YS Jagan: నా ప్రతి అడుగులో మీరే నా స్ఫూర్తి.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ పోస్ట్‌!

YS Jagan: నా ప్రతి అడుగులో మీరే నా స్ఫూర్తి.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఎమోషనల్ పోస్ట్‌!

ఫాదర్స్ డే సందర్భంగా పలువురు రాజకీయ నేతలు తమ తండ్రితో ఉన్న మదుర క్షణాలను స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. వారితో ఆనందంగా ఉన్న ఫోటోలను పంచుకుంటూ తమ తండ్రులపై తమకున్న ప్రేమను తెలియపరుస్తున్నారు. ఇక ఫాదర్స్ డే సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సైతం తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ ఎక్స్‌ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు….

Read More
Telangana: ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి ఫోన్స్..

Telangana: ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా CMO నుంచి ఫోన్స్..

ఈ ప్రభుత్వ పాఠశాల సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌లో ఉంది. ఇది మామూలు పాఠశాల కాదు..ఇందులో అడ్మిషన్ కోసం సీఎంవో ఆఫీస్ నుండి కూడా సిఫార్సులు వస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ముగిసాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం వచ్చినా సరే ఫీజులకు వెనకాడకుండా ప్రైవేట్ స్కూళ్లలో అందరూ చేర్పిస్తున్నారు.. మారుతున్న కాలానుకూలంగా తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, లక్షల్లో ఫీజు కట్టు మరీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తున్నారు. మధ్యతరగతి వాళ్లు సైతం ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు…

Read More
IPL 2025: “ఆ జట్టులో అంతా స్వార్థపరులు, విషనాగులే”: ఆ ఐపీఎల్ టీంపై కోహ్లీ జిగిరీ దోస్త్ షాకింగ్ కామెంట్స్..

IPL 2025: “ఆ జట్టులో అంతా స్వార్థపరులు, విషనాగులే”: ఆ ఐపీఎల్ టీంపై కోహ్లీ జిగిరీ దోస్త్ షాకింగ్ కామెంట్స్..

IPL 2025: ఐపీఎల్ అంటేనే మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్ పేరు ముందుగా గుర్తొస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఏబీడీ, తన ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నాడని చాలామందికి తెలియదు. 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ తరపున ఆడిన ఏబీడీ, ఇటీవల తన ఆ జట్టు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సంచలనం…

Read More
RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

RBI: బ్యాంకు కస్టమర్లకు శుభవార్త.. ఇక కిరాణ షాపుల్లోనూ బ్యాంకు అకౌంట్‌ కేవైసీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..!

బ్యాంక్ ఖాతాల కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక పెద్ద అడుగు వేసింది. ఇప్పుడు మీ కేవైసీ అప్‌డేట్ చేసుకోవడం మరింత సులభతరం అయింది. ఆర్బీఐ జూన్ 12, 2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో కేవైసీ అప్‌డేట్ రెండు విధానాలను మార్చింది. మొదట ఇప్పుడు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు (BC) అంటే మీ ప్రాంతంలోని కిరాణా దుకాణం యజమాని వంటి బ్యాంకు ఏజెంట్లు లేదా NGO, SHG, MFI వంటి…

Read More
IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం.. భారత్, కివీస్‌ మ్యాచ్‌తోనే షురూ..!

IND vs NZ: 15 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం.. భారత్, కివీస్‌ మ్యాచ్‌తోనే షురూ..!

India vs New Zealand: భారత్ – న్యూజిలాండ్ మధ్య వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న వైట్ బాల్ సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల ప్రకటించింది. ఈ సిరీస్ ద్వారా ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత, గుజరాత్‌లోని వడోదర నగరం అంతర్జాతీయ పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత వడోదరలో అంతర్జాతీయ పురుషుల మ్యాచ్ జరగడం స్థానిక క్రికెట్ అభిమానులకు…

Read More
Ahmedabad Plane Crash: నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్‌ చివరి సంభాషణ ఇదే..

Ahmedabad Plane Crash: నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. ఏటీసీతో ఎయిరిండియా పైలట్‌ చివరి సంభాషణ ఇదే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విమానంలోని 241 మంది మరణించారు.. 242 మంది ప్రయాణికుల్లో భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే.. బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్ భనవంపై విమానం పడటంతో 33 మంది మెడికోలు కూడా మరణించారు. మొత్తంగా ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 274కి చేరింది. అయితే.. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ముందు అసలేం జరిగింది…..

Read More
నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు! పోలీసుల వద్దకు వింత కేసు

నా భార్య ఎవరితో పోయినా పర్లేదు.. నన్ను చంపకుంటే చాలు! పోలీసుల వద్దకు వింత కేసు

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని ప్రతాప్ నగర్‌కు చెందిన పర్షు ఠాకూర్, తన భార్య రజనీ బాయి ఠాకూర్ అదృశ్యమైన తర్వాత.. తనను రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. పర్షు భార్య తన నగలతో తన తల్లి ఇంటిని విడిచిపెట్టి గత ఒక నెల రోజులుగా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. పర్షుకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వారిలో ఒకరు 12 ఏళ్ల కుమారుడు, మరొకరికి 9 ఏళ్ల కుమారుడు. అతని కుటుంబం, పిల్లల భవిష్యత్తు బాధ్యత అతనిపై…

Read More
పెద్ద పాముతో ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి..! ఎందుకో తెలిస్తే వావ్‌.. గ్రేట్‌ అంటారు

పెద్ద పాముతో ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి..! ఎందుకో తెలిస్తే వావ్‌.. గ్రేట్‌ అంటారు

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో తన తోటకు కాపలాగా ఉన్న రైతును పాము కాటేసింది. దాంతో ఆ రైతు కర్రతో కొట్టి పామును చంపాడు. వెంటనే తన భార్యతో కలిసి చనిపోయిన పాముతో ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకున్నాడు. ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు అతనికి చికిత్స ప్రారంభించారు. అయితే ఏ పాము కాటేసిందో తెలిస్తే.. దాని కంటే ప్రత్యేక మెడిసిన్‌ ఉంటుంది. అందుకే అతను తనను కాటేసిన పామును చంపి.. ఆస్పత్రి తీసుకొచ్చి.. తనను కాటేసిన పాము ఇదే…

Read More
ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌-ఇజ్రాయిల్‌ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్‌ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్‌లలో చిక్కుకున్న భారతీయ పౌరులను వెంటనే ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని 140 మంది వైద్య విద్యార్థులతో సహా 1,595 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకున్నారని ఒవైసీ వెల్లడించారు. ఇరాక్‌లో చిక్కుకున్న 183 మంది భారతీయ…

Read More
చేయి దాటిపోతున్న ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

చేయి దాటిపోతున్న ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

క్షిపణి దాడులు, బాంబు శబ్ధాలతో పశ్చిమ ఆసియా దద్దరిల్లిపోతోంది. ఇజ్రాయిల్‌ – ఇరాన్‌ పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది. మరి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అంటే చాలా మంది నిపుణుల నుంచి అవును అనే సమాధానమే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాలు, శాంతి కంటే కూడా యుద్ధం చేయడానికే ఎక్కువగా ఇష్టపడే దేశాలు. అందుకే.. ఇరాన్‌-ఇజ్రాయిల్‌…

Read More