జాగ్రత్త.. ఈ ఐదురకాల ఆహారపదార్థాలతో క్యాన్సర్ ముప్పు!

జాగ్రత్త.. ఈ ఐదురకాల ఆహారపదార్థాలతో క్యాన్సర్ ముప్పు!

ప్రస్తుం క్యాన్సర్ కేసులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదంలో కీలక పాత్ర ఆహారందే ఉండటం వలన కొన్ని రకాల ఆహారపదార్థాలకు చాలా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. హార్వర్డ్ పరిశోధన బృధం చేసిన ఓ పరిశోధనలో కొన్ని రకాల ఆహార పదార్థాలను అతిగా తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని చెప్తున్నారు. కాగా , ఆహార పదార్థాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. ప్రాసెస్ చేసిన ఫుడ్ క్యాన్సర్‌ ముప్పుకు పెద్ద కారణం…

Read More
జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం.. సడన్‌గా వెనక్కి.. ఏం జరిగిందంటే..

జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం.. సడన్‌గా వెనక్కి.. ఏం జరిగిందంటే..

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోనేలేదు. విమానం ప్రయాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు, హెలికాఫ్టర్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు విమానాల్లో సాంకేతిక లోపాలు..మరోవైపు బాంబు బెదిరింపులు వెరసి విమానాలు ఆలస్యం కావడం, క్యాన్సిల్‌ కావడం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు.. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఆందోళన చెందుతున్నారు. తాజాగా జర్మనీనుంచి హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా…

Read More
అరేయ్ ఏంట్రా ఇది.. స్మార్ట్ సిటీ పేరుతో రూ.3 వేల కోట్లు కొట్టేసిన బ్రదర్స్.. మామూలోళ్లు కాదుగా..

అరేయ్ ఏంట్రా ఇది.. స్మార్ట్ సిటీ పేరుతో రూ.3 వేల కోట్లు కొట్టేసిన బ్రదర్స్.. మామూలోళ్లు కాదుగా..

ఒకటి కాదు రెండు కాదు.. స్మార్ట్ సిటీ పేరుతో ఏకంగా 3 వేల కోట్ల వరకు కొట్టేశారు ఈ ఇద్దరు బ్రదర్స్. అభివృద్ధి చెందుతున్న నగరంలో తమ కంపెనీని అభివృద్ధి చేస్తామంటూ వేల మందిని బురిడీ కొట్టించారు.. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన ఇద్దరు సోదరులు సుభాష్ బిజారిణియా, రణవీర్ బిజారిణియా నెక్సా ఎవర్‌గ్రీన్ అనే కంపెనీని స్థాపించారు.. ఆ తర్వాత గుజరాత్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రతిష్టాత్మక ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో అనేక మంది…

Read More
Gold and Silver Cost Today: స్వల్పంగా దిగి వచ్చిన పసిడి, వెండి ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Cost Today: స్వల్పంగా దిగి వచ్చిన పసిడి, వెండి ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

భారతీయుల జీవితంలో బంగారం, వెండి లోహాలు కాదు.. అవి కష్ట సమయంలో ఆదుకునే ఆర్ధిక భద్రత.. దీంతో పండగలు, పర్వదినాలు, శుభ సందర్భాల్లో ఏ సమయం, ఏ సందర్భంలోనైనా పసిడిని కొనుగోలు చేస్తారు. అందుకనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా.. దేశీయంగా పసిడి ధర ఆల్ టైం హైకి చేరుకున్నా.. బంగారానికి ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అయితే ఇప్పుడు బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ విషయమే.. ఎందుకంటే బంగారం ధరలు చుక్కలను తాకుతూ పెరిగాయి….

Read More
పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

వెల్లుల్లి నీటిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని కాపాడే శక్తిని పెంచుతుంది. వైరస్‌ లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో పోరాడే శక్తిని ఇస్తుంది. రోజూ తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి నీరు రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో…

Read More
పట్టు చీర కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

పట్టు చీర కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ఒక పట్టు చీర నాణ్యత అది నేసిన పట్టు నూలుపై ఆధారపడి ఉంటుంది. అసలైన బెనారస్ చీరలు మల్బెర్రీ సిల్క్ అనే స్వచ్ఛమైన పట్టు నూలుతో చేస్తారు. ఈ నూలు మృదువుగా, మెరిసేలా ఉంటుంది. దీనికి ప్రత్యేక మెరుపు కనిపిస్తుంది. నిజమైన పట్టును గుర్తించడానికి సిల్క్ మార్క్ అనే అధికారిక గుర్తింపు చూసుకోవడం మంచిది. బెనారస్ చీరల ప్రత్యేకత వాటిలోని చక్కటి జరీ డిజైన్. ఇది సాధారణంగా బంగారం లేదా వెండి పూతలు వేసిన దారంపై నేసి…

Read More
ఉత్తరాంధ్రవాసులకు కేంద్రం గుడ్‌ న్యూస్.. విశాఖ దక్షిణ కోస్తా జోన్‌నుకు జీఎం నియామకం!

ఉత్తరాంధ్రవాసులకు కేంద్రం గుడ్‌ న్యూస్.. విశాఖ దక్షిణ కోస్తా జోన్‌నుకు జీఎం నియామకం!

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదులుతోంది. ఇప్పటికే జోన్ ప్రధాన కార్యాలయానికి పనులు ప్రారంభం కాగా.. తాజాగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు తొలి జనరల్ మేనేజర్ సందీప్‌ మాథుర్‌ను రైల్వే బోర్డు నియమించింది. ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌ 1988 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో రైల్వే బోర్డులో ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. కాగా దక్షిణ కోస్తా…

Read More
ఎక్కడున్నా.. ఎంత బిజీగా ఉన్నా వచ్చి అవార్డులు తీసుకోవాల్సిందే.. చిత్రపరిశ్రమకు దిల్‌రాజు సూచన!

ఎక్కడున్నా.. ఎంత బిజీగా ఉన్నా వచ్చి అవార్డులు తీసుకోవాల్సిందే.. చిత్రపరిశ్రమకు దిల్‌రాజు సూచన!

ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం నాడు గ్రాండ్‌గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్‌కి చెందిన అనేకమంది సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. ప్రశంసా పత్రంతో…

Read More
Floating Sea: సముద్రంలో హాయిగా  తేలియాడాలని ఉందా.? ఇక్కడికి వెళ్లాల్సిందే..

Floating Sea: సముద్రంలో హాయిగా తేలియాడాలని ఉందా.? ఇక్కడికి వెళ్లాల్సిందే..

జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న డెడ్ సీ..  ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఉప్పగా ఉండే సముద్రం.  ఈ సముద్రంలోని నీరు అత్యంత ఉప్పుగా ఉండడంతో ఇతర సాలమండర్ల కంటే 6 నుండి 7 రెట్లు ఎక్కువ ఉప్పు  లభిస్తుంది. Source link

Read More
Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్‌ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..

Godavari Drink: ఈ గోదావరి కూల్‌డ్రింక్‌ చరిత్ర వందేళ్లపైనే.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంతట..

ఈ కూల్‌డ్రింక్‌ని ఇన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు ఆదరిస్తున్నారంటే దీన్ని స్థానికంగా దొరికే పండ్లూ తయారీ, ఇతర పదార్థాలతో వచ్చే ప్రత్యేకమైన రుచీ, వాసనే కారణం.ఇది గోదావరి జిల్లాల్లో విరివిగా లభించే, అతి ఎక్కువ అమ్ముడుపోయే డ్రింక్. విజయవాడ, తాడేపల్లిగూడెం, భీమవరంలోనూ 2001 నుంచి అమ్మకాలను మొదలుపెట్టారు. Source link

Read More