kalyan chakravarthy

Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ కార్యదర్శి జే షా కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో భారత కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇది డిసెంబర్ 22న వడోదరలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని,…

Read More
New Rules: డిసెంబర్‌ 1 నుంచి ఏయే రూల్స్‌ మారనున్నాయో తెలుసా..?

New Rules: డిసెంబర్‌ 1 నుంచి ఏయే రూల్స్‌ మారనున్నాయో తెలుసా..?

LPG కనెక్షన్ కొత్త నియమాలు: డిసెంబర్ 1, 2024 నుండి LPG సబ్సిడీలో మార్పు ఉండవచ్చు . గ్యాస్ కనెక్షన్‌కు ఆధార్ కార్డ్ లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అదనంగా, ప్రతి కనెక్షన్‌కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయవచ్చు. ATM కార్డ్‌కి సంబంధించిన మార్పులు: ఇప్పుడు మీ పాత మాగ్నెటిక్ స్ట్రిప్ ATM కార్డ్‌లు పనిచేయవు. డిసెంబర్ 1, 2024లోగా చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయాలని ఆర్‌బీఐ అన్ని…

Read More
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 30, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో హోదాతో పాటు జీతం పెరిగే అవకాశం…

Read More
Telangana: ఖేలో ఇండియా గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్.. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. 

Telangana: ఖేలో ఇండియా గేమ్స్‌కు వేదికగా హైదరాబాద్.. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు…

Read More
Telangana: నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇక ట్రిపుల్ బెడ్‌రూమ్…

Telangana: నిరుపేదలకు బంపర్ ఆఫర్.. ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇక ట్రిపుల్ బెడ్‌రూమ్…

ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలను అన్ని విధాల ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నిరుపేదలను అర్హులైన వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేందుకు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీరు కావాలనుకుంటే ట్రిపుల్ బెడ్ రూమ్ కూడా అవుతుంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది మొదటి దశలో సొంత స్థలం…

Read More
RCB: ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఆర్సీబీ యంగ్ ప్లేయర్.. ఇలానే ఆడితే కొత్త కెప్టెన్ అతనే..

RCB: ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన ఆర్సీబీ యంగ్ ప్లేయర్.. ఇలానే ఆడితే కొత్త కెప్టెన్ అతనే..

IPL 2025 ప్రారంభానికి ముందు RCB ఫ్రాంఛైజీకి ఓ శుభవార్త వచ్చింది. జట్టులో చేరిన ఆటగాళ్లు ప్రపంచంలోని ఇతర లీగ్‌లలో పరుగులు చేస్తున్నారు. దీంతో పాటు జట్టులోని పాతతరం ఆటగాళ్లు కూడా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు RCB రజత్ పాటిడర్‌ను రిటైన్ చేసుకుంది. రజత్‌కి రూ.11 కోట్లతో రిటైన్ చేసుకున్నారు. కాబట్టి రజత్ తదుపరి ఎడిషన్‌లో మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే అంతకు ముందు సయ్యద్ ముస్తాక్…

Read More
Tamannaah Bhatia: హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న తమన్నా.! ఫోకస్ అంత గ్లామర్ మీదే..

Tamannaah Bhatia: హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న తమన్నా.! ఫోకస్ అంత గ్లామర్ మీదే..

తెర మీద ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు సీనియర్ బ్యూటీ తమన్నా. కమర్షియల్‌ హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో డిఫరెంట్ మూవీస్ చేస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్‌టైన్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్‌లో అప్స్ అండ్‌ డౌన్స్ ఉన్నా.. ఆడియన్స్‌తో టచ్‌లో ఉండే విషయంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు ఈ సీనియర్…

Read More
Viral: చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..

Viral: చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..

అప్పటి వరకు ఆ చెరువులో ఈత కొట్టేవారు. అంతే సరదాగా చేపలు కూడా పట్టేవారు. చేపల కోసం వేసిన వల కాస్తా బరువుగా అనిపించింది. అందరూ కలిసి బలంగా వలను గుంజారు. కానీ అక్కడ జరిగింది చూసి షాక్‌ అయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట…

Read More
Amazon: ఆఫర్ల జాతర.. అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌..

Amazon: ఆఫర్ల జాతర.. అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌..

బ్లాక ఫ్రైడే సేల్‌ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. షాపింగ్‌ సీజన్‌ ప్రారంభానికి సూచికగా ఏటా బ్లాక్‌ ఫ్రైడే్‌ పేరుతో సేల్‌ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ సేల్‌ను భారత్‌లోనూ నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారత్‌లో కూడా ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ ఏడాదికి గాను నవంబర్‌ 29వ తేదీ నుంచి అమెజాన్‌ బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ పేరుతో ఆఫర్లు అందిస్తున్నారు. డిసెంబర్‌…

Read More
Telangana: మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

Telangana: మద్యం మత్తులో నిత్యం భార్యకు నరకం చూపించిన భర్త.. చివరికి ఏం చేసిందో తెలుసా?

భర్త వేధింపులు తట్టుకోలేక విసిగి వేసారిన భార్య తెగించింది. అందరు చూస్తుండగానే భర్తపై కత్తితో దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరా మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన పోరాళ్ళ రవిపై అతని భార్య లక్ష్మి కత్తితో…

Read More