
Amaravati Relaunch: అమరావతి రీలాంచ్కు సర్వం సిద్ధం.. ప్రధాని మోదీతో వేదిక పంచుకునేది ఎంతమందంటే..
అమరావతి రాజధాని రీలాంచ్కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని టూర్ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వేశాఖల్లో 57వేల 962…