నర్సరీ స్కూల్ ఫీజులు రూ. 2.5 లక్షలు..! జోక్‌ కాదు ఈ ప్రూఫ్‌ చూడండి..

నర్సరీ స్కూల్ ఫీజులు రూ. 2.5 లక్షలు..! జోక్‌ కాదు ఈ ప్రూఫ్‌ చూడండి..

మంచి విద్య కోసం ఎంత ఖర్చు చేసినా అయినా పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇటీవలి రోజుల్లో, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోతుంది. ఫీజుల సాకుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు ఏటా పెరుగుతున్నాయి. తాజాగా నర్సరీ విద్యార్థికి ఏకంగా రూ.2.5 లక్షల ఫీజుకు సంబంధించిన రసీదు వైరల్‌ అవుతోంది. అది కూడా మన హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌ ఇంత భారీ ఫీజు కేవలం నర్సరీ విద్యార్థులకు వసూలు…

Read More
Honey: షుగర్ ఉన్నవాళ్లు తేనె తినొచ్చా..? తింటే ఏమవుతుందో తెలుసా..?

Honey: షుగర్ ఉన్నవాళ్లు తేనె తినొచ్చా..? తింటే ఏమవుతుందో తెలుసా..?

తేనె పోషకాలతో కూడిన ఆయుర్వేద ఔషధం. ఎందుకంటే ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. కానీ షుగర్ ఉన్నవారు దీనిని చక్కెర ప్రత్యామ్నాయంగా తినవచ్చా? మధుమేహం ఉన్నవారికి తేనె మంచిదా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. తేనెలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పోషక…

Read More
డెహ్రాడూన్‌, భువనేశ్వర్‌లలో ఆది కర్మయోగి అభియాన్‌ 3, 4వ ప్రాసెస్‌ ల్యాబ్‌ల ప్రారంభం

డెహ్రాడూన్‌, భువనేశ్వర్‌లలో ఆది కర్మయోగి అభియాన్‌ 3, 4వ ప్రాసెస్‌ ల్యాబ్‌ల ప్రారంభం

2047 నాటికి విక్షిత్ భారత్ నిర్మాణంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఆది కర్మయోగి అభియాన్ 3వ, ఒడిశాలోని భువనేశ్వర్‌లో 4వ ప్రాంతీయ ప్రాసెస్ ల్యాబ్ (RPL)ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 20 లక్షల మంది గిరిజన అట్టడుగు స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి మార్పు నాయకుల కేడర్‌ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. వారు గిరిజన ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధిని, చివరి మైలు సేవా…

Read More
ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో

ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనిలో ఏటా శ్రావణమాసం తొలి శనివారానికి ముందు వచ్చే శుక్రవారం అర్ధరాత్రి ఓ ఉత్సవం జరుగుతుంది. ఇందులో.. వెంకటాపురం కాలనీ నుండి సుమారు 1000 మంది కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకొని యుద్ధానికి బయలు దేరినట్లుగా పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకుంటూ బయలుదేరతారు. ఇలా.. వారు తమ గ్రామం నుంచి 40 కి.మీ కాలినడకన ప్రయాణించి.. గంగవరం చేరుకుని, అక్కడి తుంగభద్ర నదిలో దిగి.. నమస్కరించి.. ఆ…

Read More
Health Tips: మీకు తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఆ వ్యాధికి వార్నింగ్ సిగ్నల్ కావొచ్చు..

Health Tips: మీకు తలనొప్పి వస్తుందా? జాగ్రత్త.. ఆ వ్యాధికి వార్నింగ్ సిగ్నల్ కావొచ్చు..

తలనొప్పి అనేది ఒక సాధారణ విషయం. కానీ ఈ నొప్పి పదే పదే..నిర్దిష్ట సమయాల్లో వస్తే దానిని లైట్ తీసుకోవద్దు. ప్రతీసారి ఇది సాధారణ తలనొప్పి కాకపోవచ్చు. ఇది తలలోని ఒక సైడ్‌లో విపరీత నొప్పితో పాటు  కొన్నిసార్లు వికారం, వాంతులు, సౌండ్‌తో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే మైగ్రేషన్ కావచ్చు. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. స్త్రీలు..పురుషుల కంటే ఎక్కవగా దీని బారిన పడతారు. మైగ్రేన్ యొక్క లక్షణాలు సాధారణ తలనొప్పికి భిన్నంగా ఉంటాయి. ఇది…

Read More
ఇన్‎స్టాగ్రామ్ కొత్త రూల్స్.. లైవ్ స్ట్రీమింగ్‎కి కనీస ఫాలోవర్స్ పక్కా..

ఇన్‎స్టాగ్రామ్ కొత్త రూల్స్.. లైవ్ స్ట్రీమింగ్‎కి కనీస ఫాలోవర్స్ పక్కా..

ఇన్‌స్టాగ్రామ్ తాజాగా తన లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఇప్పుడు వినియోగదారులు దీన్ని యాక్సెస్ చేయడానికి కనీసం 1,000 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. భారతదేశంలో కొత్త డైరెక్ట్ మెసేజింగ్, బ్లాకింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టిన తర్వాత ఈ మార్పు జరిగింది. 1,000 కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వినియోగదారులు ఇప్పటికీ తమ ప్రేక్షకులతో ఎంగేజ్ అవ్వడానికి వీడియో కాలింగ్‌ను ఉపయోగించవచ్చు. Source link

Read More
5 హాస్పిటల్స్‌.. 180 కిలో మీటర్స్‌.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణం విడిచిన పసివాడు!

5 హాస్పిటల్స్‌.. 180 కిలో మీటర్స్‌.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణం విడిచిన పసివాడు!

సరైన సమయానికి మెరుగైన వైద్యం అందక, వైద్యుల నిర్లక్ష్యంతో ఒక ఆర్మి అధికారి ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. నాలుగు జిల్లాల్లోని ఐదు ఆసుపత్రులకు రిఫర్ చేయబడిన తర్వాత, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఏడాది వయసున్న బాలుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన దినేష్ చంద్ర జోషి ఆర్మీ ఆఫీస్‌గా పనిచేస్తున్నాడు. ఇతని ఇటీవలే పెళ్లై ప్రస్తుతం ఏడాది బాబు ఉన్నాడు….

Read More
Business Ideas:మహిళలకు ఉచితంగా రూ.50 వేల ఎగ్ కార్ట్ యూనిట్లు.. భలే బిజినెస్

Business Ideas:మహిళలకు ఉచితంగా రూ.50 వేల ఎగ్ కార్ట్ యూనిట్లు.. భలే బిజినెస్

గుడ్లు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టగలవు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో గుడ్లతో తయారయ్యే వంటకాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఫ్రైడ్‌ రైస్, నూడుల్స్, రోల్స్, బజ్జీ, ఆమ్లెట్ వంటివి సర్వసాధారణం కాగా, ఎగ్-65, పరోటా విత్ ఎగ్, గోంగూర విత్ ఎగ్, దోశ, ఎగ్ ఘీ రోస్ట్, హరియాలీ మసాలా వంటి ప్రత్యేకమైన వంటకాలు అరుదుగా లభిస్తాయి. ఈ నేపథ్యంలో, ప్రజలంతా ప్రతిరోజూ గుడ్లు తినే అలవాటును ప్రోత్సహించడానికి, అన్ని రకాల గుడ్డు వంటకాలను…

Read More
ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!

ప్రభుత్వానికి చేరిన తుది నివేదిక.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏం తేల్చింది!.. తర్వాత ఏం జరగబోతుంది!

కాళేశ్వరం కమిషన్‌ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. 650 పేజీలకు పైగా తుది నివేదికను రెండు సీల్డ్‌ కవర్లలో ఇరిగేషన్‌ సెక్రటరీ రాహుల్‌ బొజ్జాకు అందజేశారు కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ చంద్రఘోష్‌. దాదాపు 16 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై కమిషన్‌ విచారించింది. నీటిపారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్‌ రావు, ఈటల రాజేందర్ సహా మొత్తం 119 మందిని విచారించారు…

Read More
Horoscope Today: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 1, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలకు లోటుండకపోవచ్చు. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు….

Read More