Viral: జాలర్లు వేసిన బలంగా అనిపించింది – ఆశతో పైకి లాగి చూడగా..

Viral: జాలర్లు వేసిన బలంగా అనిపించింది – ఆశతో పైకి లాగి చూడగా..

ఒరిస్సాలోని సుబర్ణపూర్ జిల్లా బినికా పట్టణంలో మహానదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఓ అరుదైన చేప చిక్కింది. వల వేసిన కాసేపటికి బరువుగా అనిపించడంతో పైకి లాగగా.. దాదాపు 100 కిలోల బరువుతో, ఆరు అడుగుల పొడవు గల బోధ చేప అందులో పడింది. దీంతో ఆ జాలర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒడ్డుకు తీసుకొచ్చాక ఆ చేపను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు ఈ చేప శాస్త్రీయనామం ‘గుంచ్ కాట్‌ఫిష్’ (Goonch Catfish). స్థానికులు…

Read More
వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లింది..! గిన్నెలో ఉన్నవి చూసి.. ఒక్కసారిగా..

వంట చేద్దామని కిచెన్‌లోకి వెళ్లింది..! గిన్నెలో ఉన్నవి చూసి.. ఒక్కసారిగా..

ఎవరి ఇంట్లోనైనా ఒక్క పాము వస్తేనే భయపడతారు. అదే పదుల సంఖ్యలో పాములు, అవి కూడా నాగుపాము జాతికి చెందినవి కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఘాజీపూర్‌లోని బహ్రియాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పాలివర్ గ్రామ పంచాయతీలోని పాండే కా పురా గ్రామంలో అదే జరిగింది. ఇక్కడి ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 10 నాగుపాములు కనిపించడంతో గ్రామంలో గందరగోళం నెలకొంది. రాజేష్ పాండే ఇంట్లో మొత్తం పది పాములు కనిపించడంతో ఆ కుటుంబం భయాందోళనకు…

Read More
అమ్మాయి ఇంటి వైపు వెళ్లిన యువకుడు.. కాసేపటికే విగతజీవిగా.. అసలేం జరిగింది..?

అమ్మాయి ఇంటి వైపు వెళ్లిన యువకుడు.. కాసేపటికే విగతజీవిగా.. అసలేం జరిగింది..?

కొన్ని ప్రేమలు జీవితాలను సుసంపన్నం చేస్తే.. మరికొన్ని ప్రేమకథలు విషాదాన్ని మిగులుస్తాయి. అలాంటి ఓ కథ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి పరువు హత్య కలకలం రేపింది. తన కూతురిపై వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఓ తండ్రి, మరో ఇద్దరితో కలిసి యువకుడిని దారుణంగా చంపాడు.. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్‌లో చోటుచేసుకుంది.. అందరూ చూస్తుండగానే.. యువకుడిపై దాడి చేయడం.. ఆ తర్వాత హత్య చేయడంతో.. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం…

Read More
వరుసగా మూడు రోజుల పాటు పోస్టాఫీసులు బంద్‌! ఎందుకంటే..?

వరుసగా మూడు రోజుల పాటు పోస్టాఫీసులు బంద్‌! ఎందుకంటే..?

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు పోస్టాఫీసులు మూడు రోజులపాటు తాత్కాలికంగా మూతపడనున్నాయి. డిజిటల్ ఎక్సలెన్స్‌లో భాగంగా నెక్ట్స్ జనరేషన్ ఏపీటీ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా తిరుపతి డివిజన్ లోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ నెల 22న అప్ గ్రేడ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ అధునాతన డిజిటల్ ప్లాట్ఫామ్‌కు అవాంతరాలు లేకుండా సురక్షితంగా మారడానికి వీలుగా జూలై 19 నుండి 21 వరకు ప్రణాళికాబద్ధమైన డౌన్‌టైమ్‌ అమలు చేస్తున్నారు. దీంతో…

Read More
IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్ గెలిచారు.. భారత్-పాక్ లెజెండ్స్ మ్యాచ్ రద్దు

IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్ గెలిచారు.. భారత్-పాక్ లెజెండ్స్ మ్యాచ్ రద్దు

IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ నిర్వాహకులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిందని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించడంతో, ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందని డబ్ల్యూసీఎల్ వెల్లడించింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్స్ తదుపరి మ్యాచ్ జూలై 22న సౌత్ ఆఫ్రికాతో జరగనుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు తమ అధికారిక ప్రకటనలో…

Read More
Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు లాభాలకు ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు లాభాలకు ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు దిగ్విజయంగా సాగిపోతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది….

Read More
చుండ్రు తలలోనే కాదు కళ్లపైన కూడా.. జాగ్రత్తపడకపోతే అంతే!

చుండ్రు తలలోనే కాదు కళ్లపైన కూడా.. జాగ్రత్తపడకపోతే అంతే!

 కనురెప్పలపై చుండ్రు అనేది కంటి రెప్పలపై బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు వస్తుందట. అంతేకాకుండా ఆయిల్ ఫేస్, పొడికళ్ళు వంటి సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. కనురెప్పలపై చుండ్రు ఉన్నప్పుడు కంటిపై తెలుపు లేదా పసుపు రంగు పొరలు, దురద, కళ్ళు ఎర్రగా మారడం, చూపు మందగించడం, వెలుతురును సరిగ్గా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రోజు గోరువెచ్చని నీటితో కాటన్ క్లాత్ ను ముంచి ఐదు…

Read More
విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో

విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో

 అస్వామ్ లోని ముకుల్ మావా నివాసి అయిన మానిక్ అలీకి తన భార్యతో విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు ఎక్కాడు. చాలా కాలం తర్వాత కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో ఒక్కసారిగా సంతోషానికి లోనైన మానిక్ అలీ ఇంటికి రాగానే 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. ఇప్పుడు తన మనసు తేలికపడిందని తాను స్వేచ్ఛగా జీవించే అవకాశం వచ్చిందని మానిక్ చెబుతున్నాడు. తన భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని…

Read More
Boat Capsized: సముద్రంలో విషాదం.. పడవ బోల్తా.. 34 మంది మృతి!

Boat Capsized: సముద్రంలో విషాదం.. పడవ బోల్తా.. 34 మంది మృతి!

వియత్నాంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం హలోంగ్ బేలో పర్యాటక పడవ బోల్తా పడిన ఘటనలో 34 మంది మరణించగా, డజనుకు పైగా ప్రజలు గల్లంతయ్యారు. వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మీడియా ప్రకారం, పడవలో మొత్తం 53 మంది టూరిస్ట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రం నుండి వియత్నాం వైపు తుఫాను ‘విఫా’ కదులుతున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఈ సమయంలో ఆ…

Read More
మీ ఫ్రిజ్ కూల్ అవ్వట్లేదా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

మీ ఫ్రిజ్ కూల్ అవ్వట్లేదా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

ఇంటి కిచెన్‌ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఫ్రిజ్ ఒకటి. రోజువారీ ఆహార పదార్థాలను ఫ్రెష్‌ గా ఉంచే పని ఫ్రిజ్ చేస్తుంది. కానీ కొన్ని సార్లు ఫ్రిజ్ సరిగ్గా చల్లబరచకపోతే.. అందులో పెట్టిన ఫుడ్ త్వరగా పాడవుతుంది. ఇది కిచెన్ పనులను పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఫ్రిజ్ చల్లదనం తగ్గడానికి ఏ కారణాలు ఉంటాయో ఇప్పుడు క్లియర్‌ గా తెలుసుకుందాం. టెంపరేచర్ సెట్టింగ్స్ ఫ్రిజ్ లో టెంపరేచర్ స్థిరంగా ఉండకపోతే దాని పనితీరుపై ఎఫెక్ట్…

Read More