kalyan chakravarthy

Hyderabad: అయ్యో.. నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

Hyderabad: అయ్యో.. నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రిలో నెల రోజుల వయసున్న పసికందును గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. ఈ ఘటన కలకలం రేపింది.. జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫర్‌ దంపతులకు నెల రోజుల క్రితం బాబు జన్మించాడు. పసికందుకు జాండీస్‌ (కామెర్ల వ్యాధి) రావడంతో చికిత్స నిమిత్తం.. దంపతులు హైదరాబాద్ నగరంలోని నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం కోసం నిలోఫర్ హాస్పిటల్ లో చిన్నారి తల్లి హసీనా బేగం, అమ్మమ్మ ఉన్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని…

Read More
Viral: ఎమ్మార్వో కార్యాలయం ముందు “చాకిరేవు”.! బట్టలు ఉతికి, ఆరేసి వెరైటీ నిరసన..

Viral: ఎమ్మార్వో కార్యాలయం ముందు “చాకిరేవు”.! బట్టలు ఉతికి, ఆరేసి వెరైటీ నిరసన..

ఇదేంది.! ఇదేంది అయ్యా నేను ఎప్పుడు చూడలే ఇలాంటి నిరసన. నగ్న ప్రదర్శన నిరసన చూసుంటాం.. అరమీసం, అర గుండు గీయించుకునే నిరసనలు చూసుంటాం.. మోకాళ్ళ మీద నిలబడి.. ఒంటి కాలు మీద నిలబడి.. పొర్లు దండాలు పెట్టి ఇలాంటి అనేక నిరసనలు చూసుంటాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ఓ బాధితుడు చేసిన నిరసన చాలా వెరైటీగా ఉంది. కదిరి ఎమ్మార్వో కార్యాలయం ముందు గంగులప్ప అనే వ్యక్తి ఏకంగా…

Read More
Gold Rate: మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?

Gold Rate: మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?

మనం బంగారం కొనుగోలు చేసినప్పుడల్లా బంగారం క్యారెట్ ధరతో పాటు అనేక ఇతర ఛార్జీలు చెల్లిస్తాము. అందుకే మీరు 10 గ్రాముల బంగారం కొనుగోలు చేస్తే, మొత్తం బిల్లు వచ్చేసరికి అసలు ధర కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళ్లినప్పుడు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అటువంటి పరిస్థితిలో స్వర్ణకారుడు బంగారం అమ్మినప్పుడు ఎలా లెక్కిస్తాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఛార్జీలు: బంగారం అసలు ధర తక్కువే కానీ…

Read More
WhatsApp: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటంటే

WhatsApp: వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ట్రాన్స్ స్క్రిప్ట్స్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటంటే

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ పేరుతో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటంటే. సాధారణంగా ఎవరైనా మనకు వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తే వాటిని ఓపెన్‌ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో వాయిస్ మెసేజ్‌లను ఓపెన్ చేయడం ఇబ్బందికరమైన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వాట్సాప్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వాయిస్‌ మెసేజ్‌ను…

Read More
Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభంజనం.. ఇంతకీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభంజనం.. ఇంతకీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?

మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా ప్రభంజనం సృష్టించింది. మహాయుతి వేసిన రెండు బ్రహ్మాస్త్రాలు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. మహారాష్ట్ర ప్రజలు మహాయుతికి అనుకూలంగా ఓటు వేశారు. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇంతకీ మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు? దీనిపై చర్చ జరుగుతోంది. దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ స్పందించారు. రాష్ట్రానికి…

Read More
RGV : ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఆర్జీవీ నెంబర్ బ్లాక్ చేసిన హాట్ యాంకర్..

RGV : ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఆర్జీవీ నెంబర్ బ్లాక్ చేసిన హాట్ యాంకర్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఆయన సినిమాలు ఈ మధ్య వివాదాల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో ఆర్జీవీ వ్యూహం అనే సినిమా చేశారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన వ్యూహం సినిమా పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఈ సినిమా పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమాను సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోట్ చేశాడు ఆర్జీవీ. దాంతో ఆయన పై తాజాగా ఓ కేసు నమోదు…

Read More
News9 Global Summit: తయారీ రంగంలో భారత్‌ ముందంజలో ఉంది: ప్రధాని మోదీ

News9 Global Summit: తయారీ రంగంలో భారత్‌ ముందంజలో ఉంది: ప్రధాని మోదీ

India Pm Modi Said News9 Global Summit Reform Perform Transform Mantra Changed World Thinking జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో  TV9 నెట్‌వర్క్ News9 గ్లోబల్ సమ్మిట్ రెండోవ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం: గ్లోబల్ బ్రైట్ స్పాట్ లోపల అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండో-జర్మన్ భాగస్వామ్యానికి నేడు కొత్త అధ్యాయం చేరుతోందన్నారు. భారతదేశానికి చెందిన టీవీ9 తనను తాను…

Read More
మూవీ లవర్స్ లో జోష్‌ పెంచుతున్న దేవర, కుబేర మూవీస్

మూవీ లవర్స్ లో జోష్‌ పెంచుతున్న దేవర, కుబేర మూవీస్

డే టు డే హ్యాపెనింగ్స్ ఎన్ని ఉన్నా, కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. దేవర 50 డేస్‌, కుబేర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌… ఇలాంటివన్నీ మూవీ లవర్స్ లో జోష్‌ పెంచుతున్నాయి. అంతగా హల్‌చల్‌ చేస్తున్న ఈ వార్తల గురించి మనం కూడా మాట్లాడుకుందాం పదండి… Source link

Read More
సరిహద్దులు చెరిపి వేసేందుకు సిద్దమవుతోన్న భారత రైల్వేస్‌.. రూ. 44 వేల కోట్లతో రైల్వే లైన్‌ నిర్మాణం!

సరిహద్దులు చెరిపి వేసేందుకు సిద్దమవుతోన్న భారత రైల్వేస్‌.. రూ. 44 వేల కోట్లతో రైల్వే లైన్‌ నిర్మాణం!

సరిహద్దులు చెరిపి వేసేందుకు సిద్దమవుతోంది భారత రైల్వే శాఖ. ఈసారి భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు…

Read More
News9 Global Summit: వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్‌.. ఆర్థిక సంస్కరణలతో సత్ఫలితాలుః ప్రధాని మోదీ

News9 Global Summit: వ్యూహాత్మక, సాంకేతిక కేంద్రంగా భారత్‌.. ఆర్థిక సంస్కరణలతో సత్ఫలితాలుః ప్రధాని మోదీ

దేశంలోనే నంబర్-1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 ఆధ్వర్యంలో న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ జర్మనీలోని స్టట్‌గార్ట్ నగరంలో జరుగుతోంది. జర్మనీలోని చారిత్రాత్మక ఫుట్‌బాల్ గ్రౌండ్ MHP ఎరీనాలో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో నేడు రెండో రోజు. రెండో రోజు ‘ఇండియా: ఇన్‌సైడ్‌ ది గ్లోబల్‌ బ్రైట్‌స్పాట్‌’ అనే అంశంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌-జర్మన్ భాగస్వామ్యంపై చారిత్రాత్మక ప్రసంగం చేసిన ప్రధాని మోదీ, భారతదేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. భారత్‌-జర్మన్…

Read More