కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. కాంట్రవర్సీ ఏంటంటే?

కోహ్లీ వైఫ్‌తో స్టార్ సింగర్.. కాంట్రవర్సీ ఏంటంటే?

కోహ్లీ లైక్ కొట్టి మళ్ళీ ఎందుకు తీసేసినట్లు చర్చలు కూడా జరిగాయి. కొందరు దీన్ని సాంకేతిక లోపంగా భావించగా ఇంకొందరు అనుష్కను అనవసరంగా ఇందులోకి లాగారు. ఆమెను టార్గెట్ చేస్తూ రూమర్స్ పుట్టించారు. దీనిపై ఇన్‌స్టాలో కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఇది హల్గారిధం లోపం వల్ల జరిగిందన్నాడు. అయితే దీనిపై సింగర్ రాహుల్ వైద్య సెటైరికల్ గా రియాక్ట్ అయ్యాడు. దీంతో వివాదం మరింత రాజుకుంది. అప్పట్లో ఓ ఈవెంట్లో పాట పాడుతూ అనుష్క శర్మ చేతికి…

Read More
రోకో లేకుండా టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా! ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరిగిందో తెలుసా?

రోకో లేకుండా టెస్ట్ మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా! ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరిగిందో తెలుసా?

జనవరి 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఒక విశేష సంఘటనగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఆడింది. అప్పటిదాకా భారత టెస్ట్ క్రికెట్‌లో ఈ ఇద్దరి ఉనికి లేకపోవడం చాలా అరుదైన సందర్భం. కోహ్లీకి ఎగువ వెన్నులో నొప్పి ఉండటం వల్ల అతను ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు, అలాగే రోహిత్ శర్మ హామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆ…

Read More
Hyderabad: నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

Hyderabad: నిగనిగలాడే మామిడి పండ్లు.. లోపల కాలకూట విషం..! అలాగే తిన్నారంటే అంతే సంగతులు..!

ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తూ కృత్రిమ పద్ధతిలో మామిడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాంలపై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు,జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.హైదరాబాద్ పాతబస్తీ, మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్, శాలి వాహన నగర్ లలో గోదాములపై దాడి చేశారు . సలీమ్ నగర్ గోదాంలో సుమారు రూ.60 వేలు.శాలివాహన నగర్ లో రూ.3.50 లక్షల విలువ గల పండ్లను స్వాధీనం…

Read More
India-Pakistan: మారని పాకిస్తాన్ వక్రబుద్ధి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం.. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..

India-Pakistan: మారని పాకిస్తాన్ వక్రబుద్ధి.. జమ్మూకశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ల కలకలం.. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్..

భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వక్రబుద్దిని మరోసారి చూపించింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం.. మళ్లీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లో పాకిస్తాన్ డ్రోన్లు కలకలం రేపాయి.. ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర డ్రోన్ల కదలికలను గుర్తించిన బలగాలు వెంటనే అప్రమత్తమై.. అడ్డుకునే ప్రయత్నం చేశాయి. జమ్మూ కశ్మీర్ లోని నార్తర్న్ కమాండ్, ఉధంపూర్ ఎయిర్ ఫోర్స్…

Read More
IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..

IPL 2025: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వచ్చేసింది.. ఫైనల్ ఎప్పుడంటే..

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్‌ రీస్టార్ట్ కానుంది.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ ను ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మే 17 నుండి మళ్లీ ప్రారంభమవుతుంది.. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగుతాయి. ఇది కాకుండా, ఫైనల్ మ్యాచ్ జూన్ 3 న జరుగుతుంది. TATA IPL 2025 మిగిలిన మ్యాచ్‌లు మే…

Read More
కమర్షియల్ సినిమాల్లో తగ్గుతున్న హీరోయిన్ స్క్రీన్ టైమ్

కమర్షియల్ సినిమాల్లో తగ్గుతున్న హీరోయిన్ స్క్రీన్ టైమ్

జాన్వీ సౌత్‌ ఎంట్రీ కోసం చాలా ఎదురుచూశారు ఆడియన్స్. దేవరలో తంగం కేరక్టర్‌ అదిరిపోతుందంటూ ప్రీ రిలీజ్‌ టైమ్‌లో జాన్వీ కూడా చాలా బాగా చెప్పారు. కానీ, సినిమా చూసిన తర్వాత.. జాన్వీ సినిమాలో ఉన్నట్టా? లేనట్టా అని మాట్లాడుకున్నారంటే.. హీరోయిన్‌ కేరక్టర్‌ నిడివి ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మాటలే ఇప్పుడు శ్రీనిధి శెట్టి విషయంలోనూ వినిపిస్తున్నాయి. అర్జున్‌ సర్కార్‌.. ఒక్క మృదుల మాట మాత్రమే వింటారు.. అదీ మృదుల పవర్‌ అంటూ హిట్‌3…

Read More
ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

ప్రకృతిని చూద్దామని పోతే పసిడి పంట పండింది

అంత మొత్తాన్ని అక్కడ చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ సంపద అంతా ఈస్ట్ బొహేమియాన్ మ్యూజియం లో ఉంది. ఫిబ్రవరి నెలలోని ఈ ఘటన వెలుగు చూసిన తాజాగా మ్యూజియం ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808 కాలం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. 100 సంవత్సరాల క్రితమే వాటిని భూమిలో…

Read More
Viral Video: కూతురిని వేధించినందుకు చెప్పుతో ఉతికిన తల్లి… కేవలం 6 సెకన్లలోనే 15 సార్లు బాదుడే బాదుడు

Viral Video: కూతురిని వేధించినందుకు చెప్పుతో ఉతికిన తల్లి… కేవలం 6 సెకన్లలోనే 15 సార్లు బాదుడే బాదుడు

కూతురిపై లైంగికంగా వేధిస్తున్న వ్యక్తిని ఓ మహిళ చితకబాదింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగింది. రోడ్డు మీద జనం మధ్యే చెప్పుతో చెంపలు వాయించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ ఆ దుర్మార్గుడిని చెప్పులతో కొడుతుండగా వదిలేయమని ప్రాదేయపడుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే, ఆ మహిళ ఆగలేదు. ఆ దుర్మార్గుడి క్రూరమైన చర్యకు అతన్ని కొడుతూనే ఉంది. హమీర్‌పూర్‌లోని ముస్కారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు…

Read More
Tollywood : బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

Tollywood : బాబోయ్.. ఈ హీరో రేంజ్ వేరే.. అతిథి పాత్రకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్.. ఇంతకీ ఎవరంటే..

సినీరంగంలో ఇప్పుడు స్టార్ డమ్ సంపాదించుకున్న స్టార్స్.. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్నవారే. ఎన్నో సవాళ్లు దాటి తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. కానీ మీకు తెలుసా.. ? సినిమాల్లో గెస్ట్ రోల్స్ పోషించినందుకు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్స్ ఎవరో.. అతడు మరెవర్ కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్. తన కూతురు…

Read More
Milk Rice: పాలతో అన్నం తినే అలవాటు మీకూ ఉందా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..

Milk Rice: పాలతో అన్నం తినే అలవాటు మీకూ ఉందా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే..

పాలల్లో అన్నం వేసుకుని తినడం చాలా మందికి ఇష్టం. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇక జీర్ణం కావడం కూడా సులభమే. పాలు, అన్నం మిశ్రమం పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి వివిధ ప్రయోజనాలను అందిస్తుంది. పాలు, అన్నం పోషక ప్రయోజనాలు గురించి చెప్పాలంటే.. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలు, కండరాలు, నరాలను బలోపేతం చేస్తాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది….

Read More