
Telangana: గంజాయి అమ్ముతున్నాడని తప్పుడు ప్రచారం..ఫ్రెండ్ను కొట్టి చంపిన యువకులు!
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ భగత్సిగ్ కాలనీలో నివాసం ఉండే పుల్లూరి ప్రణీత్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే రాజా గోవర్ధన్, సూర్యచరణ్, డ్రైవర్ రామకృష్ణతో ప్రణీత్కు కొన్నాళ్లగా పరిచయం ఉంది. వీరందరూ ఒకే కాలనీకి చెందిన స్నేహితులు. అయితే వీరిలో గోవర్ధన్, జశ్వంత్ ఇద్దరూ ఏదో పార్ట్టైం పనిచేస్తూ మిగిలిన టైంలో ఖాలీగా ఉండేవారు. అయితే వీరిద్దరూ గంజాయి అమ్ముత్తారని ప్రణీత్ తన స్నేహితులలో పాటు, తెలిసిన…