kalyan chakravarthy

WTC ఫైనల్‌.. క్రికెట్ మక్కాలో కొత్త చరిత్ర సృష్టించిన కమిన్స్‌! 148 ఏళ్ల టెస్ట్‌ హిస్టరీలో తొలిసారి..

WTC ఫైనల్‌.. క్రికెట్ మక్కాలో కొత్త చరిత్ర సృష్టించిన కమిన్స్‌! 148 ఏళ్ల టెస్ట్‌ హిస్టరీలో తొలిసారి..

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరెవరూ సాధించలేని రికార్డును కమిన్స్ నెలకొల్పాడు. మొదటి రోజు వియాన్ ముల్డర్ వికెట్ తీసిన పాట్ కమిన్స్, రెండవ రోజు మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వికెట్ తీయడం ద్వారా తన వికెట్ల పంట పండించాడు. Source link

Read More
నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! మృతదేహాలకు DNA పరీక్ష అవసరమన్న అమిత్‌ షా

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంత విమానంలో ఉన్నవారు మాత్రమే. అలాగే విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మరణించారు. వారి సంఖ్య ఎంతనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం 230 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లతో…

Read More
విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..

విమాన ప్రమాదంలో స్టార్‌ హీరో బంధువు మృతి! అతనే కో-పైలెట్‌ కూడా..

దేశం మొత్తాన్ని శోకసంద్రంలో ముంచేసే ఘటన గురువారం చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 241 మంది మరణించారు. వీరంతా విమానంలో ఉన్నవాళ్లు అయితే.. విమానం కూలిన బిల్డింగ్‌లోని మెడికల్‌ విద్యార్థులు కూడా కొంతమంది మృత్యువాత పడ్డారు. మొత్తం 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే కూలిపోయింది. ఇందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు…

Read More
దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే..అస్సలు విడిచిపెట్టరు..

దానిమ్మ ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే..అస్సలు విడిచిపెట్టరు..

దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. కానీ, దానిమ్మ ఆకులు కూడా అంతే ఆరోగ్యవంతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయని మీకు తెలుసా..? అవును ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం..దానిమ్మ ఆకులు ఎంతో పోషకమైనవిగా చెబుతున్నారు. దానిమ్మ ఆకుల వల్ల జీర్ణ సమస్యల నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఇది అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. దానిమ్మ ఆకులు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ ఆకులను…

Read More
Deepika Padukone: ఆ పాన్ ఇండియా స్టార్ కోసం.. ప్రభాస్‌కు బై బై చెప్పిన దీపిక పదుకొనే

Deepika Padukone: ఆ పాన్ ఇండియా స్టార్ కోసం.. ప్రభాస్‌కు బై బై చెప్పిన దీపిక పదుకొనే

అల్లు అర్జున్, ప్రభాస్.. ఇద్దరితో ఒకేసారి నటించే అవకాశం వస్తే ఎవరితో నటిస్తారని ఎవరైనా హీరోయిన్‌ను అడిగితే ఏం చెప్తారు చెప్పండి..? అమ్మో చెప్పడం కష్టమే.. ఇద్దరూ ప్యాన్ ఇండియానే కదా.. డేస్ట్ అడ్జస్ట్ చేస్తాలెండీ ఇద్దరితో నటిస్తా అంటారు. Source link

Read More
బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో స్టార్ హీరో మోహన్ లాల్.. తన బార్య కోసం సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు.ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృస్టించాడు ఈ హీరో. దీంతో ఈ న్యూస్‌తో ఇప్పుడు త్రూ…

Read More
సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనుమానాస్పద మృతి.. కారులో కనిపించిన డెడ్‌బాడీ..

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ అనుమానాస్పద మృతి.. కారులో కనిపించిన డెడ్‌బాడీ..

ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దల్లా నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కమల్‌ కౌర్‌ భాభీ అలియాస్‌ కాంచన్‌ కుమారి అనుమానాస్పద స్థితి శవమై కనిపించారు. ఆమె మృతదేహం పంజాబ్‌లోని బటిండాలో ఒక ఆగివున్న కారులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆగి ఉన్న కారు నుండి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో కాంచన్‌ కుమారి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు…

Read More
India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

India Covid-19: కరోనాతో ముగ్గురు మృతి.. తెలుగు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. పదులు, వందలుగా ఉన్న కేసులు.. ఇప్పుడు వేలకువేలుగా పెరిగిపోవడం భయాందోళన కలిగిస్తోంది.. గురువారం కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో (గురువారం ఉదయం) దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,154కి పెరిగిందని ఆరోగ్య – కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 33 కేసులు నమోదయ్యాయి. 983 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గురువారం కొత్తగా 3 కోవిడ్ సంబంధిత మరణాలు…

Read More
Zodiac Predictions: జూలైలో కుజ, శని గమనంలో మార్పు.. ఈ రాశుల వారు ఆస్థి, వాహనాలు కొలుగోలు చేసే అవకాశం..

Zodiac Predictions: జూలైలో కుజ, శని గమనంలో మార్పు.. ఈ రాశుల వారు ఆస్థి, వాహనాలు కొలుగోలు చేసే అవకాశం..

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల సంచారం వలన మొత్తం 12 రాశులకు చెందిన ప్రజలను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా ఈసారి కుజుడు, శనీశ్వరుడు కూడా తమ రాశిలో గమనాన్ని మర్చుకోనున్నారు. జూలై నెలలో శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో తిరోగమనంలోకి వెళ్తాడు. కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రెండు గ్రహాల కదలికలో మార్పుతో కొన్ని రాశులకు స్వర్ణకాలం ప్రారంభం కావచ్చు. ఈ రాశుల…

Read More
Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు  పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

Jagannath Temple: జగన్నాథునికి అస్వస్థత.. 15 రోజులు పాటు గోప్య చికిత్స.. స్వామి లీల వెనుక రహస్యం ఏమిటంటే..

జగన్నాథ పూరి రథయాత్ర సాంస్కృతిక , మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఇది హిందువులలో మతం విశ్వాసానికి ఒక ఉదాహరణ. జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నాన యాత్ర పండుగని నిర్వహించారు. ఈ రోజున జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకుచ్చారు. ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. జగన్నాథుడిని వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి…

Read More