
చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు.. కట్చేస్తే.. నెల రోజుల తర్వాత..
చనిపోయిందనకుని మహిళకు అంత్యక్రియలు చేసిన నెల రోజులకే ఆ మహిళ ఇంటికి తిరిగి వచ్చిన ఘటన బిహార్ రాష్ట్రంలోని మొహబ్బత్ పర్సా పంచాయతీలోని భాద్ప నయా బస్తీలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహబ్బత్ పర్సాకు చెందిన రామ్ స్వరూప్ రాయ్కు రమా దేవి అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఆమె గత నెల 17వ తేదీనా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిపోయిన కుటుంబ సభ్యులు ఆమె కోసం…