
Krunal Pandya IPL Auction 2025: హార్దిక్ పాండ్యా సోదరుడికి షాక్.. తక్కువ ధరతో కొత్త టీమ్లోకి కృనాల్ పాండ్యా
IPL మెగా వేలం రెండవ రోజు భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను మొదటగా కొనుగోలు చేసింది. కృనాల్ పాండ్యాను కొనుగోలు చేసేందుకు బెంగళూరుతో పాటు రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5.75 కోట్లకు కృనాల్ ను దక్కించుకుంది. 2016లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు కృనాల్ పాండ్యా. ఆర్సీబీలో చేరడానికి ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్…