Pension Scheme: మీకు నెలకు రూ.5 వేల పెన్షన్ కావాలా? మోడీ సర్కార్‌ అద్భుతమైన స్కీమ్‌

Pension Scheme: మీకు నెలకు రూ.5 వేల పెన్షన్ కావాలా? మోడీ సర్కార్‌ అద్భుతమైన స్కీమ్‌

అటల్ పెన్షన్ యోజన (APY) కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రధాన పదవీ విరమణ పథకాలలో ఒకటి. ఏప్రిల్ 2025 నాటికి దీని సబ్‌స్క్రైబర్ బేస్ 7.65 లక్షలకు చేరుకుంది. పెన్షన్ ఫండ్‌లో మొత్తం మొత్తం రూ. 45,974.67 లక్షల కోట్లు. మొత్తం చందాదారులలో % జనాభాలో 48% మంది మహిళలు కావడం విశేషం. మే 9, 2015న ప్రారంభమైన ఈ అటల్ పెన్షన్ యోజన చాలా సులభమైన, తక్కువ వాయిదాల చెల్లింపులను అందిస్తుంది. ప్రభుత్వం నుండి కూడా…

Read More
ఫలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు.. ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్!

ఫలిస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలు.. ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా భారత్!

భారత ప్రభుత్వం అనేక రంగాలపై ఏకకాలంలో పనిచేస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి తయారీ రంగానికి ప్రాధాన్యత ఉన్న చోట ప్రోత్సహిస్తోంది. మరోవైపు, ఎగుమతులను పెంచడంపై ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు, ఎగుమతులకు సంబంధించి భారతదేశానికి వచ్చిన వార్తలను బట్టి, ప్రపంచ స్థాయిలో భారతదేశం తన బలాన్ని అమాంతం పెంచుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశం ఇప్పుడు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి పరంగా…

Read More
AP 10th Supplementary 2025 Exams: రేపట్నుంచే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. ఫుల్ టైం టేబుల్ ఇదే

AP 10th Supplementary 2025 Exams: రేపట్నుంచే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు.. ఫుల్ టైం టేబుల్ ఇదే

అమరావతి, మే 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 రేపట్నుంచి (మే 19వ తేదీ) నుంచి ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు మే 18 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఇక ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఇదే తేదీల్లో అంటే మే 19 నుంచి 24 వరకు నిర్వహించనునున్నారు. ఈ మేరకు ఇప్పటికే పరీక్షల…

Read More
USA: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 21 మంది మృతి, వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం!

USA: అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 21 మంది మృతి, వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం!

అమెరికాలోని లారెల్ కౌంటీలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో టొర్నడో బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. దీంతో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల కోసం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాల పేర్కొన్నారు. ఈ తుఫాన్, టోర్నడోల ఎఫెక్ట్‌తో ప్రభావిత ప్రాంతాల్లో గురువారం ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ ఈదురుగాలతో స్థంభాలు విరిగిపడి…

Read More
Weight Loss Tips: వాకింగ్ లేదా యోగా… బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?

Weight Loss Tips: వాకింగ్ లేదా యోగా… బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?

నడక అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసే పని. కానీ, యోగా కళ లాంటిది అని చెప్పాలి. భారతదేశంలో ఉద్భవించిన ఈ కళారూపాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఐక్యరాజ్యసమితి సైతం గుర్తించింది. అదే గుర్తింపుతో అది నేడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. నడక అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం. కానీ యోగా అక్కడికక్కడే జరుగుతుంది. మనం శరీర బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ ఈ బరువు తగ్గించుకోవడానికి నడవడం లేదా యోగా చేసే…

Read More
మై హోమ్ త్రిదశలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. ఆదివారం కల్యాణ మహోత్సవం..

మై హోమ్ త్రిదశలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు.. ఆదివారం కల్యాణ మహోత్సవం..

హైదరాబాద్ తెల్లాపూర్‌ మై హోం త్రిదశలోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహన కృష్ణుడి ఆలయ రెండో వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ నెల 19 వరకు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత.. శ్రీ మోహనకృష్ణ స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవానికి శుక్రవారం అంకురార్పణ జరగగా.. రెండోరోజు శనివారం యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభ ఆరాధన, మహా కుంభ…

Read More
రాత్రిపూట స్నానం చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

రాత్రిపూట స్నానం చేస్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

వేసవి కాలంలో చాలా మంది చెమట పట్టకుండా ఉండటానికి చాలాసార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శరీర దుర్వాసన సమస్య ఉండదు. రాత్రి పడుకునే ముందు స్నానం చేస్తే శరీరంలో అనేక మార్పులు కనిపించడం ప్రారంభిస్తాయి. ఇలా చేయడం ద్వారా వ్యక్తి తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది. వేసవి కాలంలో రాత్రి స్నానం చేయడం వల్ల అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, మనస్సు తాజాగా ఉంటుంది, దీనివల్ల ఒత్తిడి సమస్య ఉండదు. రాత్రిపూట స్నానం…

Read More
BRS MLAs: ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. సీఎం రేవంత్‌ రెడ్డికి BRS ఎమ్మెల్యేల లేఖ!

BRS MLAs: ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి.. సీఎం రేవంత్‌ రెడ్డికి BRS ఎమ్మెల్యేల లేఖ!

హైదరాబాద్‌లోని మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మెట్రో ఛార్జీల పెంపు హైదరాబాద్‌లో నిత్యం రాకపోకలు సాగించే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని లేఖలో వారు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన మెట్రోను నగరంలోని ప్రజలు తమ ప్రధాన రవాణా మార్గంగా వినియోగిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మెట్రో టికెట్ ధరలను రూ.10 నుంచి రూ.20 వరకు పెంచితే…

Read More
Rukmini Vasanth: నిశీధిలో జాబిల్లికి వెన్నెలలా మెరిసిపోతున్న గ్రేస్‎ఫుల్ రుక్మిణి..

Rukmini Vasanth: నిశీధిలో జాబిల్లికి వెన్నెలలా మెరిసిపోతున్న గ్రేస్‎ఫుల్ రుక్మిణి..

10 డిసెంబర్ 1994న  కర్ణాటకలోని బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది రుక్మిణి వసంత్. ఆమె తండ్రి, కల్నల్ వసంత్ వేణుగోపాల్, కర్నాటక నుండి భారతదేశం యొక్క అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్రాన్ని పొందిన మొదటి వ్యక్తి. ఆమె తల్లి సుభాషిణి వసంత్ కర్ణాటకలో యుద్ధ వితంతువులకు మద్దతుగా ఒక ఫౌండేషన్‌ను స్థాపించిన నిష్ణాతుడైన భరతనాట్య నృత్యకారిణి. ఆర్మీ స్కూల్, ఎయిర్ ఫోర్స్ స్కూల్ మరియు సెంటర్ ఫర్ లెర్నింగ్‌లో చదువుకుంది. ఆమె లండన్‌లోని బ్లూమ్స్‌బరీలోని రాయల్…

Read More
మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!

మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!

మైసూర్ నగరం ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడి చాముండి కొండలు ఆధ్యాత్మిక గమ్యస్థానంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఆలయమే కాకుండా ఈ ప్లేస్ ట్రెక్కింగ్‌కు కూడా చాలా అనువైనదంట. చాముండేశ్వరి ఆలయం ఎక్కిన తర్వాత ట్రెక్కింగ్ ప్రారంభం అవుతుందంట. ఇది మంచి అనుభూతిని ఇస్తుందంట. మైసూర్ నగరంలో శ్రీ వేణుగోపాల కృష్ణ ఆలయం తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ ఆలయంలో జిప్ లైనింగ్ ఎంజాయ్ చేయవచ్చును. ఉత్కంఠను రేకెత్తించే విధంగా 400 మీటర్ల పొడువు ఈ…

Read More