IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్ గెలిచారు.. భారత్-పాక్ లెజెండ్స్ మ్యాచ్ రద్దు

IND vs PAK: క్రికెట్ ఫ్యాన్స్ గెలిచారు.. భారత్-పాక్ లెజెండ్స్ మ్యాచ్ రద్దు

IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ నిర్వాహకులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిందని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించడంతో, ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందని డబ్ల్యూసీఎల్ వెల్లడించింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్స్ తదుపరి మ్యాచ్ జూలై 22న సౌత్ ఆఫ్రికాతో జరగనుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు తమ అధికారిక ప్రకటనలో…

Read More
Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు లాభాలకు ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశి వ్యాపారులకు లాభాలకు ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు దిగ్విజయంగా సాగిపోతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది….

Read More
చుండ్రు తలలోనే కాదు కళ్లపైన కూడా.. జాగ్రత్తపడకపోతే అంతే!

చుండ్రు తలలోనే కాదు కళ్లపైన కూడా.. జాగ్రత్తపడకపోతే అంతే!

 కనురెప్పలపై చుండ్రు అనేది కంటి రెప్పలపై బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు వస్తుందట. అంతేకాకుండా ఆయిల్ ఫేస్, పొడికళ్ళు వంటి సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. కనురెప్పలపై చుండ్రు ఉన్నప్పుడు కంటిపై తెలుపు లేదా పసుపు రంగు పొరలు, దురద, కళ్ళు ఎర్రగా మారడం, చూపు మందగించడం, వెలుతురును సరిగ్గా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రోజు గోరువెచ్చని నీటితో కాటన్ క్లాత్ ను ముంచి ఐదు…

Read More
విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో

విడాకులు రాగానే.. పాలతో స్నానం చేశాడు..పైగా.. వీడియో

 అస్వామ్ లోని ముకుల్ మావా నివాసి అయిన మానిక్ అలీకి తన భార్యతో విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు ఎక్కాడు. చాలా కాలం తర్వాత కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో ఒక్కసారిగా సంతోషానికి లోనైన మానిక్ అలీ ఇంటికి రాగానే 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. ఇప్పుడు తన మనసు తేలికపడిందని తాను స్వేచ్ఛగా జీవించే అవకాశం వచ్చిందని మానిక్ చెబుతున్నాడు. తన భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని…

Read More
Boat Capsized: సముద్రంలో విషాదం.. పడవ బోల్తా.. 34 మంది మృతి!

Boat Capsized: సముద్రంలో విషాదం.. పడవ బోల్తా.. 34 మంది మృతి!

వియత్నాంలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం హలోంగ్ బేలో పర్యాటక పడవ బోల్తా పడిన ఘటనలో 34 మంది మరణించగా, డజనుకు పైగా ప్రజలు గల్లంతయ్యారు. వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మీడియా ప్రకారం, పడవలో మొత్తం 53 మంది టూరిస్ట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రం నుండి వియత్నాం వైపు తుఫాను ‘విఫా’ కదులుతున్నప్పుడు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఈ సమయంలో ఆ…

Read More
మీ ఫ్రిజ్ కూల్ అవ్వట్లేదా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

మీ ఫ్రిజ్ కూల్ అవ్వట్లేదా..? దీనికి కారణాలేంటో తెలుసా..?

ఇంటి కిచెన్‌ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఫ్రిజ్ ఒకటి. రోజువారీ ఆహార పదార్థాలను ఫ్రెష్‌ గా ఉంచే పని ఫ్రిజ్ చేస్తుంది. కానీ కొన్ని సార్లు ఫ్రిజ్ సరిగ్గా చల్లబరచకపోతే.. అందులో పెట్టిన ఫుడ్ త్వరగా పాడవుతుంది. ఇది కిచెన్ పనులను పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఫ్రిజ్ చల్లదనం తగ్గడానికి ఏ కారణాలు ఉంటాయో ఇప్పుడు క్లియర్‌ గా తెలుసుకుందాం. టెంపరేచర్ సెట్టింగ్స్ ఫ్రిజ్ లో టెంపరేచర్ స్థిరంగా ఉండకపోతే దాని పనితీరుపై ఎఫెక్ట్…

Read More
Nayanthara: రూ.100 కోట్లు ఇచ్చినా ఈ హీరోతో అస్సలు నటించను.. నయనతార షాకింగ్ కామెంట్స్..

Nayanthara: రూ.100 కోట్లు ఇచ్చినా ఈ హీరోతో అస్సలు నటించను.. నయనతార షాకింగ్ కామెంట్స్..

లేడీ సూపర్ స్టార్ నయనతార.. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళం, హిందీలోనూ వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. Source link

Read More
Solar Eclipse on August: ఆగస్టు 2న పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారనుంది..! 100 సంవత్సరాల తరువాత అరుదైన దృశ్యం..

Solar Eclipse on August: ఆగస్టు 2న పట్టపగలు ప్రపంచమంతా చీకటిగా మారనుంది..! 100 సంవత్సరాల తరువాత అరుదైన దృశ్యం..

పట్ట పగలు రాత్రిగా మారి ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది..? అది కూడా పూర్తిగా 6 నిమిషాల పాటు.. ఇది కొంత అసౌకర్యంగా అనిపించడం సహజం. అలాంటి సంఘటన ఆగస్టు 2న జరగబోతుంది. వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 2న పగలు రాత్రిగా మారుతుందని, సూర్యుడు 6 నిమిషాల పాటు అదృశ్యమవుతాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 100 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన దృశ్యం కనిపించనుందని…

Read More
Silver Rates: ఓరి దేవుడో.. ఎన్నడూ లేనంతలా దూసుకెళ్తున్న వెండి.. ఇక పసిడికి గడ్డు కాలమేనా?

Silver Rates: ఓరి దేవుడో.. ఎన్నడూ లేనంతలా దూసుకెళ్తున్న వెండి.. ఇక పసిడికి గడ్డు కాలమేనా?

ఎన్నాళ్ళ నుంచో పెట్టుబడిదారులకు సురక్షిత ఆస్తిగా భావించే బంగారానికి గడ్డు కాలం రాబోతోందా? వెండి, పసిడి కంటే ఎక్కువ రాబడినిస్తుందా? సిటీ గ్రూప్ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 2025లో వెండి ధరలు 13% మేర పెరిగే అవకాశం ఉంది. సరఫరాలో కొరత, పెట్టుబడి డిమాండ్ పెరగడమే దీనికి కారణమని సిటీ బ్యాంక్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం ధరలు 2026 నాటికి 25% మేర పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఈ మార్పు…

Read More
Telangana: అంగన్‌వాడీ కేంద్రాలకు ‘సీడ్ కిట్స్.. ఇకపై అక్కడే పండనున్న పండ్లు, కూరగాయలు!

Telangana: అంగన్‌వాడీ కేంద్రాలకు ‘సీడ్ కిట్స్.. ఇకపై అక్కడే పండనున్న పండ్లు, కూరగాయలు!

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు త్వరలోనే చిన్న తరహా పోషకాహార కేంద్రాలుగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పోషణ్ వాటిక’ (Nutri Gardens) కార్యక్రమంలో భాగంగా.. ఈ కేంద్రాలకు కూరగాయలు, పండ్ల విత్తనాలతో కూడిన కిట్లు అందించనున్నారు. ఈ విత్తన కిట్‌లలో పాలకూర, తోటకూర, టొమాటో, వంకాయ, బెండకాయ, మెంతికూర వంటి పౌష్టిక కూరగాయలు ఉంటాయి. నిర్వహకులు కేంద్రం అందించే ఈ విత్తనాలను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పంట పండించి. వాటి నుంచి వచ్చిన కూరగాయలతోనే చిన్నారు,…

Read More