Parenting: పిల్లల్లో కోపం హద్దు మీరుతోందా?.. ఇలా చేస్తే వెంటనే దారికొస్తారు..

Parenting: పిల్లల్లో కోపం హద్దు మీరుతోందా?.. ఇలా చేస్తే వెంటనే దారికొస్తారు..

పిల్లలు తరచుగా చిన్న విషయాలకే కోపంతో కూడిన భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. పెద్దలకంటే ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యే పిల్లలను శాంతపరచడం తల్లిదండ్రులకు సవాలుగా అనిపించవచ్చు. అయితే, కొన్ని సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా కోపంతో ఉన్న మీ పిల్లలను ప్రశాంతంగా మార్చవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పాటించాల్సిన చిట్కాలు: మీరు ప్రశాంతంగా ఉండండి: పిల్లలు కోపంతో ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీ ప్రశాంతత వారికి భద్రతా భావాన్ని కలిగిస్తుంది. మీరు కోపంగా ప్రతిస్పందిస్తే, పిల్లల కోపం…

Read More
ప్రపంచ ప్రాచీన దేశాల్లో భారత్ తొలి స్థానం.. టాప్ 5లో ఉన్నవి ఇవే..

ప్రపంచ ప్రాచీన దేశాల్లో భారత్ తొలి స్థానం.. టాప్ 5లో ఉన్నవి ఇవే..

ఇరాన్, 550 BC (పర్షియా): ఒకప్పుడు శక్తివంతమైన నాగరికతలకు నిలయంగా ఉన్న పర్షియన్ సామ్రాజ్యం – ఎలామైట్స్, కాసైట్స్, మన్నేయన్స్, గుటియన్స్ – ఇరాన్ ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గొప్ప కవితా, తాత్విక వారసత్వంతో జొరాస్ట్రియనిజంతో కూడిన పర్షియా, ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటిగా ఏర్పడింది. Source link

Read More
Viral Video: నిజంగానే మర్చిపోయిందా..? లేక యాక్టింగ్‌ చేస్తుందా..? వైరల్‌ వీడియోపై నెటిజన్స్‌ కామెంట్స్‌

Viral Video: నిజంగానే మర్చిపోయిందా..? లేక యాక్టింగ్‌ చేస్తుందా..? వైరల్‌ వీడియోపై నెటిజన్స్‌ కామెంట్స్‌

కొంతమందికి మతిమరుపు ఉంటుంది. ఎంతలా అంటే సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు… చేతిలో పెన్ను పెట్టుకుని ఇల్లంతా వెతికినట్లు అన్నంతగా మతిమరుపు ఉంటుంది. మతిమరుపుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సంఘటనలు మాత్రం నిజంగానే మతిమరుపుతో చేశారా? లేక కావాలనే నటిస్తున్నారా అర్థం కాకుండా ఉంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్కూటీ నడుపుతున్నప్పుడు అమ్మాయిలు ఏదో ఒక తప్పు చేయడం తరచుగా కనిపిస్తుంది….

Read More
Andhra Pradesh: వచ్చి తీరతా… ఎలా వస్తావో నేనూ చూస్తా… తాడిపత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌..

Andhra Pradesh: వచ్చి తీరతా… ఎలా వస్తావో నేనూ చూస్తా… తాడిపత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇవాళ తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాడిపత్రికి వెళ్తానంటున్నారు పెద్దారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదంటూ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లితోపాటు తాడిపత్రిలో పోలీసులు భారీగా మోహరించారు. మరి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్తారా? పోలీసులు అడ్డుకుంటారా? ఏం జరగనుంది? అనేది…

Read More
IND vs ENG: హనుమాన్‌ చాలీసాతో టీమిండియాలో కొత్త పవర్‌..!ఇక నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌కు దబిడిదిబిడే

IND vs ENG: హనుమాన్‌ చాలీసాతో టీమిండియాలో కొత్త పవర్‌..!ఇక నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌కు దబిడిదిబిడే

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తమ తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే అంత సులువైన విషయం అయితే కాదు. ఈ మ్యాచ్ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఈ స్థానంలో జట్టు గత రికార్డు అంత బాగా లేదు. 1936 నుండి తొమ్మిది టెస్ట్‌లలో ఐదు డ్రాలు, నాలుగు సార్లు ఓడిపోయారు. మాంచెస్టర్‌లో వాతావరణం తేమగా ఉంటుంది. ఇది ఆటను ప్రభావితం చేస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులు టీమిండియాకు…

Read More
Kishan Reddy: తెలంగాణలో పెట్టుబడులకు  సిద్ధం ఉన్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

Kishan Reddy: తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం ఉన్నాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొస్తున్నాయని.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కోల్ ఇండియా, ఎన్ఎల్సీ (NLC) ఇండియా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల తరపున పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్…

Read More
Astrology: జూలై 18 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. అదృష్టం వరిస్తుంది!

Astrology: జూలై 18 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. అదృష్టం వరిస్తుంది!

గ్రహాల దిశ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ దిశ మారితే అది ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. ప్రస్తుతం బుధుడు జూలై 18న తిరోగమనంలోకి వెళ్తాడు. అందుకే ఇది నాలుగు రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. బుధుడు తిరోగమనంలోకి వెళ్తున్నందున నాలుగు రాశిచక్ర గుర్తుల విధి మారుతుందని చెబుతున్నారు. బుధుని ఈ తిరోగమన కదలిక ఆగస్టు 1, 2025 వరకు కొనసాగుతుంది. కర్కాటకంలో బుధుడు తిరోగమనంలో ఉన్నందున మరికొన్ని రాశులవారికి ప్రయోజనం పొందుతాయి….

Read More
Telangana: చదువుకోవద్దన్న తల్లిదండ్రులు.. మనస్థాపంతో బాలిక ఏం చేసిందంటే..?

Telangana: చదువుకోవద్దన్న తల్లిదండ్రులు.. మనస్థాపంతో బాలిక ఏం చేసిందంటే..?

కొందరికి చదవు అంటే ప్రాణం. పేదరికం అడ్డొచ్చినా.. కష్టాలను అధిగమించి మరీ ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అనుకున్న లక్ష్యానికి పేదరికం అడ్డుకాదని ఎంతో మంది నిరూపించారు. మరికొంత మంది పేదరికంతో చదవును మధ్యలోనే ఆపేసిన ఘటనలు లేకపోలేదు. చదవుకోసం ఓ బాలిక ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తల్లిదండ్రులు ఉన్నత చదువులు వద్దు అన్నారని మనస్థాపం చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామానికి…

Read More
Andhra Pradesh: పారిపోతూ పోలీసులకు చిక్కిన ప్రేమ జంట.. ఆ తర్వాత అదిరే ట్విస్ట్..?

Andhra Pradesh: పారిపోతూ పోలీసులకు చిక్కిన ప్రేమ జంట.. ఆ తర్వాత అదిరే ట్విస్ట్..?

ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వద్దన్నారు. దీంతో పెళ్లి చేసుకొని జీవితాంతం ఒక్కటిగా ఉండాలనుకున్న దూరంగా వెళ్లిపోయి బతకాలని ప్రేమ జంట భావించింది. ఈ మేరకు పక్కా ప్లాన్ వేసుకుని.. కారులో పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలతో వారి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది….

Read More
ప్రభాస్ టు విజయ్.. అందరికీ ఆ దేశమే కావాలి.. ఏముంది సార్ అక్కడ

ప్రభాస్ టు విజయ్.. అందరికీ ఆ దేశమే కావాలి.. ఏముంది సార్ అక్కడ

దాదాపు 20 ఏళ్ళ కింద ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి గుర్తుందా..? అందులో హీరో నేపథ్యం శ్రీలంక.. అక్కడ్నుంచి శరణార్థులుగా ఇండియాకు వస్తారు.. వచ్చిన తర్వాత ఓ వాడలో హీరో ఎలా నాయకుడిగా ఎదిగాడు అనేది ఛత్రపతి కథ. Source link

Read More