
రెచ్చిపోయి చిత్తు అయిన పాకిస్థాన్.. భారత్ దాడిలో 8 క్షిపణులు, 16 డ్రోన్లు ధ్వంసం!
గురువారం(మే 08) రాత్రి, భారతదేశంలోని అనేక ప్రదేశాలలో పాకిస్తాన్ పెద్ద దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే, భారత సైన్యం దానిని సకాలంలో తిప్పికొట్టింది. జమ్మూలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్తో పాటు, రాజస్థాన్లోని పఠాన్కోట్, జైసల్మేర్లలో పాకిస్తాన్ తన దుష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నించింది. అయితే, పాకిస్తాన్ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్కు చెందిన 3 ఫైటర్ జెట్లను బారత్ కూల్చివేసింది. ఇందులో ఒకటి F-16, రెండు JF-17లు సహా మొత్తం 5 విమానాలు ఉన్నాయి. అంతకుముందు, పాకిస్తాన్ భారతదేశంలోని…