Headlines
Hyderabad: అద్దెకు ఇల్లు కావాలని లోపలికి వచ్చారు.. మహిళ ఒంటరిగా కనిపించడంతో

Hyderabad: అద్దెకు ఇల్లు కావాలని లోపలికి వచ్చారు.. మహిళ ఒంటరిగా కనిపించడంతో

ఇప్పుడు ఎవ్వరినీ నమ్మలేని రోజులు… మంచి టిప్ టాప్ గా రెడీ అయి చదువుకున్నవాళ్లలా ఉన్నా.. మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇలాంటి వేషాల్లో ఈ మధ్య సమాజంలో చీటర్స్ పెరిగిపోయారు. తాజాగా సికింద్రాబాద్​లోని వారాసిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వయసు పై బడిన మహిళను టార్గెట్ చేసిన దుండగులు.. ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. ఆమెను తాళ్లతో కట్టేసి బంగారం దోచుకుని వెళ్లారు. పార్శిగుట్టలో పారిజాతం అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని పసిగట్టారు దుండగులు…..

Read More
పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో సీఎం ఒమర్ అబ్దుల్లా తొలి భేటీ

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం (ఏప్రిల్ 03) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు కొనసాగింది. ఉగ్ర దాడి తర్వాత తలెత్తిన పరిస్థితిపై ఇద్దరు నాయకుల మధ్య చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, దాని ప్రభావం గురించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. ప్రధాని మోదీతో చర్చించారు. ఇది జమ్మూ కాశ్మీర్‌పై అత్యధిక ప్రభావాన్ని…

Read More
Fridge Ice: ఫ్రీజ్‌లో తరచుగా ఐస్‌ పేరుకుపోతుందా? ఇలా తొలగించండి.. బెస్ట్‌ ట్రిక్స్‌!

Fridge Ice: ఫ్రీజ్‌లో తరచుగా ఐస్‌ పేరుకుపోతుందా? ఇలా తొలగించండి.. బెస్ట్‌ ట్రిక్స్‌!

Fridge Ice: సాధారణంగా ఫ్రీజర్‌లో ఐస్‌ పేరుకుపోవడం చూస్తూనే ఉంటాము. ఇలాంటి సమస్య ఎక్కువగా పాత రిఫ్రిజిరేటర్లలో కనిపిస్తుంది. అధికంగా మంచు పేరుకుపోవడం వల్ల, రిఫ్రిజిరేటర్ స్థలం తగ్గుతుంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్‌లో మంచు పేరుకుపోవడం సమస్యను ఎలా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం. గోరువెచ్చని నీటిని వాడండి: డీఫ్రాస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మీరు రిఫ్రిజిరేటర్‌లో వెచ్చని నీటిని ఉంచవచ్చు. ఆవిరి బయటకు వెళ్ళినప్పుడు మంచు కరగడం ప్రారంభమవుతుంది. ఒక బకెట్, కుండ లేదా పాన్‌లో వేడి నీటిని…

Read More
Actress Poorna: నటి పూర్ణ కుమారుడిని చూశారా? దుబాయ్‌లో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

Actress Poorna: నటి పూర్ణ కుమారుడిని చూశారా? దుబాయ్‌లో పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార శ్రీ మహాలక్ష్మి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూర్ణ. సీమ టపాకాయ్, అవును తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ తదితర సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ పోషించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ మెరిసింది. సినిమాలు, టీవీ షోల…

Read More
భారతదేశం- పాకిస్తాన్ మధ్య నడిచే రైళ్లు ఏవో తెలుసా..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

భారతదేశం- పాకిస్తాన్ మధ్య నడిచే రైళ్లు ఏవో తెలుసా..? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..

భారతదేశం తన పొరుగు దేశాలతో ప్రయాణానికి రైలు సౌకర్యాలను అందిస్తుంది. భారతదేశం నుండి నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లకు రైళ్లు నడుస్తాయి. భారతదేశం నేపాల్ మధ్య రైలు సర్వీసు 2022 ఏప్రిల్ నుండి ప్రారంభమైంది. భారతదేశం నుండి బంగ్లాదేశ్‌కు అనేక రైళ్లు నిరంతరం నడుస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పాకిస్తాన్‌కు వెళ్లే రెండు రైళ్లు నిషేధించబడ్డాయి. దీనివల్ల భారతదేశం, పాకిస్తాన్ మధ్య నడిచే రైలు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. భారతదేశం-నేపాల్ రైలు: భారతదేశం- నేపాల్ మధ్య…

Read More
పాక్‌పై భారత్‌ దాడి చేస్తే..  చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

పాక్‌పై భారత్‌ దాడి చేస్తే.. చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోండి! మాజీ సైనికాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు

26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇద సందు అన్నట్లు.. బంగ్లాదేశ్ మాజీ సైనిక అధికారి ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌పై భారత్‌కి వెళ్తే.. బంగ్లాదేశ్‌, చైనాతో కలిసి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచించారు. అయితే రెహమాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది….

Read More
ముఖంపై ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్.. మీ కిడ్నీలు షెడ్డుకెళ్లడానికి రెడీగా ఉన్నట్లే..

ముఖంపై ఈ 5 లక్షణాలు కనిపిస్తే డేంజర్.. మీ కిడ్నీలు షెడ్డుకెళ్లడానికి రెడీగా ఉన్నట్లే..

ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో కిడ్నీ రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నాయి.. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. ఇవి ఎన్నో విధులను నిర్వహిస్తాయి.. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో ముఖ్యమైన పనిని నిర్వహిస్తాయి. ఇవి దెబ్బతిన్నప్పుడు, అది మొత్తం శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దురదృష్టవశాత్తు, చాలా మంది మూత్రపిండ వైఫల్యం విషయంలో.. చివరి దశలో ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడిని…

Read More
క్షణ క్షణం.. భయం భయం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది ??

క్షణ క్షణం.. భయం భయం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది ??

పగలు, రాత్రి తేడా లేకుండా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఏనుగులు మరింత రెచ్చిపోతున్నాయి. గరుగుబిల్లి మండలం నందివానివలసలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ గ్రామంలో సంచరించాయి. తెల్లవారుజామున గ్రామంలో ఉన్న మోడరన్ రైస్ మిల్లు లోకి చొరబడ్డాయి. అక్కడ నిల్వ ఉన్న ధాన్యాన్ని చెల్లాచెదురు చేశాయి. అంతటితో ఆగకుండా మిల్లులోని ఫర్నీచర్ మొత్తాన్ని ధ్వంసం చేశాయి. అర్ధరాత్రి ఏనుగులు చేసిన వీరంగంతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. చీకటి…

Read More
IPL 2025 Points Table: 51 మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే.. ప్లే ఆఫ్స్ చేరే 4 జట్లు ఫిక్స్?

IPL 2025 Points Table: 51 మ్యాచ్‌ల తర్వాత ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే.. ప్లే ఆఫ్స్ చేరే 4 జట్లు ఫిక్స్?

Indian Premier League 2025 Points Table Latest Updates: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 51వ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ వైపు బలమైన అడుగు వేసింది. హైదరాబాద్‌ మాత్రం ఈ సీజన్ నుంచి దాదాపు తప్పుకున్నట్లేనని తెలుస్తోంది. గుజరాత్ రెండో స్థానానికి.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన 10వ మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఏడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో, గుజరాత్…

Read More
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మే 3, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి…

Read More