది. ఆమె ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లోనూ మెరిసింది. మొదట హీరోయిన్ గా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సెకెండ్ హీరోయిన్ గా, మరి కొన్ని సినిమాల్లో సహాయక నటి పాత్రల్లో కనిపించింది. అయితే 2018 తర్వాత ఈ నటి సినిమాలకు పూర్తిగా దూరమైంది. సామాజిక…

Read More
Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

Jio Plan: జియో అద్భుతమైన ప్లాన్.. 300GB డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచితం

రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కూడా OTT సేవలను అందిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ప్రీమియం సేవలు, కనెక్టివిటీని కోరుకునే వినియోగదారులకు కంపెనీ రూ.1549 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ సరైనది. దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు ప్రతి బిల్లింగ్ సైకిల్ కు 300GB హై-స్పీడ్ డేటా అందిస్తోంది. వినియోగదారులు ఈ డేటా పరిమితిని మించిపోతే, అదనపు డేటాకు GB కి రూ.10 రుసుము వర్తిస్తుంది….

Read More