బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పట్టించుకోవడంలేదు.. దెబ్బకు కనిపించకుండా పోయిన బ్యూటీ

బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా పట్టించుకోవడంలేదు.. దెబ్బకు కనిపించకుండా పోయిన బ్యూటీ

సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా.. పోటోలు క్లిక్ చేస్తారు. వాటిని సోషల్ మీడియా పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. అందునా హీరోయిన్స్ ఫోటోలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. తమ ఫేవరెట్ స్టార్స్ కోసం కొందరు పేజెస్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో లేటెస్ట్ ఫోటోలు మాత్రమే కాకుండా.. వారి చైల్డ్‌వుడ్ ఫోటోలు, అరుదైన రేర్‌ ఫోటోలు కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్…

Read More
పచ్చిగా మాట్లాడిన హీరోయిన్.. నేను అలా కనిపిస్తే ఆ డైరెక్టర్ ఊరుకుంటాడా అంటూ..

పచ్చిగా మాట్లాడిన హీరోయిన్.. నేను అలా కనిపిస్తే ఆ డైరెక్టర్ ఊరుకుంటాడా అంటూ..

సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలతో కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆతరువాత కనిపించకుండా పోయింది. కానీ చేసిన సినిమాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. సినిమాలో బోల్డ్ గా నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి…..

Read More
Yashasvi Jaiswal: మాంచెస్టర్‌లో జైస్వాల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్.. 51 ఏళ్లలో తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

Yashasvi Jaiswal: మాంచెస్టర్‌లో జైస్వాల్ చారిత్రాత్మక ఇన్నింగ్స్.. 51 ఏళ్లలో తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

England vs India, 4th Test: యశస్వి జైస్వాల్ మరోసారి తన అద్భుతమైన ఫామ్, టాలెంట్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి, భారత క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గత 50 సంవత్సరాలలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అర్ధ సెంచరీ సాధించిన తొలి భారత ఓపెనర్ బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. యశస్వి…

Read More
Maha Yogas: ఒకేసారి మూడు మహా యోగాలు…ఆ రాశుల వారి పంట పండబోతోంది..!

Maha Yogas: ఒకేసారి మూడు మహా యోగాలు…ఆ రాశుల వారి పంట పండబోతోంది..!

ఈ నెల(జులై) 29, 30, 31 తేదీల్లో మూడు మహా యోగాలు ఒకేసారి చోటు చేసుకుంటున్నాయి. ఆ మూడు రోజుల్లో గజకేసరి యోగం, బుధాదిత్య యోగంతో పాటు చంద్ర మంగళ యోగమనే భాగ్య యోగం కూడా సంభవిస్తున్నందువల్ల కొన్ని రాశులవారు నక్క తోకను తొక్కినట్టవుతుంది. ఆ మూడు రోజుల్లో యోగాలు పట్టడంతో పాటు అప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ఉత్తరోత్రా తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభం, మిథునం, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన రాశుల పంట…

Read More
Andhra: ఏమైంది అక్కా మీకు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

Andhra: ఏమైంది అక్కా మీకు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

వంటింటి మహరాణులు.. సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్లు.. కాస్త కఠినంగా మాట్లాడితే నొచ్చుకునేవాళ్లు.. ఇది ఆడవాళ్లపై జనరల్‌గా అందరికి ఉండే అభిప్రాయం. అలాంటివాళ్లు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? కట్టుకున్న వాడిని ఖండ ఖండాలుగా నరికి చంపేస్తున్నారు. భార్య చేతిలో బలైపోయిన మరో భర్త కథ ఇది. ఈ దారుణం ఏపీలోని నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. భర్తను చంపి ఏకంగా డోర్ డెలవరీ చేసింది ఓ భార్య.  జిల్లాలోని నూనెప‌ల్లికి చెందిన ర‌మ‌ణయ్య అనే వ్య‌క్తిని.. పిడుగురాళ్ల‌కు చెందిన ర‌మ‌ణ‌మ్మతో…

Read More
Mobile Production: నాలుగేళ్లలో భారీగా పెరిగిన మొబైల్ ఉత్పత్తులు.. రాజ్యసభలో మంత్రి గోయల్

Mobile Production: నాలుగేళ్లలో భారీగా పెరిగిన మొబైల్ ఉత్పత్తులు.. రాజ్యసభలో మంత్రి గోయల్

Mobile Production: భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి విలువ పరంగా దాదాపు 146 శాతం పెరిగి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,13,773 కోట్ల నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,25,000 కోట్లకు పెరిగిందని మంగళవారం పార్లమెంటుకు సమాచారం అందించారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్. ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు విలువ పరంగా దాదాపు 775 శాతం పెరిగి 2020-21లో రూ.22,870 కోట్ల నుండి 2024-25లో రూ.2,00,000 కోట్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ పీఎల్‌ఐ…

Read More
Tomato Juice: టమాటా జ్యూస్‌తో మ్యాజిక్‌..! ఇలా చేస్తే బట్టతలపై జుట్టు పక్కా..!!

Tomato Juice: టమాటా జ్యూస్‌తో మ్యాజిక్‌..! ఇలా చేస్తే బట్టతలపై జుట్టు పక్కా..!!

టమాటాలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఊడిపోతున్న జుట్టు స్థానంలో తిరిగి వెంట్రుకలు మొలిచేలా చేస్తాయి. Source link

Read More
మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. జులై 22 అర్ధరాత్రి దాటిన తరువాత ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన బస్సు మిర్యాలగూడ డిపోకు చెందిన TS05Z0047 నంబర్‌గా గుర్తించారు. రోజువారీగా తడకమళ్ల గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో నైట్‌హాల్ట్ కోసం పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలోనే గుర్తుతెలియని ఆకతాయిలు బస్సు వెనుక భాగంలో…

Read More
Video: అయ్యో.. భూమిపైకి వచ్చాకా ఇన్ని కష్టాలా? మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంన్షు శుక్లా..!

Video: అయ్యో.. భూమిపైకి వచ్చాకా ఇన్ని కష్టాలా? మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంన్షు శుక్లా..!

గత వారం విజయవంతమైన అంతరిక్ష యాత్ర నుండి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, మళ్ళీ భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు. ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా జూన్ 25న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ప్రయాణించిన నలుగురు సిబ్బందిలో మిస్టర్ శుక్లా కూడా ఒకరు. ISSలో సుమారు 18 రోజులు గడిపిన తర్వాత జూలై 15న ఆయన సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. మంగళవారం శుక్లా తాను మళ్ళీ నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు, భూ గురుత్వాకర్షణకు అలవాటు పడుతున్నట్లు…

Read More
Andhra Pradesh: దళిత యువకుడి హత్య కేసు రీ ఓపెన్‌… వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు

Andhra Pradesh: దళిత యువకుడి హత్య కేసు రీ ఓపెన్‌… వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు

వైసీపీ నేత అనంతబాబు చుట్టూ మళ్ళీ ఉచ్చు బిగుస్తోంది. 2022లో పెద్ద దుమారం రేపిన డ్రైవర్ హత్య, డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసు మళ్లీ రీ ఓపెన్‌ అయింది. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర సంచలనం సృష్టించిన కేసుల్లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసు ఒకటి. అప్పట్లో మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు తదుపరి విచారణకు…

Read More