
IND vs ENG: తొలి టెస్ట్లో 5 వికెట్ల తేడాతో భారత్ ఓటమి.. కొంపముంచిన ఆ 9 క్యాచ్లు
లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ చివరి రోజు మంగళవారం ఇంగ్లాండ్ 350 పరుగులు చేయాల్సి ఉండగా, ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65 పరుగులు చేశారు. బెన్ స్టోక్స్ 33 పరుగులు చేశారు. భారతదేశం తరపున శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టుకు భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 465…