
Telangana: నేతలకు 2 టార్గెట్స్, 2 వార్నింగ్స్ ఇచ్చిన ఖర్గే
ఒక రోజంతా హైదరాబాద్లో బిజీబిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీస్లో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న ఖర్గే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రెండు టార్గె్ట్స్ ఇవ్వడంతో పాటు రెండు వార్నింగ్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని సూచన ఖర్గే ఇచ్చిన రెండు టార్గెట్స్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే. తెలంగాణలో స్థానిక…