రెచ్చిపోయి చిత్తు అయిన పాకిస్థాన్.. భారత్‌ దాడిలో 8 క్షిపణులు, 16 డ్రోన్లు ధ్వంసం!

రెచ్చిపోయి చిత్తు అయిన పాకిస్థాన్.. భారత్‌ దాడిలో 8 క్షిపణులు, 16 డ్రోన్లు ధ్వంసం!

గురువారం(మే 08) రాత్రి, భారతదేశంలోని అనేక ప్రదేశాలలో పాకిస్తాన్ పెద్ద దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే, భారత సైన్యం దానిని సకాలంలో తిప్పికొట్టింది. జమ్మూలోని విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌తో పాటు, రాజస్థాన్‌లోని పఠాన్‌కోట్, జైసల్మేర్‌లలో పాకిస్తాన్ తన దుష్ట కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రయత్నించింది. అయితే, పాకిస్తాన్ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్‌కు చెందిన 3 ఫైటర్ జెట్లను బారత్ కూల్చివేసింది. ఇందులో ఒకటి F-16, రెండు JF-17లు సహా మొత్తం 5 విమానాలు ఉన్నాయి. అంతకుముందు, పాకిస్తాన్ భారతదేశంలోని…

Read More
ఇక పాకిస్థాన్‌కు కాళరాత్రే..! రంగంలోకి దిగిన INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం!

ఇక పాకిస్థాన్‌కు కాళరాత్రే..! రంగంలోకి దిగిన INS విక్రాంత్.. కరాచీ నౌకాశ్రయంలో విధ్వంసం!

భారత వైమానిక దళం తరువాత, ఇప్పుడు నావికాదళం కూడా రంగంలోకి వచ్చింది. అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికాదళ దాడి కారణంగా, కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీతోపాటు ఒర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత్ నావికా దళం. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవులపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుండి అనేక క్షిపణులను ప్రయోగించారు. దీని కారణంగా రెండు…

Read More
Priya Prakash Varrier : ఏం అందం గురూ..! దేవకన్యలు కూడా బీట్ చేసేలా ఉందిగా

Priya Prakash Varrier : ఏం అందం గురూ..! దేవకన్యలు కూడా బీట్ చేసేలా ఉందిగా

ప్రియా ప్రకాష్ వారియర్. ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ముద్దుగుమ్మల్లో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కుగా బిజీగా గడిపేస్తోంది. చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం ఒక్క వీడియో క్లిప్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. కన్ను కొట్టి కుర్రకారును కట్టిపడేసింది. ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో పరిచయం అయ్యింది…

Read More
‘ఆ మ‌హిళ‌తో మోదీకి చెప్పమ‌న్నారుగా.. నిజంగానే చెప్పింది.. చెప్పాక ఏమైంది..?’ ఆపరేషన్‌ సింధూర్‌పై RGV ట్వీట్

‘ఆ మ‌హిళ‌తో మోదీకి చెప్పమ‌న్నారుగా.. నిజంగానే చెప్పింది.. చెప్పాక ఏమైంది..?’ ఆపరేషన్‌ సింధూర్‌పై RGV ట్వీట్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గం లోయ వద్ద ఏప్రిల్ 22న ఉగ్రమూక ఒక్కసారిగా పర్యాటకులపై కాల్పులకు తెగబడింది. అదీ ఒక్కొక్కరిని మతం అడిగి మరీ అత్యంత పాశవికంగా కాల్చిచంపారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టూరిస్టుల్లో జంటలుగా ఉన్న వారి వద్దకు వెళ్లి భర్తలను మాత్రమే చంపి, టూరిస్టు మహిళలను మాత్రం టెర్రరిస్టులు వదిలేశారు. ఆవేదనతో తనను కూడా చంపమని ఓ మహిళ కోరగా.. ‘నిన్ను చంపం.. ఓట్లేసి గెలిపించుకున్నారుగా వెళ్లి…

Read More
TG ECET 2025 Exam: రేపే తెలంగాణ ఈసెట్ రాత పరీక్ష.. నిమిషం లేటైనా నో ఎంట్రీ!

TG ECET 2025 Exam: రేపే తెలంగాణ ఈసెట్ రాత పరీక్ష.. నిమిషం లేటైనా నో ఎంట్రీ!

హైదరాబాద్‌, మే 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే12న నిర్వహించనున్న టీజీ ఈసెట్ 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2025-2026 విద్యా సంవత్సరం బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది కూడా ఈసెట్‌ పరీక్షను హైదరాబాద్‌లోని ఉస్మానియా…

Read More
ఆపరేషన్‌ సిందూర్‌ స్ఫూర్తితో ఈ దంపతులు తమ బిడ్డకు భలే పేరు పెట్టారు!

ఆపరేషన్‌ సిందూర్‌ స్ఫూర్తితో ఈ దంపతులు తమ బిడ్డకు భలే పేరు పెట్టారు!

ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడితో యావత్‌ భారత దేశం కన్నీళ్లు పెట్టుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉగ్రదాడికి బదులుతీర్చకుంటూ.. ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని మట్టుబెడతామంటూ భావోద్వేగ ప్రకటన చేశారు. ఆ తర్వాత మే 6-7 మధ్య భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి.. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు…

Read More
తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

తెలంగాణ సరిహద్దులో అలజడి.. IED పేలుడుతో ముగ్గురు పోలీసులు మృతి..!

భారత్‌, పాక్‌ యుద్ధ నేపథ్యంలో యావత్‌ దేశం హై అలర్ట్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని ములుగు జిల్లాలో వరుస ఎన్‌కౌంటర్‌, నక్సల్స్‌ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. మే 7న ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. ఈ ఎన్ కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు..ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు…

Read More
సమ్మర్‌లో చెరుకు పాలు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే..

సమ్మర్‌లో చెరుకు పాలు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే..

ఎండాకాలంలో ఎక్కువగా కొబ్బరి బొండాలు, నిమ్మరసం, పుదీనా వాటర్‌, చెరుకు రసం అమ్ముడవుతుంటాయి. ఎందుకంటే.. వేసవి తాపం తీర్చుకునేందుకు గానూ ప్రజలు ఎక్కువగా చెరుకు రసం తీసుకుంటారు. వేసవిలో ఎక్కువగా ఎండవేడిమితో శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ చెమట రూపంలో అధికంగా కోల్పోతుంటారు. దీంతో క్రమంగా శరీరం డీహైడ్రేషన్ సమస్యలకు గురవుతుంది. , గ్లూకోజ్ స్థాయిలు తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువగా చెరుకు పాలను తీసుకుంటూ ఉంటారు. పైగా ఇందులో ఎటువంటి కొవ్వు…

Read More
ఆరోగ్యానికి అసలైన నియమాలు..ఎప్పుడు ఎలా తింటే మంచిదో తెలుసా..?

ఆరోగ్యానికి అసలైన నియమాలు..ఎప్పుడు ఎలా తింటే మంచిదో తెలుసా..?

ఆహారం, ఆరోగ్యం ఒకదానికొకటి ప్రత్యక్షంగా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం మాత్రమే కాదు..ఆహారానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించడం కూడా తప్పనిసరి అంటున్నారు.. పతాంజలిని  స్థాపించిన యోగా గురువు బాబా రామ్‌దేవ్ బాబా. ఆచార్య బాలకృష్ణ ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రజలకు అవసరమైన ఆయుర్వేద సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగానే మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సహాయపడే ఆహారానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విషయాలను…

Read More
Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటి నుంచంటే..?

Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటి నుంచంటే..?

బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఏపీ వాసులకు మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెలల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం 75 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్న సీఎం చంద్రబాబుకు అండగా నిలబడేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన అన్నారు. పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు….

Read More