kalyan chakravarthy

Hyderabad: భగవంతుడా.. క్రికెట్ బెట్టింగ్ మరొకరి ఉసురు తీసింది..

Hyderabad: భగవంతుడా.. క్రికెట్ బెట్టింగ్ మరొకరి ఉసురు తీసింది..

బెట్టింగ్ మహా చెడ్డది.. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నడిరోడ్డుపై నిలబెట్టేస్తుంది అని చెప్పినా కొందరు యువకులు పట్టించుకోవడం లేదు. ఈజీ మనీ వేటలో పావులుగా మారి.. జీవితాలను దుర్బరం చేసుకునేవారు కొందరైతే.. అర్థాంతరంగా ముగించేవారు కొందరు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కావడం ఈ బెట్టింగ్ తీవ్రత మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజూ ఏదో ఒకచోట బెట్టింగ్స్ కారణంగా బలవన్మరణాలను చూస్తూనే ఉన్నాం. తాజా వార్త హైదరాబాద్‌ నుంచి వచ్చింది.  ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌తో…

Read More
Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి ఉచ్ఛ పట్టడంతో పాటు, లాభ స్థానంలో గ్రహాల సంఖ్య బాగా ఎక్కువగా ఉన్నందువల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం, శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆదాయం వృద్ధి చెందడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. అనారోగ్యం నుంచి…

Read More
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట.. జాగ్రత్త మరి..

తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట.. జాగ్రత్త మరి..

మారుతున్న వాతావరణం లేదా తక్కువ నిద్ర కారణంగా తలనొప్పి రావడం సర్వసాధారణం.. కానీ మీరు చాలా కాలంగా తలనొప్పితో బాధపడుతుంటే దానిని విస్మరించకూడదు. ఇది అనేక వ్యాధుల లక్షణం కావచ్చు. తలనొప్పి మైగ్రేన్ వల్ల కావచ్చు లేదా బ్రెయిన్ ట్యూమర్ వల్ల కావొచ్చు.. అయితే.. మైగ్రేన్ అనేది నేడు ఒక సాధారణ సమస్యగా మారుతోందని.. ఇది మహిళల్లో ఎక్కువగా సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ నొప్పి సాధారణంగా తలలో ఒక వైపున వస్తుంది.. తరచుగా వాంతులు వంటి…

Read More
Video: గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డ్.. అదేంటంటే?

Video: గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త రికార్డ్.. అదేంటంటే?

Yashasvi Jaiswal hit Slowest Half Century In IPL History: టీమిండియా ఫ్యూచర్ స్టార్స్‌లో యశస్వి జైస్వాల్ ఒకడిగా పేరుగాంచాడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయిలో చాలా బాగా రాణించాడు. దీంతో ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకుంటాడని అంతా భావించారు. కానీ, ఈ యంగ్ ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ 2025లో మొదటి మూడు మ్యాచ్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నాల్గవ మ్యాచ్‌లో ఎలాగైన సరే భారీ ఇన్నింగ్స్ ఆడాలని…

Read More
PBKS vs RR Match Result: 18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్

PBKS vs RR Match Result: 18వ సీజన్‌తో పంజాబ్‌కు తొలి ఓటమి.. గాడినపడ్డ రాజస్థాన్

Punjab Kings vs Rajasthan Royals, 18th Match: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 18వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) పంజాబ్ కింగ్స్ (PBKS)ను 50 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో రాజస్థాన్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించగా, పంజాబ్ ఈ సీజన్‌లో తొలిసారి ఓడిపోయింది. శనివారం ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు…

Read More
Telangana: పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్.. త్వరలో రేవంత్ జపాన్ టూర్

Telangana: పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్.. త్వరలో రేవంత్ జపాన్ టూర్

ఇంటా బయటా పెట్టుబడుల వేట సాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అటు సీఎం జపాన్‌ టూర్‌ను అనౌన్స్‌ చేశారో లేదో… ఇటు హైదరాబాద్‌లో జరిగిన బిజినెస్‌ కాంక్లేవ్‌లో పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి… మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి జపాన్‌లో పర్యటించబోతున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా 6 రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. కొత్త సాంకేతిక…

Read More
Video: నీకు సిగ్గులేదా నన్ను బ్యాట్ అడుగుతున్నావు! సర్ఫరాజ్ తమ్ముడికి వార్నింగ్ ఇచ్చిన 14 ఏళ్ళ రాజస్థాన్ బుల్లోడు!

Video: నీకు సిగ్గులేదా నన్ను బ్యాట్ అడుగుతున్నావు! సర్ఫరాజ్ తమ్ముడికి వార్నింగ్ ఇచ్చిన 14 ఏళ్ళ రాజస్థాన్ బుల్లోడు!

ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌కు మళ్లీ ప్రేక్షకులు ఆసక్తిగా రాబట్టేలా ఏర్పాటైంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ఓ చిన్నోడి సరదా సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ చిన్నోడే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. జూనియర్ క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో రాణించిన అతడు ఐపీఎల్‌లో ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా నిలిచారు. కానీ ఈ…

Read More
Andhra Pradesh: అప్పటి వరకు కళ్లముందు కదలాడిన రెండేళ్ల కొడుకు.. నీటి సంపులో శవమై..!

Andhra Pradesh: అప్పటి వరకు కళ్లముందు కదలాడిన రెండేళ్ల కొడుకు.. నీటి సంపులో శవమై..!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడ్డనగేరి గ్రామంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే రాజబాబు, అతని భార్య లక్ష్మి దంపతులకు ఒక కూతురు,…

Read More
TG High Court Exam Dates: తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

TG High Court Exam Dates: తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో మొత్తం 1673 కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను తాజాగా హైకోర్టు విడుదల చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్ 15 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌ విధానంలో షిఫ్టుల వారీగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నోటిఫికేషన్ కింద ఎగ్జామినర్‌, జూనియర్‌ అసిస్టెంట్, ఫీల్డ్‌ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్‌, సబ్-ఆర్డినేట్‌ సర్వీస్ ఉద్యోగాలను…

Read More
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక

భారత్‌-శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక…

Read More