
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఏం సాధించింది..? పాకిస్తాన్ను ఎలా ఒంటరి చేసింది..
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. భారత దళాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. దీని తరువాత, పాకిస్తాన్ ఏ మాత్రం భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేసింది.. దాడులు చేయాలనే ఆలోచన కూడా రాకుండా.. భారతదేశం పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పింది. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ .. పాకిస్తాన్ దుశ్చర్యలను బయటపెట్టింది.. వాస్తవానికి పహల్గామ్ దాడి మత హింసను…