ఒక సెల్ఫీ కోసం ఎంతకు తెగించావురా.. కొడుకు ప్రాణాలనే పణ్ణంగా పెట్టిన తండ్రి..!

ఒక సెల్ఫీ కోసం ఎంతకు తెగించావురా.. కొడుకు ప్రాణాలనే పణ్ణంగా పెట్టిన తండ్రి..!

ఇంటర్నెట్‌లో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఒక వ్యక్తి తన అమాయక కొడుకును ఒక క్రూరమైన జంతువు సింహం వెనుక కూర్చోబెట్టి పోజులివ్వాలని బలవంతం చేస్తున్నాడు. ఆ వీడియోలో, ఆ పిల్లవాడు తీవ్రంగా ఏడుస్తున్నట్లు, సహాయం కోసం అరుస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత, ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియోను…

Read More
Telangana: ఇంట్లో బంగారం ఉందంటూ తవ్వకాలు.. కట్ చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే

Telangana: ఇంట్లో బంగారం ఉందంటూ తవ్వకాలు.. కట్ చేస్తే.. అసలు ట్విస్ట్ ఇదే

బక్రా దొరికితే చాలు బలి ఇచ్చేస్తాం.. ఇదీ కొందరు నకిలీ బాబాల ఆలోచన.. ఆ ఆలోచనతోనే అక్కడ ఓ అమాయక కుటుంబం.. ఇబ్బందులను, ఆపదను ఆసరా చేసుకున్నారు. ఆ ఇంట్లోవాళ్ల ఆరోగ్యాలు బాగుపడాలన్నా.. వారు బతికి బట్టకట్టాలన్నా.. కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని కొందరు దొంగస్వాములు జట్టుకట్టి నమ్మబలికారు. వారి నుంచి ఏకంగా 13 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేశారు.. చివరకు ఫిర్యాదు అందడంతో.. ఆ దొంగబాబాలను ఇప్పుడు కరీంనగర్ పోలీసులు పట్టుకుని కటకటాల…

Read More
Nirmal: ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి మరీ ఆందోళన.. ఎందుకో తెలిస్తే షాకే

Nirmal: ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి మరీ ఆందోళన.. ఎందుకో తెలిస్తే షాకే

ప్రభుత్వ పాఠశాల గేట్లకు తాళాలు వేసి కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్న ఘటనలు వరుసగా కొనసాగుతున్నాయి. నిన్న ఖానాపూర్ మండలం రాజురా.. ఈరోజు దండెపల్లి మండలం వెల్గనూర్.. ప్రాంతాలు వేరైనా సమస్య మాత్రం ఒక్కటే. చేసిన కాంట్రాక్ట్‌ పనుల తాలూకు బిల్లులు మంజూరు చేయాలంటూ గేటుకు తాళాలు వేసి పాఠశాల ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వంలో చేసిన పనులకు తాజా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులకు విడుదల చేయక ముప్పు తిప్పలు పెడుతుందని.. అప్పులు తెచ్చి పనులు చేశామని…..

Read More
Baby Corn Manchurian: స్పైసీ స్పైసీగా బేబీ కార్న్ మంచూరియా.. రెస్టారెంట్ స్టైల్ స్నాక్ ఇంట్లోనే!

Baby Corn Manchurian: స్పైసీ స్పైసీగా బేబీ కార్న్ మంచూరియా.. రెస్టారెంట్ స్టైల్ స్నాక్ ఇంట్లోనే!

బేబీ కార్న్ మంచూరియా అనేది చాలా రుచికరమైన ఇండో-చైనీస్ స్టార్టర్. వర్షాకాలం వచ్చిందంటే వేడి వేడిగా ఇంట్లో చేసుకోగల స్నాక్స్ కోసం వెతుకుతుంటాం. మంచి వెదర్ లో నోట్లోని టేస్ట్ బర్డ్స్ ని సాటిస్ఫై చేసేలా ఏదైనా తినాలకునే వారు కూడా మరో ఆలోచన లేకుండా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. బేబీ కార్న్ మంచూరియాను ఇష్టపడేవారు చాలా మందే ఉంటారు. అయితే దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం కష్టం అని అనుకుంటారు. ఈ సింపుల్ టిప్స్…

Read More
Monsoon Trekking: వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేసేవారు ఉప్పును ఎందుకు వెంట తీసుకెళ్లాలి?

Monsoon Trekking: వర్షాకాలంలో ట్రెక్కింగ్ చేసేవారు ఉప్పును ఎందుకు వెంట తీసుకెళ్లాలి?

తెలియని ప్రదేశాలకు వెళ్లేప్పుడు అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో కీటకాలు, చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ ట్రిప్పులకు ఉప్పు తీసుకెళ్లడం ఎందుకు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. ట్రెక్కింగ్ అంటే ఏమిటి? ట్రెక్కింగ్ అనేది కాలినడకన ప్రదేశాలను అన్వేషించే ఒక సాహసోపేతమైన మార్గం. ఇందులో మీరు గ్రామీణ ప్రాంతాలు, కఠినమైన…

Read More
Team India: వన్డే ప్రపంచ కప్ 2027 కోసం భారత జట్టు.. రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?

Team India: వన్డే ప్రపంచ కప్ 2027 కోసం భారత జట్టు.. రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్?

Shreyas Iyer: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2027 సంవత్సరంలో జరగనుంది. దీని కోసం టీం ఇండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. భారత జట్టు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ ఆడిన తర్వాత టీం ఇండియా నుంచి రిటైర్ అవుతాడని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు వస్తున్న నివేదికల ప్రకారం, వన్డే కెప్టెన్సీ త్వరలో రోహిత్ శర్మ నుంచి దూరమవుతుంది. శ్రేయాస్ అయ్యర్‌ను వన్డే జట్టు కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించవచ్చు….

Read More
గోసంరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో నాలుగు గోశాలల నిర్మాణానికి శ్రీకారం.. ఎక్కడెక్కడంటే!

గోసంరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో నాలుగు గోశాలల నిర్మాణానికి శ్రీకారం.. ఎక్కడెక్కడంటే!

రాష్ట్రంలోని గోవుల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గోవుల సంరక్షణపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారు. కానీ వాటికి సరైన నివాస స్థలాలు, వసతులు లేని కారణంగా గోవులు తరచూ మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని…

Read More
Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి.. ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం చేసిన యూఎన్ ఏజెన్సీ!

Israel Iran War: ఇరాన్ నటాంజ్ భూగర్భ అణు స్థావరంపై ఇజ్రాయిల్ దాడి.. ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం చేసిన యూఎన్ ఏజెన్సీ!

ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాలు పరస్పరం మిసైళ్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని అత్యంత రహస్యమైన భూగర్భ ప్రాంతమైన నాటాంజ్ అణు సముదాయంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు ఐక్యరాజ్యసమితి అణు సంస్థ (IAEA) మంగళవారం తెలిపింది. అయితే ఈ అణు కేంద్రం భూమి లోతులో ఉండటం వల్ల దీన్ని లక్ష్యంగా చేసుకోవడం కష్టమని మొదట భావించారు, కానీ IAEA డేటా ప్రకారం, ఇజ్రాయెల్ నాటాంజ్ యురేనియం…

Read More
Weather Update: తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

Weather Update: తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

నైరుతి బంగ్లాదేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కారణంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలో మీటలర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ…

Read More
New Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. త్వరలోనే 200 కొత్త రైళ్లు.. వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!

New Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. త్వరలోనే 200 కొత్త రైళ్లు.. వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో కొత్తగా 200 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేస్తోంది. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికులు చూపిస్తున్న ఆసక్తి నేపథ్యంలో వారికి సౌకర్య వంతమైన ప్రయాణాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లు, 100 మెమూ రైళ్లు, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు…

Read More