kalyan chakravarthy

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ప్రక్రియ షురూ!

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. కోర్టు ఆదేశాలతో త్వరలోనే ప్రక్రియ షురూ!

అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్. దశాబ్దాల పోరాటానికి త్వరలో న్యాయం జరగనుంది. కడుపుకట్టుకుని కూడబెట్టుకున్న సొమ్ము.. మళ్లీ తిరిగి ఇచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. మరి బాధితులకు ఏవిధంగా నష్టపోయిన సొమ్ము అందించనున్నారు. దీనికి ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోంది..? తెలుసుకుందాం. ఆస్తుల పునరుద్ధరణ ద్వారా ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ) ద్వారా జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ సుమారు రూ. 6 వేల…

Read More
తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!

తొలిసారి భారత్‌లో మొదలైన బ్లాక్‌బాక్స్‌ డీకోడింగ్ ప్రక్రియ.. ఏ ఒక్క క్లూని వదలని దర్యాప్తు సంస్థలు!

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బ్లాక్‌ బాక్స్..! దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాలంటే.. ఖచ్చితంగా డీకోడ్ కావాల్సింది కూడా ఈ బ్లాక్‌బాక్సే..! అసలేంటీ బ్లాక్‌ బాక్స్‌..? చూడ్డానికి బ్రైట్ ఆరెంజ్‌ కలర్‌లో ఉంటూ బాక్స్‌బాక్స్‌గా పిలవడే దీనికి, ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేసే దమ్ముందా..? ప్రతి కమర్షియల్ ప్లైట్‌లో రెండు బ్లాక్‌ బాక్సులుంటాయి. ఒకటి విమానానికి ముందు భాగంలో.. మరొకటి వెనుక భాగంలో ఉంటుంది. ఇక…

Read More
తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు.. రోడ్ల పక్కన కొండలను తలపించేలా ఇసుక స్టాక్‌లు!

తూర్పుగోదావరి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు.. రోడ్ల పక్కన కొండలను తలపించేలా ఇసుక స్టాక్‌లు!

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలు తుంగ లోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు, డ్రెక్టర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి తరలించుకుపోతున్నారు కొందరు వ్యాపారులు. జిల్లాలో వందల సంఖ్యలో ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో ఓపెన్ ర్యాంపులు, బోట్స్ మెన్ సొసైటీ ర్యాంపులు ఉన్నాయి. కొందరు వ్యాపారులు వీటి నుంచి పెద్దమొత్తంలో ఇసుకను తవ్వతూ అక్రమంగా తరలిస్తున్నారు. ఓపెన్ ర్యాంపుల్లో అయితే అసలు ఎంత ఇసుక తవ్వుతున్నారు. ఎక్కడికి…

Read More
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్‌కు అలెర్ట్.. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్‌కు అలెర్ట్.. ఆ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి

ఏయూఎం లేదా నిర్వహణలో ఉన్న ఆస్తులు అంటే మ్యూచువల్ ఫండ్ నిర్వహించే మొత్తం డబ్బు విలువ. ఇందులో ప్రజలు పెట్టుబడి పెట్టిన మొత్తం డబ్బు, వడ్డీ, డివిడెండ్‌లు లేదా ఫండ్ పెట్టుబడులలో పెరుగుదల ద్వారా వచ్చే లాభాలు ఉంటాయి. ఉదాహరణకు చాలా మంది వ్యక్తులు ఒక ఫండ్‌లో పెట్టుబడి పెడితే అది కాలక్రమేణా పెరిగితే ఏయూఎం పెరుగుతుంది. ఎంత మంది వ్యక్తులు పెట్టుబడి పెడతారు లేదా ఉపసంహరించుకుంటారు, అలాగే మార్కెట్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఆధారపడి ఏయూెం…

Read More
Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

Andhra: ఈ పేదోడి.. ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.. నజర్ పెట్టిన పోలీసులు షాక్

విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఓ వైపు గంజాయి అక్రమ రవాణాపై ముమ్మర దాడులు చేస్తూ మరోవైపు భవిష్యత్తులో గంజాయి స్మగ్లింగ్ వైపు కన్నెత్తి చూడకుండా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ప్రధాన నిందితుల ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా ఒడిశాలోని కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం బసుపుట్ గ్రామానికి చెందిన పతిఖిల అలియాస్ గురు (32) అనే గంజాయి వ్యాపారి ఆస్తులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అతను…

Read More
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వసం.. ఠాగూర్ కి వ్యతిరకంగా నినాదాలు

బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దేశంలో తరచుగా హింసాత్మక సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోసిరాజ్‌గంజ్ జిల్లాలోని షాజహాన్‌పూర్‌లో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ పూర్వీకులకు చెందిన చారిత్రాత్మక ఇల్లుని రవీంద్ర కచ్చరిబరిని ఒక గుంపు ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇంటి కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ దెబ్బతిన్నాయి. ఒక సందర్శకుడు తన కుటుంబంతో కలిసి కచ్చరిబరిని సందర్శించడానికి వచ్చి మోటార్ సైకిల్ పార్కింగ్ ఛార్జీల విషయంలో ఒక ఉద్యోగితో వాగ్వాదానికి దిగడంతో…

Read More
గుండెలు పిండే విషాదం.. లండన్‌ వెళ్తున్న ఓ కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో అగ్నికి ఆహుతి! అదే చివరి సెల్ఫీ..

గుండెలు పిండే విషాదం.. లండన్‌ వెళ్తున్న ఓ కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో అగ్నికి ఆహుతి! అదే చివరి సెల్ఫీ..

అహ్మదాబాద్‌, జూన్‌ 13: ఆహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలిగొంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన…

Read More
Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 13, 2025): మేష రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశముంది. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ రాశివారికి రోజంతా…

Read More
WTC ఫైనల్‌.. క్రికెట్ మక్కాలో కొత్త చరిత్ర సృష్టించిన కమిన్స్‌! 148 ఏళ్ల టెస్ట్‌ హిస్టరీలో తొలిసారి..

WTC ఫైనల్‌.. క్రికెట్ మక్కాలో కొత్త చరిత్ర సృష్టించిన కమిన్స్‌! 148 ఏళ్ల టెస్ట్‌ హిస్టరీలో తొలిసారి..

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరెవరూ సాధించలేని రికార్డును కమిన్స్ నెలకొల్పాడు. మొదటి రోజు వియాన్ ముల్డర్ వికెట్ తీసిన పాట్ కమిన్స్, రెండవ రోజు మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వికెట్ తీయడం ద్వారా తన వికెట్ల పంట పండించాడు. Source link

Read More
నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంత విమానంలో ఉన్నవారు మాత్రమే. అలాగే విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు. వారి సంఖ్య ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో…

Read More