ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్ష్‌ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పర్యాటక శాఖ డీఈ రమణను అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజంశాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు….

Read More
Hyderabad: ఏప్రిల్‌ నెలలో ఏసీబీ దూకుడు.. 30 రోజుల్లో 21 కేసులు నమోదు

Hyderabad: ఏప్రిల్‌ నెలలో ఏసీబీ దూకుడు.. 30 రోజుల్లో 21 కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదులో సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఏప్రిల్ నెలలో అంటే కేవలం 30 రోజుల్లో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి. 13 ఏసీబీ ట్రాప్ కేసులు, 2 అక్రమాస్తుల కేసులు, 2 క్రిమినల్ కేసులు, 2 తనిఖీ కేసులు, 2 సాధారణ కేసులు ఫైల్ చేసింది. మొత్తంగా 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్, రిమాండ్ చేయబడ్డారు. ఇక సుమారు 5లక్షల…

Read More
Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

Pahalgam Terror Attack: పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదు.. అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్

పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తప్పదని హెచ్చరించారు అమిత్‌షా . 27 మంది అమాయకులను హత్య చేసిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా అంతం చేస్తామని ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ప్రపంచదేశాల మద్దతు ఉందన్నారు. టెర్రరిజాన్ని అంతం చేసే వరకు పోరాటం ఆగదన్నారు అమిత్‌షా. భారత్‌ గడ్డ మీద ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామన్నారు. ‘మా 27 మంది పౌరుల ప్రాణాలు తీసి యుద్దం గెలిచామని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నా.. దాడికి ప్రతీకారం తప్పదు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఈశాన్యంలో…

Read More
Airlines: పాక్‌ గగనతలం మూసివేస్తే విమాన సంస్థలకు ఎంత నష్టమో తెలుసా?

Airlines: పాక్‌ గగనతలం మూసివేస్తే విమాన సంస్థలకు ఎంత నష్టమో తెలుసా?

భారతదేశం- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ప్రభావం ఇప్పుడు భారత కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ షేర్లు పతనం గురించి చర్చ జరిగింది. ఇప్పుడు రతన్ టాటాకు ఇష్టమైన కంపెనీలలో ఒకటైన ఎయిర్ ఇండియా గురించి కూడా చర్చ జరుగుతోంది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలం ఒక సంవత్సరం పాటు మూసివేస్తే ఎయిర్ ఇండియాకు ఏటా రూ. 50,000 కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఈ వాదన రాయిటర్స్ నివేదికలో చేయబడింది. ఎయిర్ ఇండియా భారత…

Read More
యూట్యూబ్‌ నుంచి భారతీయ క్రియేటర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారా తెలుసా? మతిపొగొట్టే విషయం..

యూట్యూబ్‌ నుంచి భారతీయ క్రియేటర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారా తెలుసా? మతిపొగొట్టే విషయం..

యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం చాలా మందికి తెలుసు. అయితే భారతీయ కంటెంట్‌ క్రియేటర్లు, యూబ్యూబర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. ముంబైలో జరిగిన వేవ్‌ 2025 సమ్మిట్‌లో యూట్యూబ్‌ CEO నీల్ మోహన్ ఈ విషయం వెల్లడించారు. భారతదేశంలోని కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ ఇప్పటివరకు రూ.21,000 కోట్లు చెల్లించిందని, స్థానిక ప్రతిభను ప్రొత్సహించడం, సమర్ధించడంలో యూట్యూబ్‌ పాత్రను మోహన్ పేర్కొన్నారు. భారతీయ క్రియేటర్ల వృద్ధిని,…

Read More
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే ఇవి తినాల్సిందే

తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలంటే ఇవి తినాల్సిందే

వేరుశనగ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరం. వేరుశనగలో విటమిన్ E ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తక్కువవుతుంది. అలాంటి సమయంలో వేరుశనగ తినడం వల్ల మెదడులో సమస్యలు తక్కువగా ఉంటాయి. అలసట, మతిమరుపు వంటి సమస్యల్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఉడికించిన వేరుశనగను సాయంత్రం సమయంలో స్నాక్స్‌గా తినడం మంచిది. ఇవి ఆకలిని తీర్చడంతో పాటు శరీరానికి…

Read More
May Bank Holidays: మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!

May Bank Holidays: మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..!

మే 2025లో మధ్యప్రదేశ్‌లో అనేక బ్యాంకు సెలవులు ఉంటాయి. ఈ నెలలో ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత పనులు ఉంటే ముందుగా ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం. ముందుగా బ్యాంకుల సెలవుల జాబితాను చెక్‌ చేసుకోండి. మే 1న మేడే, 2న శంకరాచార్య జయంతి నుండి మే 25, 2025న వారపు సెలవు వరకు బ్యాంకులు చాలా రోజులు మూసి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా రాష్ట్రాల పండగలు, ఇతర కార్యక్రమాలను…

Read More
White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో ..

White House : “వైట్‌ హౌస్‌ చూసొద్దాం రండి”.. అయ్ బాబోయ్ ఇది స్వర్గమేమో ..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు నివసించే అందమైన వైట్‌ హౌస్‌ ఎలా ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, అది అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారి కోసమే ఇప్పుడు సోషల్ మీడియా ఒక అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. వాషింగ్టన్‌ డీసీలో అమెరికా అధ్యక్షుడు నివసించే భవనం ఎలా ఉంటుందో యూఎస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలినా లీవిట్‌ కళ్లకు కట్టినట్టుగా అందరికీ చూపించారు. ఈ మేరకు ఆమె షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు…

Read More
Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

Amaravati Relaunch: అమరావతి రీలాంచ్‌కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..

అమరావతి రాజధాని రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని టూర్‌ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేశాఖల్లో 57వేల 962…

Read More
Amaravathi Re-launch: జగన్‌కు అధికార కూటమి ఆహ్వానం – మరి వైసీపీ అధినేత ఆలోచన ఏంటి..?

Amaravathi Re-launch: జగన్‌కు అధికార కూటమి ఆహ్వానం – మరి వైసీపీ అధినేత ఆలోచన ఏంటి..?

Amaravathi Re-launch: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు అధికార కూటమి ఆహ్వానం – ప్రధాని మోదీ సభకు హాజరయ్యేనా? ఏపీలో రాజకీయ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పరిణామం ఇది. మే 2న అమరావతిలో జరగబోయే పునర్నిర్మాణ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అధికార ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అమరావతిని ప్రజల కలల రాజధానిగా మళ్లీ తీర్చిదిద్దేందుకు కేంద్రం, రాష్ట్రం కలసి చేపట్టిన రీ-లాంచ్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర…

Read More