
విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు రమేష్ రాశి ఏంటో తెలుసా? ప్రమాదం రోజు అతని రాశిఫలం..
అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో మొత్తంగా 269 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బందితో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 32 సెకన్లకే ఎయిర్పోర్ట్కు అతి సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. ఒకే ఒక్కడు సీట్ నంబర్ 11ఏ లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి మాత్రమే…