MS Dhoni : టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

MS Dhoni : టీటీఈ నుంచి వరల్డ్ ఛాంపియన్ వరకు.. పద్మశ్రీ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ వరకు కెప్టెన్ కూల్ అందుకున్న అవార్డ్స్ ఇవే !

MS Dhoni : భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన ‘కెప్టెన్ కూల్’ ఎం.ఎస్. ధోనీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మైదానంలో తన ప్రశాంతమైన వైఖరితో, మెరుపు వేగంతో తీసుకునే నిర్ణయాలతో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1981లో బీహార్‌లోని (ప్రస్తుతం జార్ఖండ్) రాంచీలో జన్మించిన ధోనీ, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు….

Read More
Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

Telangana: : వరదలో కొట్టుకువచ్చిన ప్యాకెట్లు – వాటి లోపల ఏముందా అని చూడగా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు సంభవించిన నేపథ్యంలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగుచూసింది. దమ్మపేట–అశ్వారావుపేట మండలాల సరిహద్దులోని ఆయిల్ ఫామ్ తోటలో దాచి ఉంచిన 100 కిలోల గంజాయి ప్యాకెట్లు వరదనీటిలో బయటపడిన ఘటన కలకలం రేపుతోంది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల తోటలో భూమిలో దాచిన గంజాయి ప్యాకెట్లపై వేసిన చెత్త, మట్టి వర్షపు ప్రవాహంతో కొట్టుకుపోయాయి. దీంతో ప్యాకెట్లు పూర్తిగా బయటపడిపోయి వరద నీటిలో కొట్టుకొచ్చాయి. వాటిని గమనించిన స్థానికులు పోలీసులకు…

Read More
Betting Suicide: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య… మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Betting Suicide: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య… మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

ఈజీమనీ వేటలో కొంతమంది ఆన్‌లైన్‌ గేమింగ్‌కి, బెట్టింగ్‌కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. లక్కీ భాస్కర్ మాటదేవుడెరుగు.. అప్పుల్లోంచి కోలుకునే మార్గం కనబడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ బేగంపేట్ లో ఓ సాఫ్ట్వేర్ సంస్థ లో…

Read More
Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్‌.. ఏం పేరు పెట్టాడో తెలుసా?

Aamir Khan: గుత్తా జ్వాల కుమార్తెకు నామకరణం చేసిన ఆమిర్‌ఖాన్‌.. ఏం పేరు పెట్టాడో తెలుసా?

బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తా జ్వాల , కోలీవుడ్ హీర విష్ణు విశాల్‌ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ లో గుత్తా జ్వాల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు గుత్తా జ్వాల దంపతులు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్‌ ఖాన్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఆయనే గుత్తా జ్వాల కూతురికి పేరు పెట్టాడు. ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్…

Read More
Israel Air Strikes:యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్… ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్

Israel Air Strikes:యెమెన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్… ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత వార్‌ యెమెన్‌ వైపు మళ్లింది. మొన్నటి వరకు ఇరాన్‌ టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్‌ తాజాగా యెమోన్‌పై విరుచుకుపడింది. ఆపరేషన్ బ్లాక్ ఫ్లాగ్ పేరుతో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సామాన్య పౌరులను ఖాళీ చేయాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం 50 చోట్ల ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసింది. యెమెన్‌లోని హొదెదా పోర్ట్ లక్ష్యంగా దాడులు జరిపింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలు టార్గెట్‌గా…

Read More
IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ దెబ్బకు మా సరదా తీరిపోయింది..! మ్యాచ్‌ తర్వాత బెన్‌ స్టోక్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

IND vs ENG: శుబ్‌మన్‌ గిల్‌ దెబ్బకు మా సరదా తీరిపోయింది..! మ్యాచ్‌ తర్వాత బెన్‌ స్టోక్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జూలై 2న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా మొదలైన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా అద్భుత విజయం సాధించింది. 336 పరుగుల అతి భారీ తేడాతో ఈ గెలుపు అందుకుంది. తొలి టెస్టులో టీమిండియాపై గెలిచిన ఇంగ్లాండ్‌, రెండో టెస్టులో మాత్రం టీమిండియా ముందు తొలంచింది. ఈ ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఒక క్లాస్‌ టీమ్‌ అని, వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్లతో కూడిన…

Read More
New Delhi: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ పేరు మార్పుకు బీజేపీ ఎంపీ ప్రతిపాదన.. “ఆ పేరే” పెట్టాలని డిమాండ్!

New Delhi: న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ పేరు మార్పుకు బీజేపీ ఎంపీ ప్రతిపాదన.. “ఆ పేరే” పెట్టాలని డిమాండ్!

దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక అనేక రోడ్ల పేర్లు, నివాసాల పేర్లు,నగరాల పేర్లు మారాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరు మార్చాలన్న డిమాండ్ తెరమీదికి తెచ్చారు చాందిని చౌక్ బిజెపి ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును అటల్ బిహారీ వాజ్‌పేయి రైల్వే స్టేషన్‌గా మార్చాలని అభ్యర్థిస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. ఈ అంశాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో సైతం…

Read More
పబ్లిక్‌ ప్లేసుల్లో దర్జాగా మందు కొడుతున్న వారికి పోలీసులు ఎలా బుద్ధి చెప్పారో చూడండి!

పబ్లిక్‌ ప్లేసుల్లో దర్జాగా మందు కొడుతున్న వారికి పోలీసులు ఎలా బుద్ధి చెప్పారో చూడండి!

ఉత్తరప్రదేశ్ వారణాసి పోలీస్ కమిషనర్ సూచనల మేరకు బడాగావ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పోలీసులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో, మద్యం సేవించి, గొడవ పడుతున్న చాలా మందిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఈ వ్యక్తులను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తరువాత అందరికీ జరిమానా విధించి వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేశారు. ఈ సమయంలో మద్యం ప్రియులు ఇకపై బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించబోమని ప్రమాణం చేశారు….

Read More
IND vs ENG: గిల్‌ సేన ఘనవిజయంపై స్పందించిన దిగ్గజ మాజీ కెప్టెన్లు దాదా, విరాట్‌ కోహ్లీ! ఏమన్నారంటే..?

IND vs ENG: గిల్‌ సేన ఘనవిజయంపై స్పందించిన దిగ్గజ మాజీ కెప్టెన్లు దాదా, విరాట్‌ కోహ్లీ! ఏమన్నారంటే..?

ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గిల్‌ సేన విజయం ఢంకా మోగించింది. భారత క్రికెట్‌ చరిత్రలో టీమిండియాకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే మొట్టమొదటి టెస్టు విజయం. తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకున్న యంగ్‌ టీమిండియా.. రెండో టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి.. ఇంగ్లాండ్‌ను వాళ్ల సొంత గడ్డపై మట్టి కరిపించింది. అయితే.. ఈ చారిత్రాత్మక…

Read More
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్.. భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే ఎప్పుడంటే ?

Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్.. భారత్ మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తోనే ఎప్పుడంటే ?

Womens T20 World Cup 2026 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 ఫుల్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 12 నుండి జూలై 5 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. వీటి మధ్య 33 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ జూన్ 12న ఆతిథ్య ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరుగుతుంది….

Read More