ఈ సీడ్స్ తింటున్నారా..? జర జాగ్రత్త.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!

ఈ సీడ్స్ తింటున్నారా..? జర జాగ్రత్త.. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!

బూడిదగుమ్మడి విత్తనాల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. తక్కువ మోతాదులో తీసుకుంటే ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ ఎక్కువ తింటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియా లాంటివి రావచ్చు. ఈ విత్తనాల్లో మంచి కొవ్వులు ఉన్నా వాటిలో కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి రోజు ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. బరువు అదుపులో ఉంచుకోవాలంటే వీటిని తక్కువగా మాత్రమే తీసుకోవాలి. తిన్న…

Read More
Navodaya Vidyalayas: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

Navodaya Vidyalayas: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభం ఎప్పుడంటే!

తెలంగాణకు కేంద్రం ఇటీవల మంజూరు చేసిన ఏడు కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సన్నద్ధమైంది ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు ఉన్న అనుకూలతలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభోత్సవానికి కావలసిన మౌలిక సదుపాయాలు బోధన సిబ్బంది జిల్లా అధికారుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జులై 14 వ తేదీన ఏడు…

Read More
Andhra News: భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది.. పోలీసులకే అంతు చిక్కని మర్డర్‌ మిస్టరీ!

Andhra News: భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది.. పోలీసులకే అంతు చిక్కని మర్డర్‌ మిస్టరీ!

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. 33 ఏళ్ల గంగాధర్ దారుణ హత్యలో అసలు నిజాలు రాబట్టే పనిలో పోలీసులు సొంత మనసులనే అనుమానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గంగాధర్ ను భార్య బిడ్డల ముందే బండ రాళ్లతో కొట్టి హత మార్చిన దుండగుల అసలు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ఆరుగురు…

Read More
Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. చర్చలకు రావాలని మరోసారి ట్రంప్‌ పిలుపు!

Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. చర్చలకు రావాలని మరోసారి ట్రంప్‌ పిలుపు!

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య యుద్ధం నాలుగో రోజుకు చేరుకుంది. తగ్గేదే లే అంటున్నాయి రెండు దేశాలు.. పోటాపోటీగా మిస్సైళ్ల దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ గగనతలంపై పూర్తి ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. రెండు దేశాలు వెంటనే రాజీకి రావాలని మరోసారి పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌. ఇజ్రాయెల్‌కు సిరియా, జోర్డాన్‌ లాంటి ముస్లిం దేశాలు కూడా మద్దతిస్తున్నాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్దంపై పాకిస్తాన్‌ మాట మార్చింది. ఇజ్రాయెల్‌పై అణుదాడి చేస్తామన్న వార్తలో నిజం లేదని పాకిస్తాన్‌…

Read More
Telugu Director: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..

Telugu Director: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్. ఇప్పటివరకు ఆయన రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. డైరెక్టర్ రాజమౌళి సైతం ఆయన పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆ దర్శకుడి గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు జక్కన్న. ఆ దర్శకులు ఇప్పటివరకు వాట్సాప్ వాడకుండా.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఇంకెవరు.. హ్యాపీడేస్, లవ్ స్టోరీ వంటి అందమైన చిత్రాలను అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల….

Read More
Tollywood: 17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు విలన్‏గా రఫ్పాడిస్తోంది.. ఎవరంటే..

Tollywood: 17 ఏళ్లకే యాక్సిడెంట్‏లో కాలు పోగొట్టుకున్న హీరోయిన్.. ఇప్పుడు విలన్‏గా రఫ్పాడిస్తోంది.. ఎవరంటే..

భారతదేశంలోనే అత్యంత ప్రశంసలు అందుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఆమె.. ఒకప్పుడు లెజెండరీ డ్యాన్సర్. కానీ 17 ఏళ్ల వయసులోనే భయంకరమైన ప్రమాదంలో చిక్కుకుపోయింది. ఆ ఘటనలోనే తన కాలును కోల్పోయింది. దీంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. యాక్సిడెంట్ లో కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు తన కాలును తొలగించాలని చెప్పారు. జీవితం మీద ఎన్నో ఆశలతో ఉన్న ఆమె తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కాలు పోగొట్టుకున్న…

Read More
Viral Video: మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఎందుకంటే?

Viral Video: మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఎందుకంటే?

ఓ రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఓ మహిళా ప్రయాణికురాలిపై చేయిచేసుకున్న ఘటన బెంగళారూరులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బెంగళూరు నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతి షాప్‌కు వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకుంది. అయితే బుకింగ్‌ తీసుకొని ఆమెను పికప్‌ చేసుకున్న రైడర్‌ ఆమెను షాట్‌కట్‌లో తన షోరూం దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే రైడర్‌ బైక్‌ను నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతున్నాడని ఆరోపించిన సదరు మహిళ భయాందోళనకు గురై…

Read More
Vodafone Idea: వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? ప్రభుత్వ ప్రయత్నాలు ఏమిటి?

Vodafone Idea: వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? ప్రభుత్వ ప్రయత్నాలు ఏమిటి?

దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా కష్టాలు తగ్గడం లేదు. కంపెనీకి కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ప్రభుత్వం, కంపెనీ అధికారులు టెలికాం దిగ్గజాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ET నివేదిక ప్రకారం.. ప్రభుత్వం వొడాఫోన్ ఐడియా (Vi) కోసం ఒక ఉపశమన ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. కానీ దాని పెండింగ్ స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను మాఫీ చేయకపోతే, కంపెనీ మనుగడ సాగించే అవకాశాలు చాలా తక్కువగా…

Read More
జాగ్రత్త.. ఈ ఐదురకాల ఆహారపదార్థాలతో క్యాన్సర్ ముప్పు!

జాగ్రత్త.. ఈ ఐదురకాల ఆహారపదార్థాలతో క్యాన్సర్ ముప్పు!

ప్రస్తుం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదంలో కీలక పాత్ర ఆహారందే ఉండటం వలన కొన్ని రకాల ఆహారపదార్థాలకు చాలా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. హార్వర్డ్ పరిశోధన బృధం చేసిన ఓ పరిశోధనలో కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని చెప్తున్నారు. కాగా , ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాసెస్ చేసిన ఫుడ్ క్యాన్సర్‌ ముప్పుకు పెద్ద కారణం…

Read More
జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం.. సడన్‌గా వెనక్కి.. ఏం జరిగిందంటే..

జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం.. సడన్‌గా వెనక్కి.. ఏం జరిగిందంటే..

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోనేలేదు. విమానం ప్రయాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు, హెలికాఫ్టర్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు విమానాల్లో సాంకేతిక లోపాలు..మరోవైపు బాంబు బెదిరింపులు వెరసి విమానాలు ఆలస్యం కావడం, క్యాన్సిల్‌ కావడం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు.. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఆందోళన చెందుతున్నారు. తాజాగా జర్మనీనుంచి హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా…

Read More