Headlines
Kishan Reddy: పొటాష్ మైనింగ్ వైపు భారత్ అడుగులు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy: పొటాష్ మైనింగ్ వైపు భారత్ అడుగులు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఐదో విడత వేలం జనవరి 28న మొదలు కాగా.. తాజాగా అది విజయవంతంగా ముగిసింది. వేలానికి ఉంచిన 15 బ్లాకులలో 10 బ్లాకుల వేలం విజయవంతంగా ముగిసింది. ఈ 10 బ్లాకులలో గ్రాఫైట్, ఫాస్ఫరైట్, ఫాస్ఫేట్, అరుదైన భూమి మూలకాలు(REE), వనాడియం వంటి కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలు ఉన్నాయి. మొదటిసారిగా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న పొటాష్, హాలైట్ ఉన్నాయి. దీనితో, కేంద్ర ప్రభుత్వం…

Read More
సారొస్తారొస్తారా..? కాళేశ్వరం కమిషన్ ముందు గులాబీ బాస్ హాజరయ్యేనా..?

సారొస్తారొస్తారా..? కాళేశ్వరం కమిషన్ ముందు గులాబీ బాస్ హాజరయ్యేనా..?

సారొస్తారొస్తారా..? మరోసారి ఈ ప్రశ్న తెరపైకి వచ్చింది. విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5 .. డేట్‌ కూడా ఫిక్స్ అయింది. అప్పటి మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కమిషన్‌. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది తెలంగాణ ప్రభుత్వం. జస్టిస్ PC ఘోష్…

Read More
Budget Recharge: రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా.. టాప్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఇవే..

Budget Recharge: రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా.. టాప్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు ఇవే..

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారుల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి ప్రయోజనాలను కోరుకునే వారి కోసం, రూ. 200 లోపు లభించే కొన్ని ఆకర్షణీయమైన ప్లాన్‌లను ఈ సంస్థలు అందుబాటులో ఉంచాయి. ఈ ప్లాన్‌లలో డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ వంటి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి, వాటి వ్యాలిడిటీ ఎంత అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. జియో రూ. 189…

Read More
మంగళవారం సహా ఏ రోజు గోర్లు కత్తిరించుకోకూడదు..? ఏ రోజు గోర్లు కట్ చేయడం శుభప్రదమో తెలుసా

మంగళవారం సహా ఏ రోజు గోర్లు కత్తిరించుకోకూడదు..? ఏ రోజు గోర్లు కట్ చేయడం శుభప్రదమో తెలుసా

హిందూ మతంలో ప్రతిదానికీ సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. గోర్లు కత్తిరించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. పెద్దలు తరచుగా రాత్రిసమయంలో మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక రోజులలో గోర్లు కత్తిరించడంపై కూడా నిషేధం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో లేదా రాత్రి సమయంలో గోళ్లను ఎప్పుడూ కత్తిరించకూడదు. దీని వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. ఏ రోజుల్లో గోర్లు కత్తిరించకూడదో.. ఏ రోజుల్లో గోర్లు కత్తిరించడం…

Read More
C-RAM System: C-RAM వ్యవస్థ అంటే ఏంటి.? భారత్ ఎందుకు అమలు చేయాలనుకుంటుంది.?

C-RAM System: C-RAM వ్యవస్థ అంటే ఏంటి.? భారత్ ఎందుకు అమలు చేయాలనుకుంటుంది.?

తక్కువ ఎత్తులో ఉండే వైమానిక ముప్పులను పరిష్కరించడానికి భారతదేశం అత్యవసరంగా C-RAM (కౌంటర్ రాకెట్, ఆర్టిలరీ మరియు మోర్టార్) వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఈ వ్యవస్థలు సరిహద్దు వెంబడి ఉన్న సైనిక స్థావరాల భద్రతను గణనీయంగా పెంచుతాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో, పాకిస్తాన్ చైనాలో తయారు చేసిన క్షిపణులను ప్రయోగించింది, వీటిని S-400 వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. అయితే, చిన్న డ్రోన్‌లను గుర్తించడంలో, నాశనం చేయడంలో ఈ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంది. Source link

Read More
Triptii Dimri: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిప్తి డిమ్రీ.. ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..

Triptii Dimri: రెమ్యునరేషన్ పెంచేసిన త్రిప్తి డిమ్రీ.. ప్రభాస్ సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..

త్రిప్తి డిమ్రీ.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. యానిమల్ సినిమాలో చిన్న పాత్ర పోషించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టనుంది త్రిప్తి. అంతేకాదు…..

Read More
Tech News: మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు మైక్రోఫోన్‌లు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే

Tech News: మీ స్మార్ట్‌ఫోన్‌లో రెండు మైక్రోఫోన్‌లు ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే

మనం కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడల్లా కెమెరా ఎంత బాగుందో, బ్యాటరీ ఎంతసేపు ఉంటుందో, ప్రాసెసర్ ఎంత వేగంగా ఉందో వంటి వాటిపై శ్రద్ధ వహిస్తాము. కానీ మీ ఫోన్‌లో ఒకటి కంటే ఎక్కువ మైక్రోఫోన్‌లు ఎందుకు ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మైక్రోఫోన్ సరిపోదా? ఏ మొబైల్‌కైనా మైక్రోఫోన్‌లు చాలా ముఖ్యమైనవని గమనించాలి. అయినప్పటికీ, ప్రజలు ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గురించి ఎటువంటి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోరు. అంతే కాదు, కొంతమందికి మొబైల్ ఫోన్‌లో…

Read More
Gold Rate Today: అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold Rate Today: అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నెల లక్ష మార్కు దాటాయి.. ఆ తర్వాత కొంత మేర తగ్గుతూ వచ్చినప్పటికీ.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్‌కు చేరుకున్నాయి.. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర పెరిగింది.. మే 27 2025 మంగళవారం…

Read More
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో

నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో

ఏషియా వారెన్ బఫెట్ గా ప్రసిద్ధి చెందిన ఆయన హెండర్సన్ ల్యాండ్ డెవలప్మెంట్ సంస్థలో ప్రధాన వాటాదారు. ఈ ఏడాది మార్చ్ 15న 97 సంవత్సరాల వయసులో లీ షౌకి కన్నుమూశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం ఆయన మరణించే సమయానికి ఆయన ఆస్తి విలువ 29.2 బిలియన్ డాలర్లు. లీ షౌకికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆయన చిన్న కుమారుడైన మార్టిన్ లీ భార్య కేతి చుయి. 2006లో మార్టిన్ లీ తో కేతి…

Read More
ఇదో అపురూప ఘట్టం..! ఒకే కళ్యాణ మండపంలో హిందూ, ముస్లింల పెళ్లి వేడుకలు

ఇదో అపురూప ఘట్టం..! ఒకే కళ్యాణ మండపంలో హిందూ, ముస్లింల పెళ్లి వేడుకలు

ఇందులో సమీపంలోని ఒక హాల్లో ఒక ముస్లిం కుటుంబం రిసెప్షన్ జరుగుతుంది. హిందూ కుటుంబానికి చెందిన కొంతమంది పెద్దలు ఆ ముస్లిం కుటుంబీకులను వేదిక కోసం అభ్యర్థించారు. ముస్లిం కుటుంబం ఎటువంటి సంకోచం లేకుండా దాదాపు గంటసేపు వేదికను ఇచ్చింది. రెండు వర్గాల సహకారంతో వివాహ ఆచారాలు పూర్తయ్యాయని వధూ బంధువులు శాంతారాం కావాడే తెలిపారు. మంగళాష్టకం సాంప్రదాయ ఆచారాలతో వివాహం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ వివాహం అనంతరం రెండు వర్గాల ప్రజలు కలిసి…

Read More