Lord Hanuman: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని అర్ధమట..

Lord Hanuman: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని అర్ధమట..

హిందూ మతంలో ఒకోకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం రామ భక్త హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. రామాయణంతో సహా అనేక పురాణాలలో శ్రీరాముని పేరు ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని ప్రస్తావించబడింది. హనుమంతుడికి అమరత్వం వరం వలన కలియుగంలో కూడా ఉన్నాడని నమ్మకం.అందువల్ల ప్రతి యుగంలో శ్రీరాముని నామ స్మరణ జరిగే ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. శ్రీరామ భక్తులపై ప్రత్యేక ఆశీస్సులను కురిపిస్తాడు. అదే సమయంలో మీరు హనుమంతుడి భక్తులైతే ఎల్లప్పుడూ…

Read More
HIT 3 Movie: హిట్-3 వసూళ్ల సునామీ.. ఆ మైల్ట్ స్టోన్ దాటేసిన నాని సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

HIT 3 Movie: హిట్-3 వసూళ్ల సునామీ.. ఆ మైల్ట్ స్టోన్ దాటేసిన నాని సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్‌ కేస్‌. శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ సైకో థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఆదివారం…

Read More
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఫుల్ స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో

ఈ వారం థియేటర్లలో పలు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. అందులో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం శ్రీ విష్ణు సింగిల్. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ తో ఆసక్తిరేకెత్తించిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక సమంత నిర్మాతగా వ్యవహరిస్తోన్న శుభం సినిమాకూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే శ్రద్ధా శ్రీనాధ్‌ కలియుగమ్‌-2064, నవీన్ చంద్ర బ్లైండ్ స్పాట్ వంటి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్…

Read More
NIA: దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్.. ఈ సారి ఉగ్రవాదుల టార్గెట్‌ వారేనా? నిఘా వర్గాల హెచ్చరిక!

NIA: దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్.. ఈ సారి ఉగ్రవాదుల టార్గెట్‌ వారేనా? నిఘా వర్గాల హెచ్చరిక!

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పలహ్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్‌ భారత దేశాన్ని కలిచి వేసింది. పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన సుమారు 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మతాన్ని అడిగి మరీ ఒక్కొక్కరి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్‌లో భద్రతా బలగాలు అలర్ట్‌ అయ్యాయి. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దులో LOC నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైనికులు జరుతపున్న కాల్పులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తును…

Read More
ఆదివారం అర్థరాత్రి ఊపిరాడక అల్లాడిన ఊరి జనం..! భరించలేని వాసనతో..

ఆదివారం అర్థరాత్రి ఊపిరాడక అల్లాడిన ఊరి జనం..! భరించలేని వాసనతో..

మే 4 ఆదివారం అర్ధరాత్రి కర్నూలు పట్టణంలో ఏదో తెలియని అలజడి మొదలైంది. కర్నూలు పట్టణ ప్రజలంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరయ్యారు. కర్నూలు నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వేళ ఒక లారీ ట్యాంకర్‌ నుంచి హైడ్రో క్లోరిక్‌ యాసిడ్‌ పెద్ద ఎత్తున లీకయ్యింది. దీనిని గుర్తించిన ఆ లారీ ట్యాంకర్‌ డ్రైవరు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి దూరంగా పారిపోయాడు. యాసిడ్ లేకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా భరించలేని దుర్గంధం మొదలైంది. ముక్కు…

Read More
Horoscope Today: వారు ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 5, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
సమ్మర్‌ లో మీ అందం తగ్గకుండా ఉండాలంటే.. ఈ చిట్కా ఫాలో అవ్వండి..!

సమ్మర్‌ లో మీ అందం తగ్గకుండా ఉండాలంటే.. ఈ చిట్కా ఫాలో అవ్వండి..!

వేసవిలో చర్మం పొడిబారడం ఒక సాధారణ సమస్య. ఎక్కువ వేడి వల్ల తేమ పోయి చర్మం పొడిగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించాలంటే పచ్చి పాలను ముఖానికి రాయడం చాలా మంచిది. ఇది సహజ మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది. చర్మానికి తేమను అందించి ఫ్రెష్‌గా కనిపించేటట్లు చేస్తుంది. ప్రత్యేకంగా డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఈ పద్ధతిని రెగ్యులర్‌గా పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వేడి వల్ల చర్మం గ్లో తగ్గిపోతుంది. దీన్ని తిరిగి పొందాలంటే పచ్చి…

Read More
Telanngana: చెరువు వద్ద చెత్త తొలగిస్తుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం

Telanngana: చెరువు వద్ద చెత్త తొలగిస్తుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం

అది చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామం. స్థానిక చెరువు వద్ద ఆదివారం చెత్త క్లీన్ చేస్తున్నారు స్థానికులు. అయితే అనూహ్య రీతిలో అక్కడ శివలింగం, నంది విగ్రహం లభ్యమయ్యాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది పురాతన శివలింగంగా భావిస్తున్నారు. విషయం తెలిసిన గ్రామంలోని జనం ఆ విగ్రహాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అంటుండగా, పండితులను, పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరికొందరు అంటున్నారు. మొన్న జనగాం…

Read More
రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

రాత్రిపూట ఈ పండ్లు అస్సలు తినకండి.. ఎందుకో తెలుసా..?

పండ్లు ఆరోగ్యానికి మేలైనవి. అయితే రాత్రిపూట కొన్ని పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. దీనివల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది. కనుక రాత్రిపూట కొన్ని పండ్లు తినకుండా ఉండటం ఉత్తమం. అరటిపండు చక్కెర, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది. కానీ రాత్రిపూట తింటే జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. శ్లేష్మం పెరగడం వల్ల గొంతు వాపు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నిద్ర కుదరదు. అందువల్ల రాత్రి సమయంలో అరటిపండు తినకపోవడం మంచిది. ఆపిల్ రోజులో…

Read More
నిద్ర మంచిగా పట్టాలంటే.. రాత్రిపూట ఇవి రెండు తిని పడుకోండి..!

నిద్ర మంచిగా పట్టాలంటే.. రాత్రిపూట ఇవి రెండు తిని పడుకోండి..!

రాత్రి భోజనం తర్వాత యాలకులు తినడం ఒక మంచి అలవాటు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇది కేవలం రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. భోజనం తిన్న తర్వాత గ్యాస్, ఉబ్బరం లేదా గుండెల్లో మంట వస్తే యాలకులు వాటిని తగ్గించడంలో సహాయపడతాయి. యాలకులు రాత్రిపూట తిన్నప్పుడు మన శరీరానికి హాయిగా ఉంటుంది. ఇది మానసిక ప్రశాంతతనిచ్చేలా సహాయపడుతుంది. జీర్ణక్రియ సజావుగా జరిగితే శరీరానికి అలసట…

Read More