ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టింది.